Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు!

Farmers: రైతులకు దీపావళి కానుక..! అన్నదాత సుఖీభవ రెండో విడత నిధులు త్వరలో ఖాతాల్లో..!

 ఆంధ్రప్రదేశ్ రైతులకు దీపావళి పండగ శుభవార్త వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలులో ఉంచిన అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చే రెండో విడత నిధులు త్వరలో రైతుల అకౌంట్

Published : 2025-10-07 16:32:00
కార్తీక మాసం ప్రత్యేకతలు… కోనేరు స్నానం నుంచి దీపదానం వరకూ పుణ్యకార్యాలు!

ఆంధ్రప్రదేశ్ రైతులకు దీపావళి పండగ శుభవార్త వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలులో ఉంచిన అన్నదాత సుఖీభవ పథకం కింద వచ్చే రెండో విడత నిధులు త్వరలో రైతుల అకౌంట్లలో జమ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో అర్హులైన రైతులు ప్రతి ఏడాదీగా రూ.20,000 ఆర్థిక సాయం పొందుతారు. పథకాన్ని కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజనతో సమన్వయం చేసి అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, రైతుల కోసం పండుగ సందర్భంలో నిధులు విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

RTC bus : ఇక బస్సు కోసం ఎదురు చూడనవసరం లేదు.. RTC గూగుల్ మ్యాప్స్‌లోకి!

గత ఆగస్ట్‌లో ప్రభుత్వం అర్హులైన రైతుల అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్ యోజన కింద రూ.7,000 రూపాయలను 47 లక్షల మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఇందులో కేంద్ర పీఎం కిసాన్ యోజన భాగంగా రూ.2,000, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.5,000 చేర్చింది. దీని ద్వారా రైతులు ఆగస్ట్ నెలలో మొదటి విడత డబ్బులు అందుకున్నారు. ఇప్పుడు పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులు దీపావళి పండగకు సంబంధించిన రోజుల్లో విడుదల చేయాలని కేంద్రం భావిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధులు అప్పుడే జమ చేస్తుందని ప్రకటించింది.

UPI: యూపీఐ చెల్లింపుల్లో కీలక మార్పు..! బయోమెట్రిక్‌ టెక్‌తో సురక్షిత లావాదేవీలు..!

ప్రస్తుత సమాచారం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 18వ తేదీన రైతుల అకౌంట్లలో నిధులు జమ చేయాలని భావిస్తోంది. దీపావళి పండుగ అక్టోబర్ 20వ తేదీకి రాబోతుండగా, రైతులు దీపావళి పండగలో ఆర్థిక సాయం అందుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 10వ తేదీన జరగనున్న కేబినెట్ సమావేశంలో దీని అధికారిక నిర్ణయం తీసుకోబడే అవకాశాలు ఉన్నాయని వర్గాలు చెబుతున్నాయి.

America: అమెరికాలో భారతీయులపై వరుస దాడులు.. ఒక గన్, ఒక క్షణం, ఒక ప్రాణం!

అన్నదాత సుఖీభవ పథకం 2019 ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి హామీ ఇచ్చిన ఒక ప్రధాన హామీ. అయితే, వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా రైతులకు రూ.13,500 మాత్రమే అందించబడుతుండగా, కొత్త హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మొత్తాన్ని రూ.20,000కు పెంచింది. ఈ పథకం అమలులో భాగంగా, ఎకేవైసీ మరియు ఎన్‌పీసీఐ మ్యాపింగ్ పూర్తయిన రైతుల ఖాతాల్లో నిధులు జమ చేయడం ప్రారంభమైంది. ఇప్పుడు రెండో విడత కోసం కూడా అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి, దీని ద్వారా రైతులు దీపావళి పండగలో ఆర్థిక సాయం పొందుతారని రైతులు ఆశిస్తున్నారు.

ఆటో డ్రైవర్లకు ఊరటగా కొత్త యాప్ యువచనలో రాష్ట్ర ప్రభుత్వం.. ఈ యాప్ తో ఇన్ని ఉపయోగాల?
Shilpa Shetty: వ్యాపారవేత్త ఫిర్యాదుతో కుదేలైన స్టార్ కపుల్..! ఈఓడబ్ల్యూ దర్యాప్తు ముమ్మరం..!
Pakisthan: పాకిస్థాన్‌లో మళ్లీ రైలు దాడి..! జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై ఉగ్రవాదుల కొత్త కుట్ర..!
Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! రైల్వేలో 8 వేలకుపైగా ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్..!
Industrial Park: ఏపీలో కొత్తగా మూడు ఇండస్ట్రియల్ పార్క్‌లు! రూ.7,949.48 కోట్లతో.. ఆ మూడు జిల్లాలకు మహర్దశ
SSMB29: SSMB29లో మహేశ్ బాబుతో ప్రియాంక చోప్రా మాస్ డాన్స్.. రాజమౌళి కొత్త సర్ప్రైజ్!

Spotlight

Read More →