Praja Vedika: నేడు (26/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Digital India: ఏపీలో ఇంటింటికీ క్యూఆర్ కోడ్! ఇక ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదు.. సర్కార్ కీలక నిర్ణయం! Amaravathi: అమరావతి స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో వేగం... 12 రోజుల్లోనే 16 గడ్డర్లు పూర్తి! HiTech Highway: ప్రయాణం ఇక సూపర్ ఫాస్ట్! తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే... Rail Parcel: రైల్వే స్టేషన్లకు వెళ్లనవసరం లేదు..! ఇక ఇంటి నుండే రైల్ పార్శిల్ బుకింగ్! Digital India: ఏపీ ప్రజలకు శుభవార్త...! ఇకపై 24 గంటలూ పోస్టల్ సేవలు షురూ! Nara Lokesh: చిల్లర దొంగలు - గజదొంగలు.. బొత్స వ్యాఖ్యలకు లోకేష్ అదిరిపోయే కౌంటర్..!! Chandrababu: అరటి, బొప్పాయి సాగుకు భరోసా - రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.!! AP Govt: ప్రతి ఇంటికీ తాగునీరు! అసెంబ్లీలో మంత్రి విడదల సునీత కీలక విజ్ఞప్తి...! Innovation AP: ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయి...! సైన్స్ అండ్ ఇన్నోవేషన్ శాఖ ప్రారంభం! Praja Vedika: నేడు (26/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Digital India: ఏపీలో ఇంటింటికీ క్యూఆర్ కోడ్! ఇక ఆఫీసుల చుట్టూ తిరిగే పనిలేదు.. సర్కార్ కీలక నిర్ణయం! Amaravathi: అమరావతి స్టీల్ బ్రిడ్జ్ పనుల్లో వేగం... 12 రోజుల్లోనే 16 గడ్డర్లు పూర్తి! HiTech Highway: ప్రయాణం ఇక సూపర్ ఫాస్ట్! తెలుగు రాష్ట్రాల్లో తొలి హైటెక్ హైవే... Rail Parcel: రైల్వే స్టేషన్లకు వెళ్లనవసరం లేదు..! ఇక ఇంటి నుండే రైల్ పార్శిల్ బుకింగ్! Digital India: ఏపీ ప్రజలకు శుభవార్త...! ఇకపై 24 గంటలూ పోస్టల్ సేవలు షురూ! Nara Lokesh: చిల్లర దొంగలు - గజదొంగలు.. బొత్స వ్యాఖ్యలకు లోకేష్ అదిరిపోయే కౌంటర్..!! Chandrababu: అరటి, బొప్పాయి సాగుకు భరోసా - రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన సీఎం చంద్రబాబు.!! AP Govt: ప్రతి ఇంటికీ తాగునీరు! అసెంబ్లీలో మంత్రి విడదల సునీత కీలక విజ్ఞప్తి...! Innovation AP: ఏపీ అభివృద్ధిలో మరో మైలురాయి...! సైన్స్ అండ్ ఇన్నోవేషన్ శాఖ ప్రారంభం!

RDI Fund: ప్రైవేట్ పెట్టుబడులకి కొత్త అవకాశం… మోడీ ప్రారంభించిన RDI ఫండ్ !!

నూతన ఆవిష్కరణలకు వేదికనిచ్చే మరో అడుగు! ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈసారి ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్ 2025 (ESTIC 2025)లో ప్రత్యేక కార

Published : 2025-11-03 12:41:00
₹2000 నోటు చెల్లుబాటు అవుతుందా? RBI క్లారిటీ.. ఇకపై ఎక్కడ మార్చుకోవాలంటే?

నూతన ఆవిష్కరణలకు వేదికనిచ్చే మరో అడుగు! ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈసారి ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్‌క్లేవ్ 2025 (ESTIC 2025)లో ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు. ప్రధానాంశం ఏమిటంటే… ప్రైవేట్ రంగంలో పరిశోధన, అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వడానికి రూ. 1 లక్ష కోట్ల RDI ఫండ్ ప్రారంభించడం.

CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..!

ఈ ఫండ్ ద్వారా ప్రైవేట్ రంగ కంపెనీలు, స్టార్టప్స్ పరిశోధనలో పెట్టుబడి పెట్టడం సులభం అవుతుంది. కేంద్రం చెప్పిన విధంగా ఇది భవిష్యత్ టెక్నాలజీలలో భారత్‌కి ఆధునిక స్థానాన్ని అందించే ప్రయత్నం.

ఇండియన్ రైల్వే నుంచి కీలక ప్రకటన! ఆ నాలుగు మార్గాలకు కొత్త వందే భారత్ సర్వీసులు!

భారత్ ఘనతలకు అద్దం – కాఫీ టేబుల్ బుక్

నవంబర్‌లో బిగ్గెస్ట్ అప్‌డేట్.. మహేష్-రాజమౌళి సినిమా! భారత సినీ చరిత్రలోనే తొలిసారి..!

ఈ సందర్భంలో ప్రధాని మోడీ భారత్ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో సాధించిన ఘనతలను ప్రదర్శించే కాఫీ టేబుల్ బుక్ ను ప్రారంభించారు. అంతేకాక, శాస్త్ర, సాంకేతిక రంగాల భవిష్యత్ దిశలను వివరించే ఒక విజన్ డాక్యుమెంట్ ను కూడా విడుదల చేశారు. దేశంలోని యువత, పరిశోధకులు దీనిని ప్రేరణగా తీసుకోవచ్చని కేంద్రం భావిస్తోంది.

అమరావతికి స్టీల్ వంతెన! రాజధాని కనెక్టివిటీకి కొత్త దిశ..

RDI ఫండ్ నిర్మాణం – రెండు స్థాయిలలో పెట్టుబడి

TET: సుప్రీంకోర్ట్ తీర్పుతో టీచర్ల ‘టెట్‌’ పరీక్ష భయం..! రివ్యూ పిటిషన్‌పై ఆశలు..!

మొదటి స్థాయి: అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ద్వారా కేంద్ర ఫండ్ రూపంలో రూ. 1 లక్ష కోట్లను నిర్వహణ.

Labubu: ది మాన్స్టర్స్ సిరీస్‌లో భాగమైన లబుబు.. ప్రపంచవ్యాప్తంగా కలెక్షనర్స్‌ క్రేజ్‌!

రెండవ స్థాయి: ఫండ్ నేరుగా కంపెనీలకు ఇవ్వబడదు. సెకండ్-లెవల్ ఫండ్ మేనేజర్లు పెట్టుబడులను పరిశీలించి, స్వతంత్ర కమిటీల సిఫార్సులతో పంపిణీ చేస్తారు.

AI: ఇకపై మానవ మేధస్సు.. యాంత్రిక మేధస్సు సమ్మేళనమే భవిష్యత్తు.. సత్య నాదెళ్ల!

ప్రైవేట్ రంగానికి ఇది పెద్ద అవకాశం. పెట్టుబడులు, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలో దూకుడు… భారత్ పరిశోధన రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుంది.

Movie update: రమ్యా కృష్ణన్ భయానక హాస్యభరిత లుక్‌లో RGV కొత్త సినిమా!!

సాంకేతిక రంగంలో భారత భవిష్యత్తు రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్టప్ వాతావరణం పెరగడం, నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. నూతన టెక్నాలజీలు, గ్లోబల్ మార్కెట్లలో భారత పరిశోధకులకి గుర్తింపు… ఈ ఫండ్ ద్వారా ఇది సాధ్యం అవుతుంది.

Welfare scheme: మహిళలకు ప్రత్యేక పింక్ సాహెలీ కార్డ్ ద్వారా ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులో!!

ప్రధాని మోడీ చెప్పినట్టే భారతదేశం సైన్స్, టెక్నాలజీ రంగంలో ప్రపంచానికి నమూనాగా నిలవాలి అనే అద్భుతమైన లక్ష్యం ఈ ఫండ్ ద్వారా నెరవేరే దిశలో అడుగుపెడుతోంది.

Spotlight

Read More →