Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Chandrababu: ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేటి షెడ్యూల్! Amaravati Development: అమరావతిలో 27 అద్భుత పట్టణాల నిర్మాణం... 2028 నాటికి పూర్తిస్థాయిలో పొల్యూషన్ ఫ్రీ సిటీ!! PM Kisan: రైతులకు అలర్ట్! ఈరోజే లాస్ట్ డేట్... వెంటనే ఆ పని చేయండి లేదంటే డబ్బులు రావు! Praja Vedika: నేడు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Union Government: ఏపీకి కేంద్రం బంపర్ ఆఫర్... తొలి విడత భారీ నిధులు విడుదల! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Farmers: కూటమి సర్కార్ గుడ్‌న్యూస్..! అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు ఫిక్స్!

 ఏపీలోని రైతులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద మూడో విడత నిధుల విడుదలపై నెల రోజులుగా ఎదుర

Published : 2026-01-05 10:41:00
Free Education: ఏపీలో ఇంటర్నేషనల్ స్కూల్‌కు శంకుస్థాపన! రూ.20 కోట్లతో... ఉచితంగానే విద్య!

ఏపీలోని రైతులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద మూడో విడత నిధుల విడుదలపై నెల రోజులుగా ఎదురుచూస్తున్న రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టత ఇచ్చారు. ఫిబ్రవరి నెలలో రూ.6 వేల చొప్పున రైతుల ఖాతాల్లోకి నిధులు జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే రెండు విడతల్లో రూ.14 వేల చొప్పున రైతులకు అందించామని, మూడో విడత నిధులు కూడా అదే తరహాలో నేరుగా బ్యాంక్ అకౌంట్లలో జమ అవుతాయని తెలిపారు. పంట సీజన్ ప్రారంభమై ఖర్చులు పెరుగుతున్న సమయంలో ఈ నిధులు రైతులకు ఊరటనిచ్చేలా ఉన్నాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Free Laptops: డీఎంకే సర్కార్ సూపర్ గిఫ్ట్…! విద్యార్థులకు హైటెక్ ల్యాప్‌టాప్‌లు ఫ్రీ!

అన్నదాత సుఖీభవ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంతో అనుసంధానంగా రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న నేపథ్యంలో, అదే సమయంలో రాష్ట్ర వాటాను కూడా కలిపి జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రైతులకు ఒకేసారి నిధులు అందే అవకాశం ఏర్పడింది. ఈ పథకం కింద ఏడాదికి మొత్తం రూ.20 వేల చొప్పున రైతులకు అందజేస్తుండగా, వాటిని మూడు విడతలుగా విడుదల చేస్తున్నారు. తొలి రెండు విడతల్లో రూ.7 వేల చొప్పున, మూడో విడతలో రూ.6 వేల చొప్పున రైతులకు అందిస్తున్నారు.

Tasty Chutney: ఇడ్లీ-దోశ కు రుచిని రెట్టింపు చేసే సూపర్ టేస్టీ పచ్చడి!

ఇక పంట నష్టపోయిన రైతులకూ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. కడప, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో ఉల్లి పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. మొత్తం 37,752 మంది రైతులకు హెక్టారుకు రూ.50 వేల చొప్పున నష్టపరిహారం జమ చేశామని తెలిపారు. ఈ మేరకు రూ.128.33 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని, ఎక్కడెక్కడ నష్టం జరిగిందో సమీక్షించి సహాయం అందిస్తున్నామని పేర్కొన్నారు.

Aadhaar Alert: ఏపీలోని విద్యార్థులకు సూపర్ ఛాన్స్..! అవి పూర్తిగా ఉచితం.. ఆ రోజు నుంచి స్పెషల్ క్యాంపులు!

అన్నదాత సుఖీభవ పథకానికి అర్హతలు, దరఖాస్తు ప్రక్రియపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. రేషన్ కార్డు కలిగి, ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ పథకం ద్వారా లబ్ధి అందే అవకాశం ఉంది. రైతులు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తు స్థితిని అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చని తెలిపారు. ఫిబ్రవరిలో నిధులు విడుదల కానున్న నేపథ్యంలో రైతుల్లో ఆశలు పెరిగాయి. పెట్టుబడులకు ఉపయోగపడే ఈ సాయంతో సాగు పనులు సజావుగా సాగుతాయని రైతులు భావిస్తున్నారు.

Modi Sports Vision: 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా భారత్… మోదీ నాయకత్వంలో క్రీడలకు కొత్త దిశ.. జై షా!!
CM Chandrababu : నేడు గుంటూరుకు సీఎం చంద్రబాబు.. తెలుగు భాషకు మరోసారి పెద్ద పీట!
Nikitha Godishala: అమెరికాలో భారతీయ సంతతి దుర్మరణం!
Transport Alert: వాహనాలు కొనేవారికి గుడ్‌న్యూస్..! షోరూంలోనే శాశ్వత రిజిస్ట్రేషన్‌కు గ్రీన్ సిగ్నల్!
Upcoming Telugu Movies: పారిస్ వేదికగా.. రాజమౌళి ప్లాన్ చూస్తే గ్లోబల్ షాక్ ఖాయమే!
Chicken Price: రెండు వారాల్లోనే పెరిగిన కోడి మాంసం ధర! కారణాలివే!

Spotlight

Read More →