H1B visa: "కరిగిపోతున్న అమెరికా కల": అగ్రరాజ్యాన్ని వీడాలనుకుంటున్న 40 శాతం మంది భారతీయులు! US-Iran: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి బాట: కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు! CBN Birthday Celebrations: ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు! AP Ministers: సింగపూర్‌లో ఏపీ మంత్రుల బృందం... తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం! Iran-USA: అంతర్జాతీయ మార్కెట్‌లో కొత్త చర్చ.. ట్రంప్ వ్యూహం ఫలించిందా!! USA Iran: అమెరికాతో రెండో విడత చర్చలు! ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఇరాన్...! Louisiana Shooting: అమెరికాలో దారుణం.. లూసియానాలో కాల్పుల ధాటికి 8 మంది చిన్నారుల బలి! Middle East War: భారత ఆయిల్ షిప్పులపై ఇరాన్ దాడుల ప్రయత్నం.. రంగంలోకి దిగిన జైశంకర్! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు! H1B visa: "కరిగిపోతున్న అమెరికా కల": అగ్రరాజ్యాన్ని వీడాలనుకుంటున్న 40 శాతం మంది భారతీయులు! US-Iran: అమెరికా-ఇరాన్ మధ్య శాంతి బాట: కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు! CBN Birthday Celebrations: ఓమన్ ఎన్‌ఆర్‌ఐ టీడీపీ ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు! AP Ministers: సింగపూర్‌లో ఏపీ మంత్రుల బృందం... తెలుగు అసోసియేషన్ ఘన స్వాగతం! Iran-USA: అంతర్జాతీయ మార్కెట్‌లో కొత్త చర్చ.. ట్రంప్ వ్యూహం ఫలించిందా!! USA Iran: అమెరికాతో రెండో విడత చర్చలు! ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఇరాన్...! Louisiana Shooting: అమెరికాలో దారుణం.. లూసియానాలో కాల్పుల ధాటికి 8 మంది చిన్నారుల బలి! Middle East War: భారత ఆయిల్ షిప్పులపై ఇరాన్ దాడుల ప్రయత్నం.. రంగంలోకి దిగిన జైశంకర్! Sweden Education: చేతికి మళ్లీ పెన్ను.. పుస్తకం.. స్వీడన్లో డిజిటల్ స్క్రీన్కు గుడ్ బై! గతంలో ప్రతి విద్యార్థికి - ఇప్పుడు ఒక సబ్జెక్ట్​కు.! Donald Trump: "నాకే ఇబ్బందిగా అనిపించింది": ఓవల్ ఆఫీస్‌కు బర్గర్ డెలివరీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!

America: అమెరికాలో భారతీయులపై వరుస దాడులు.. ఒక గన్, ఒక క్షణం, ఒక ప్రాణం!

అమెరికాలో మరోసారి భారతీయులపై దారుణ ఘటన చోటు చేసుకుంది. పిట్స్బర్గ్ నగరంలో ఓ వ్యాపారవేత్తను హత్య చేసిన సంఘటన ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది.

Published : 2025-10-07 14:36:00
Shilpa Shetty: వ్యాపారవేత్త ఫిర్యాదుతో కుదేలైన స్టార్ కపుల్..! ఈఓడబ్ల్యూ దర్యాప్తు ముమ్మరం..!

అమెరికాలో మరోసారి భారతీయులపై దారుణ ఘటన చోటు చేసుకుంది. పిట్స్బర్గ్ నగరంలో ఓ వ్యాపారవేత్తను హత్య చేసిన సంఘటన ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశమైంది. భారతీయుడు రాకేశ్ పటేల్ (50) అనే వ్యక్తిని, స్థానిక వ్యక్తి స్టేన్లీ వెస్ట్ గన్‌తో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తలపై కాల్చి చంపాడు. ఈ ఘటన అక్టోబర్ 3న జరిగినప్పటికీ, ఇప్పుడు ఆ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Pakisthan: పాకిస్థాన్‌లో మళ్లీ రైలు దాడి..! జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై ఉగ్రవాదుల కొత్త కుట్ర..!

రాకేశ్ పటేల్ గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌ జిల్లాకు చెందినవారు. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికా పిట్స్బర్గ్‌లో వ్యాపారం చేస్తున్నారు. ఆయన అక్కడ ఒక హోటల్‌కు భాగస్వామిగా ఉన్నారు. సాధారణ రోజుల్లో లాగా ఆ రోజు సాయంత్రం కూడా హోటల్‌లో ఉన్నప్పుడు, బయట కాల్పుల శబ్దం వినిపించిందని అక్కడి సిబ్బంది తెలిపారు. ఆ శబ్దం వినగానే రాకేశ్ బయటకు వచ్చి పరిస్థితి తెలుసుకునేలోపే, దుండగుడు ఆయనపై తుపాకీతో కాల్పులు జరిపాడు. కాల్పులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో తలపై జరగడంతో రాకేశ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు.

Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్..! రైల్వేలో 8 వేలకుపైగా ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్..!

ఈ ఘోర ఘటనతో భారతీయ సమాజం షాక్‌కు గురైంది. వీడియోలో రాకేశ్ పటేల్ హోటల్ బయటకు వచ్చి కొద్ది క్షణాలకే దుండగుడు ఆయనపై తుపాకీ ఎత్తి కాల్చిన దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. అమెరికా పోలీసు శాఖ ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ప్రధాన నిందితుడు స్టేన్లీ వెస్ట్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసినట్లు సమాచారం. హత్య వెనుక ఉన్న ఉద్దేశ్యం ఇంకా తెలియరాలేదు. అయితే ప్రాథమికంగా ఇది వివాదం లేదా ద్వేష నేరం అయి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Industrial Park: ఏపీలో కొత్తగా మూడు ఇండస్ట్రియల్ పార్క్‌లు! రూ.7,949.48 కోట్లతో.. ఆ మూడు జిల్లాలకు మహర్దశ

రాకేశ్ పటేల్ కుటుంబం ఈ ఘటనతో తీవ్రంగా దుఃఖిస్తోంది. సూరత్‌లో ఉన్న ఆయన బంధువులు, మిత్రులు రాకేశ్ మృతదేహాన్ని భారత్‌కు రప్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. భారత రాయబార కార్యాలయం కూడా అమెరికా అధికారులతో సంప్రదింపులు జరుపుతూ కేసు వివరాలు తెలుసుకుంటోంది. విదేశాంగ శాఖ కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలిపింది.

SSMB29: SSMB29లో మహేశ్ బాబుతో ప్రియాంక చోప్రా మాస్ డాన్స్.. రాజమౌళి కొత్త సర్ప్రైజ్!

ఇటీవలి కాలంలో అమెరికాలో భారతీయులపై జరిగే దాడులు పెరుగుతున్నాయి. కేవలం గత రెండు నెలల్లోనే అమెరికాలో 3 మందికి పైగా భారతీయులు హత్యకు గురయ్యారు. వ్యాపారవేత్తలు, విద్యార్థులు, ఉద్యోగులపై జరిగిన ఈ ఘటనలు భారతీయ సమాజంలో భయాందోళనకు కారణమవుతున్నాయి.

ఆ రూమర్స్ కి చెక్ పెట్టిన సమంత... ఆనందంలో అభిమానులు!!

స్థానిక మీడియా సమాచారం ప్రకారం, పిట్స్బర్గ్ ప్రాంతంలో రాకేశ్ పటేల్ సుపరిచిత వ్యాపారి. ఆయన హోటల్ వ్యాపారంతో పాటు సమాజ సేవా కార్యక్రమాల్లో కూడా పాల్గొనేవారని తెలిపారు. ఇలాంటి మనసున్న వ్యక్తిని ఇంత దారుణంగా చంపేయడం అందరినీ కలిచివేస్తోంది. సంఘటన స్థలంలో పోలీసులు, ఫోరెన్సిక్ బృందం దర్యాప్తు చేపట్టి ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఆసియా కప్ 2025 వివాదం సూర్యకుమార్ యాదవ్ వస్తేనే ట్రోఫీ ఇస్తాం అంటున్న పాకిస్తాన్ వైఖరి!!

సమాజ మాధ్యమాల్లో ఈ ఘటనకు సంబంధించిన వీడియో విస్తృతంగా వైరల్ అవుతుంది. ఆ దృశ్యాలను చూసిన వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయులు విదేశాల్లో భద్రతగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం మరింత చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.

Ram Charan Family: క్లీన్‌కారా ముఖం ఎందుకు చూపించడం లేదో ఎట్టకేలకు వెల్లడించిన ఉపాసన..! అభిమానులకు షాక్..!

భారతీయులపై జరుగుతున్న ఇలాంటి దాడులు యాదృచ్ఛికమా, లేక లక్ష్యంగా చేసినవేనా అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. అమెరికాలో ఉన్న భారతీయ సంఘాలు ఈ హత్యపై నిరసనలు తెలపడానికి రెడీ అవుతున్నారు. రాకేశ్ పటేల్ మరణంతో అమెరికాలోని భారతీయ వ్యాపారవేత్తలు, హోటల్ అసోసియేషన్‌లు, సాంఘిక సంస్థలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

CRDA: అమరావతిలో పర్యటించిన ఆసియా అభివృద్ధి బ్యాంకు బృందం.. CRDA కార్యాలయంలో!

భారత ప్రభుత్వం ఈ కేసును ప్రాధాన్యంగా తీసుకుంటూ, అమెరికా అధికారులతో సమన్వయం చేసుకుంటున్నది. పటేల్ కుటుంబానికి తగిన సహాయం అందించే దిశగా చర్యలు తీసుకుంటామని భారత రాయబార కార్యాలయం తెలిపింది. అమెరికాలో వరుసగా భారతీయులపై దాడులు జరగడం ప్రపంచవ్యాప్తంగా భారతీయుల భద్రతపై ఆందోళనను పెంచుతోంది. ఈ సంఘటనతో విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు భయాందోళనకు గురవుతున్నారు. రాకేశ్ పటేల్ మరణం మరోసారి అక్కడ భద్రతా పరిస్థితులపై ప్రశ్నలు లేవనెత్తింది.

దుబాయ్ ఎయిర్‌పోర్ట్ మూసివేతకు ఆఫ్రికా దేశం రాజు కారణం! ఎందుకంటే!
ONGC: ఓఎన్‌జీసీ ఆంధ్రప్రదేశ్‌లో రూ.8,110 కోట్ల పెట్టుబడి.. 172 బావుల తవ్వకం ప్రారంభం! టన్నులకొద్దీ చమురు, గ్యాస్ ....
సీఎం చంద్రబాబు విజన్‌ ప్రాజెక్ట్ కు.. మోదీ చేతులమీదుగా శంకుస్థాపన!
Visa: అమెరికా గ్రీన్‌కార్డ్‌కి గోల్డెన్ ఛాన్స్..! ఇ వీసాతో శాశ్వత నివాసం సులభం.. వివరాలు మీ కోసం..!

Spotlight

Read More →