PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Revanth Reddy: కీలక మలుపుగా రేవంత్ ఢిల్లీ టూర్.. జనాభా ఒక్కటే ప్రాతిపదిక కావ! Chandrababu: నేషనల్ క్వాంటమ్ మిషన్ భాగస్వామ్యంతో ఏపీ అడుగులు.. ఐఐటీ ప్రొఫెసర్ల ప్రశంసలు.. Ambedkar Jayanti: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... రాష్ట్రవ్యాప్తంగా నివాళులర్పించిన మంత్రులు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం! PrajaDarbar: 88వ రోజూ ఆగని ప్రజాప్రవాహం... ప్రజాదర్బార్‌లో మంత్రి అభయహస్తం! Quantum Technology: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీ.... టెక్ రంగంలో ఏపీ రికార్డు! Pulivendula: పులివెందులలో గంజాయి, అక్రమ మద్యం ముఠా గుట్టురట్టు! 18 మంది అరెస్ట్! Chinta Mohan: అమరావతి కాదు.. అది చంద్రావతి.. రాజధానిపై చింతా మోహన్ సంచలన వ్యాఖ్యలు! Revanth Reddy: కీలక మలుపుగా రేవంత్ ఢిల్లీ టూర్.. జనాభా ఒక్కటే ప్రాతిపదిక కావ! Chandrababu: నేషనల్ క్వాంటమ్ మిషన్ భాగస్వామ్యంతో ఏపీ అడుగులు.. ఐఐటీ ప్రొఫెసర్ల ప్రశంసలు.. Ambedkar Jayanti: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు... రాష్ట్రవ్యాప్తంగా నివాళులర్పించిన మంత్రులు! Women Reservation Bill: మహిళా బిల్లుకు మద్దతుగా ఢిల్లీకి కూటమి నేతలు... నారా లోకేష్ కీలక ఆదేశాలు జారీ ! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు... మూడు నగరాల నుండి నేరుగా సర్వీసులు! Anna Canteens: ఏపీలో పేదలకు గుడ్ న్యూస్... ఈ నెల 15 నుంచి మరో 62 అన్న క్యాంటీన్లు ప్రారంభం!

Farmers: రబీ సీజన్‌కు ఏపీ సిద్ధం..! రైతుసేవా కేంద్రాల్లో రాయితీ విత్తనాలతో...!

 రబీ సీజన్‌కు ఆంధ్రప్రదేశ్‌ రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రైతులు తమ పొలాలను సిద్ధం చేసుకుంటుండగా, వ్యవసాయశాఖ అధికారులు వారికి అవసరమైన

Published : 2025-11-03 14:08:00
Atlas Browser: బెస్ట్ ఏజెంట్ మోడ్... ఓపెన్ ఏఐ అట్లాస్ బ్రౌజర్.. టాప్ ఫీచర్స్ ఇవే!

రబీ సీజన్‌కు ఆంధ్రప్రదేశ్‌ రైతులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రైతులు తమ పొలాలను సిద్ధం చేసుకుంటుండగా, వ్యవసాయశాఖ అధికారులు వారికి అవసరమైన విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు. రైతుసేవా కేంద్రాలు, ఏపీసీడ్స్‌ సంస్థలు, ప్రైవేట్‌ వ్యాపారులు కలిసి విత్తనాలు, ఎరువుల నిల్వలను సిద్ధం చేశారు. ఈ సీజన్‌లో ప్రధానంగా వరి, మినుము, శనగలు, పప్పుధాన్యాల సాగు ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రతి జిల్లాలోని వాతావరణ పరిస్థితులు, నీటి లభ్యత ఆధారంగా పంటల ప్రణాళిక రూపొందిస్తున్నారు.

Railway Projects: ఏపీలో రైల్వే విస్తరణకు గ్రీన్‌ సిగ్నల్‌..! 26 కొత్త ప్రాజెక్టులు.. ఆ ప్రాంతంలో మూడు రైల్వే లైన్లు..!

రైతులకు విత్తనాల కొరత లేకుండా ఉండేలా వ్యవసాయశాఖ ముందస్తు చర్యలు తీసుకుంది. ముఖ్యంగా ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించి, పచ్చిరొట్ట విత్తనాలను వినియోగించాలంటూ రైతులను ప్రోత్సహిస్తోంది. రైతులు ఎరువుల వినియోగం తగ్గించి, నేల ఉరుకుతనాన్ని కాపాడే పంటలను సాగు చేయాలని సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జీలుగ, జనుము వంటి విత్తనాలను రైతులకు 50 శాతం రాయితీతో అందిస్తోంది. ఒక్కో రైతు ఐదు ఎకరాల వరకు ఈ రాయితీ విత్తనాలను పొందే అవకాశం ఉంది. అధికారులు గ్రామాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహిస్తూ, సేంద్రియ పద్ధతుల ప్రయోజనాలను వివరించారు.

Kuwait Updates: టూరిస్ట్, ఫ్యామిలీ వీసాలు ఇకపై ఆన్‌లైన్‌లోనే! కువైట్ కొత్త సదుపాయం! ఒకే చోట అన్ని సేవలు...

ఇక వరి పండించే రైతులకు ప్రభుత్వం ఎకరానికి మూడు బస్తాల యూరియా అందజేయనుంది. మినుము, ఉద్యాన పంటల సాగు చేసే రైతులకు ఒక్కో బస్తా యూరియా ఇవ్వనున్నారు. అయితే కాంప్లెక్స్‌ ఎరువుల వినియోగంపై ఎలాంటి పరిమితులు విధించలేదు. ఈ సారి రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి నిల్వలు పుష్కలంగా ఉండటంతో, రైతులు పెద్ద ఎత్తున వరి సాగుకు సిద్ధమవుతున్నారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి పంటల విస్తీర్ణం పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, రాయితీ పథకాల ప్రయోజనం పొందాలని సూచిస్తున్నారు.

Steel Bridge: ట్రాఫిక్ సమస్యలకు చెక్..! రూ.70 కోట్లతో స్టీల్‌ బ్రిడ్జి నిర్మాణం.. ఆ ప్రాంతం లోనే..!

రైతుల కోసం నాణ్యమైన విత్తనాలు అందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. రైతుసేవా కేంద్రాల్లో విత్తనాల నాణ్యతను పరీక్షించి మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. అదేవిధంగా చిరుధాన్యాల సాగు వైపు రైతులను ప్రోత్సహిస్తూ, ఆ విత్తనాలను కూడా రాయితీపై అందిస్తున్నారు. ప్రభుత్వం యూరియా అధిక వినియోగం వల్ల నేల ఉరుకుతనంపై ప్రభావం పడుతుందని గుర్తించి, రైతులు సహజ పద్ధతుల్లో సాగు చేయాలని సూచిస్తోంది. ఇటీవల అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంపై స్పష్టమైన దిశానిర్దేశాలు ఇచ్చారు. రబీ సీజన్‌ పంటల ఉత్పత్తి పెంపుకు ప్రభుత్వం అన్ని రకాల సన్నాహాలు పూర్తి చేసింది.

Pm Modi: ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం.. పరిహారం ప్రకటింపు... టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణం!
RDI Fund: ప్రైవేట్ పెట్టుబడులకి కొత్త అవకాశం… మోడీ ప్రారంభించిన RDI ఫండ్ !!
₹2000 నోటు చెల్లుబాటు అవుతుందా? RBI క్లారిటీ.. ఇకపై ఎక్కడ మార్చుకోవాలంటే?
CA Results: సీఏ ఫైనల్‌, ఇంటర్‌ ఫలితాలు విడుదల..! వెంటనే చెక్‌ చేసుకోండి..!
ఇండియన్ రైల్వే నుంచి కీలక ప్రకటన! ఆ నాలుగు మార్గాలకు కొత్త వందే భారత్ సర్వీసులు!
నవంబర్‌లో బిగ్గెస్ట్ అప్‌డేట్.. మహేష్-రాజమౌళి సినిమా! భారత సినీ చరిత్రలోనే తొలిసారి..!

Spotlight

Read More →