Chandrababu: ఆక్వా రంగాన్ని కాపాడండి... కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌కు సీఎం చంద్రబాబు లేఖ! New Pensions: కూటమి రెండేళ్ల పాలన పూర్తి... కొత్త పెన్షన్ల కు ఆరోజే ముహూర్తం ఫిక్స్! Gummadi Sandhyarani: మహానాడు విజయవంతానికి పార్టీ శ్రేణులకు మంత్రి సంధ్యారాణి దిశానిర్దేశం! Kondapalli Srinivas: క్రెడిట్ చోరీకి కేరాఫ్ వైసీపీ.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు! Atchennaidu: నిమ్మాడలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు! జూన్ 12న కొత్త పింఛన్లు! Nara Lokesh: డీప్ టెక్, క్వాంటం రంగాలకు కేంద్రంగా అమరావతి.. నారా లోకేష్! Amaravati Development: అమరావతిలో ఎస్‌బీఐ మెగా ప్రాజెక్ట్: రూ.3,300 కోట్లతో ప్రధాన కార్యాలయ పనులు ప్రారంభం! Nimmala Ramanaidu: పాలకొల్లులో తాగునీటి ఎద్దడిపై మంత్రి నిమ్మల సీరియస్! Electricity: ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు లక్ష్యం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్! Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Chandrababu: ఆక్వా రంగాన్ని కాపాడండి... కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌కు సీఎం చంద్రబాబు లేఖ! New Pensions: కూటమి రెండేళ్ల పాలన పూర్తి... కొత్త పెన్షన్ల కు ఆరోజే ముహూర్తం ఫిక్స్! Gummadi Sandhyarani: మహానాడు విజయవంతానికి పార్టీ శ్రేణులకు మంత్రి సంధ్యారాణి దిశానిర్దేశం! Kondapalli Srinivas: క్రెడిట్ చోరీకి కేరాఫ్ వైసీపీ.. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు! Atchennaidu: నిమ్మాడలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి అచ్చెన్నాయుడు! జూన్ 12న కొత్త పింఛన్లు! Nara Lokesh: డీప్ టెక్, క్వాంటం రంగాలకు కేంద్రంగా అమరావతి.. నారా లోకేష్! Amaravati Development: అమరావతిలో ఎస్‌బీఐ మెగా ప్రాజెక్ట్: రూ.3,300 కోట్లతో ప్రధాన కార్యాలయ పనులు ప్రారంభం! Nimmala Ramanaidu: పాలకొల్లులో తాగునీటి ఎద్దడిపై మంత్రి నిమ్మల సీరియస్! Electricity: ఎన్నికల నాటికి విద్యుత్ ఛార్జీలు తగ్గింపు లక్ష్యం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్! Thalliki Vandanam: తల్లికి వందనం నిధుల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

జగన్ అహంకారంతో చేసిన విధ్వంసం అతని పతనానికి నాంది! తొలి జాబితాలో సీట్లు పొందిన వారితో చంద్రబాబు వర్చువల్ భేటీ!!

తొలి జాబితాలో సీట్లు పొందిన వారితో టీడీపీ అధినేత చంద్రబాబు వర్చువల్ భేటీ –ఎన్నికల వరకు రోజూవారీ చేపట్టాల్సిన పనులపై చంద్రబాబు దిశానిర్దేశం –  5

Published : 2024-02-25 15:27:00

తొలి జాబితాలో సీట్లు పొందిన వారితో టీడీపీ అధినేత చంద్రబాబు వర్చువల్ భేటీ –ఎన్నికల వరకు రోజూవారీ చేపట్టాల్సిన పనులపై చంద్రబాబు దిశానిర్దేశం –  5 కోట్ల మంది ప్రజల భవిష్యత్ కోసం టీడీపీ-జనసేన పొత్తు – రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా.. గెలుపే లక్ష్యంగా ఎంపిక జరిగింది

ఇంకా చదవండి:  టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్న నేతలు! ఐదు కోట్ల మంది ప్రజల భ్యవిష్యత్తు కోసమే!

– గతంలో ఎప్పుడూ ఇంత ముందుగా అభ్యర్థుల ప్రకటన జరగలేదు – పార్టీ అభ్యర్థులకు సైతం ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలని కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశాను – 1.3 కోట్ల మంది నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నా – సర్వేలు పరిశీలించి సుదీర్ఘ కసరత్తు చేసి అభ్యర్థుల ఎంపిక చేశా

ఇంకా చదవండి: చంద్రబాబును కలిసిన ఆలపాటి రాజా! ఉండవల్లి నివాసంలో!

– ఏ పార్టీలో కూడా ఎప్పుడూ ఇటువంటి ప్రయత్నం జరగలేదు – ఇక ఇప్పుడు ఒక్క సీటూ ఓడిపోవడానికి వీలు లేదు – ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ కు ఎంతో కీలకం – ఏ స్థాయిలో కూడా చిన్న తప్పు, పొరపాటు జరగకూడదు - వచ్చే 40 రోజులు అత్యంత కీలకం.. నిత్యం ప్రజల్లో ఉండాలి

ఇంకా చదవండి: ఎన్నికల వేళ ప్రధాని మోదీ కీలక ప్రకటన!!

– ప్రజలకు భవిష్యత్ పై నమ్మకం కలిగేలా నాయకత్వం అందించండి – ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించాం – ఇప్పుడు 99 చోట్ల ఉమ్మడి అభ్యర్థులనూ ప్రకటించాం – జగన్ అహంకారంతో చేసిన విధ్వంసం అతని పతనానికి నాంది – చరిత్రలో చూడని విధ్వంస పాలకుడైన జగన్ ను ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు

ఇంకా చదవండి: తస్మా జాగ్రత్త: మంచివే కదా అని ప్రొటీన్లను అదే పనిగా తీసుకుంటున్నారా? అయితే ముప్పు తప్పదు!

– ప్రజలతో ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది – జగన్ ఎన్నికలకు సిద్ధంగ లేడు.. సిద్ధం సభలు పెడుతున్న జగన్ అభ్యర్థులను మాత్రం ప్రకటించలేకపోయారు – ఎంత సీనియర్ నేత అయినా.. ఎన్ని సానుకూల అంశాలు ఉన్నా చివరి నిమిషం వరకు ప్రజల్లో ఉండి కష్టపడాలి 

ఇంకా చదవండి: శ్రీశైలంలో ఆర్జిత సేవలు రద్దు!! ఆ రోజుల్లో స్పర్శ దర్శనాలు కూడా రద్దు!!

- నియోజకవర్గంలో అసంతృప్తితో ఉన్న శ్రేణులను కలుపుకుని పోవాలి – తటస్థులను కలిసి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించి మద్దతు కోరాలి – జనసేన నేతలను కలుపుకుపోవాలి – ఇరు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తే వంద శాతం ఓట్ల బదిలీ జరుగుతుంది

ఇంకా చదవండి: డిప్రెషన్ తో బాధపడుతున్నా... షణ్ముఖ్, ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని వెల్లడి!

– వైసీపీ పాలనపై ఆ పార్టీ శ్రేణులే అసంతృప్తితో ఉన్నారు – మంచివారు పార్టీలోకి వస్తే ఆహ్వానించండి – జగన్ ఎన్నికల్లో గెలుపు కోసం దౌర్జన్యాలు, అక్రమాలు, దొంగ ఓట్లు, డబ్బును నమ్ముకున్నాడు – మనం ఊహించని స్థాయిలో జగన్ కుట్రలు కుతంత్రాలు చేస్తాడు – అన్నింటికీ టీడీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలి: టీడీపీ అధినేత చంద్రబాబు

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

సైబర్ క్రైమ్ పోలీసులకు వైఎస్ షర్మిల ఫిర్యాదు!!

NRI మరియు OCI లకు వ్యత్యాసం ఏమిటి? ఆ సౌకర్యం వారికి ఉండదు!

ITR 2024: ఒకటి కంటే ఎక్కువ ఫామ్‌ - 16 ఉన్నవారికి సూచన - ఐటీ రిటర్న్‌ ఇలా ఫైల్ చేయాలి!

 జీమెయిల్ సేవలు నిలిపివేతపై క్లారిటి ఇచ్చిన గూగుల్!!

"ఐ బొమ్మ" వాడేవారికి గుడ్ న్యూస్!! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి మరీ!!

ఎమ్మెల్యేలు, మంత్రులకే అందుబాటులో లేని ముఖ్యమంత్రి! ప్రజలకు అందుబాటులో ఉంటారా?

ఇడ్లీతో జీవవైవిధ్యానికి తీరని ముప్పు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు! అదేంటో తెలుసుకోండి!!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

Spotlight

Read More →