Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Praja Vedika: రేపు (25/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు!

Minister Savitha: కడప జిల్లా రోడ్డు ప్రమాదం.. ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం!

Minister Savitha: కడప జిల్లాలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు.

Published : 2026-04-24 20:06:00

బీసీ బిడ్డ కుటుంబానికి ఆర్థికసాయం..

బాధిత కుటుంబానికి రెండు లక్షల రూపాయల ఆర్థిక సహాయం..

అమరావతి: కడప జిల్లాలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రకటించారు.

తొండూరు బీసీ హాస్టల్‌లో ఆరో తరగతి చదువుతున్న గురు ప్రణీత్ కుమార్ (11) వేసవి సెలవుల సందర్భంగా తన అన్నయ్య, తల్లితో కలిసి స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. వేంపల్లి మండల కేంద్రానికి చెందిన ఈ బాలుడు వాటర్ బాటిల్ కొనడానికి వెళ్లి తిరిగి వస్తుండగా టిప్పర్ లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పసి వయసులోనే విద్యార్థి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది.

ఈ ఘటనపై స్పందించిన మంత్రి సవిత, “బిడ్డను కోల్పోయిన తల్లి పడే బాధను మాటల్లో చెప్పలేం. ఆ కుటుంబం పడుతున్న వేదనను తట్టుకోవడం చాలా కష్టం” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కష్టసమయంలో ప్రభుత్వం వారి పక్కనే ఉందనే భావన కలిగించేందుకు ఈ ఆర్థిక సాయం అందిస్తున్నామని తెలిపారు.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే బాధిత కుటుంబానికి రూ.2 లక్షల సాయం అందించాలని ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. త్వరలోనే ఈ సాయం కుటుంబానికి అందజేస్తామని తెలిపారు.

విధ్యార్ధి మృతి గ్రామంలోనే కాదు, మొత్తం ప్రాంతంలో విషాదాన్ని నింపింది. విద్య కోసం హాస్టల్‌లో ఉంటున్న బాలుడు ఇలా అనుకోని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం పట్ల స్థానికులు కూడా తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయం కొంతైనా ఆ కుటుంబానికి ధైర్యం ఇస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.

Spotlight

Read More →