Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!! Vijay: ఎన్డీటీవీ ఎగ్జిట్‌ పోల్స్‌ సంచలనం.. విజయ్‌ టీవీకే పార్టీకి 120 సీట్లు! కింగ్ మేకర్ కాదు.. కింగ్ కాబోతున్న విజయ్! Chandrababu: పాలనలో టెక్నాలజీ మ్యాజిక్ - ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక నిర్దేశాలు.. కోటికి పైగా సేవలతో.. Nara Lokesh: ఎన్టీఆర్ గుర్తింపునిస్తే.. చంద్రబాబు ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు! నేతల కృషిని కొనియాడిన లోకేశ్.! Ramprasad Reddy: గ్రూప్-1లో మెరిసిన యువతకు మంత్రి శుభాకాంక్షలు.. ప్రజలకు మెరుగైన సేవలు! Praja Vedika: రేపు (30/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Raghu Rama Krishna Raju: శుభవార్త.. అంటూ ఆసక్తికర ట్వీట్ చేసిన రఘురామకృష్ణరాజు! ధర్మమే గెలిచింది.. అడ్డంకులు తొలిగాయి! PM Modi: యూపీ అభివృద్ధికి కొత్త జీవనాడి.. రూ. 36,230 కోట్లతో గంగా ఎక్స్‌ప్రెస్‌వే.. జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ! Visakhapatnam: హైటెక్ సిటీ 2.O.. ఏఐ రంగంలో వైజాగ్ నయా రికార్డ్: గూగుల్ డేటా సెంటర్‌తో వేల ఉద్యోగాలు! AP Government: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం: 6,124 మంది సచివాలయ ఉద్యోగుల డెప్యుటేషన్‌కు గ్రీన్ సిగ్నల్! TDP New Committees: టీడీపీ కొత్త కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం- కార్యకర్తే అధినేత.. ఇదే తెదేపా సిద్ధాంతం - చంద్రబాబు!!

Andhra Pradesh:రూ.8.55 లక్షల కోట్ల పెట్టుబడులు.. ఎస్ఐపీబీ సమావేశంలో ఏపీ గ్రోత్!!

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు 14వ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద

Published : 2026-01-06 14:03:00
Break in China: చైనా వెనిజులా బంధానికి బ్రేక్... అమెరికా వ్యూహం సఫలం!

అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు 14వ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి కీలకమైన అనేక పెట్టుబడి ప్రతిపాదనలపై చర్చించి ఆమోదం తెలిపే ప్రక్రియ చేపట్టారు. పరిశ్రమలు, పర్యాటకం, ఆహార ప్రాసెసింగ్, ఇంధన రంగాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులు ఈ సమావేశంలో ఆమోదం పొందనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఒకే వేదికపై మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనడంతో సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Cinema News: ఐసీయూలో స్టార్ డైరెక్టర్! అభిమానుల్లో టెన్షన్... టెన్షన్!

గతంలో నిర్వహించిన 13 ఎస్ఐపీబీ సమావేశాల ద్వారా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు వచ్చాయని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటివరకు దాదాపు రూ.8.55 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించిందని, వాటి ద్వారా సుమారు 8.23 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించే అవకాశం ఉందని వివరించారు. ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బలమైన పునాది అని అన్నారు. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ మరోసారి దేశంలోనే ముందంజలో నిలుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.

Praja Vedika: నేడు (6/01) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

2025 సంవత్సరం రాష్ట్రానికి ఎంతో కీలకంగా మారిందని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ స్థాయిలో ఫలితాలు వచ్చాయని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో దెబ్బతిన్న రాష్ట్ర బ్రాండ్‌ను తిరిగి తీసుకురావడంలో ప్రభుత్వం విజయవంతమైందని అన్నారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌పై మళ్లీ విశ్వాసం ఉంచి పెట్టుబడులు పెట్టడం అందుకు నిదర్శనమని చెప్పారు. ఇది కేవలం ప్రభుత్వం సాధించిన విజయం మాత్రమే కాకుండా, సమిష్టి కృషికి వచ్చిన ఫలితమని స్పష్టం చేశారు.

Water: హైదరాబాద్‌కు వాటర్ రింగ్ నెట్ వర్క్…! తాగునీటి కష్టాలకు రూ.8,000 కోట్ల శాశ్వత పరిష్కారం!

భారీ పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయని సీఎం వివరించారు. టాటా, జిందాల్, బిర్లా, అదానీ, రిలయెన్స్, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టులు ఏర్పాటు చేశాయని చెప్పారు. ఇవి కేవలం పెట్టుబడులకే పరిమితం కాకుండా, స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయని తెలిపారు. పరిశ్రమలు వచ్చిన చోట అభివృద్ధి సహజంగానే వస్తుందని, గ్రామీణ ప్రాంతాల వరకూ దాని ప్రభావం కనిపిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Stock markets : నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. లాభాల స్వీకరణ ప్రభావం.. సూచీలు దిగువకు!

విద్యుత్ రంగంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సీఎం ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రజలపై భారం తగ్గించాలనే ఉద్దేశంతో యూనిట్‌కు 13 పైసల విద్యుత్ ఛార్జీలను తగ్గించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే రూ.4,500 కోట్ల విలువైన ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. విద్యుత్ కొనుగోలు ధరలను తగ్గించే దిశగా కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, 2029 నాటికి యూనిట్ ధరను రూ.3.70కు తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.

Fat Loss Tips: కొబ్బరి తో కూడా బరువు తగ్గొచ్చట.. కానీ ఈ నియమాలు పాటించకపోతే వృథానే!

విద్యుత్ రంగంలో చేసిన సంస్కరణల వల్లే డేటా సెంటర్లు వంటి ఆధునిక పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయని సీఎం అన్నారు. విశ్వసనీయ విద్యుత్ సరఫరా లేకుండా పెట్టుబడులు రావని, ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకుందని తెలిపారు. విద్యుత్‌తో పాటు ఇతర రంగాల్లోనూ పెట్టుబడులు బాగా రావడం సంతృప్తినిచ్చిందన్నారు.

Child calcium: మీ పిల్లలకు కాల్షియం లోపమా.. వెంటనే ఈ ఫుడ్స్ ఇవ్వండి!

దావోస్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొని ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయగలిగామని చంద్రబాబు నాయుడు చెప్పారు. అక్కడ విదేశీ కంపెనీలతో జరిగిన చర్చలు సానుకూలంగా మారాయని, పెట్టుబడుల రూపంలో వాటి ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయని తెలిపారు. గూగుల్ సెంటర్‌ను రాష్ట్రానికి తీసుకురావడంలో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా ప్రశంసించారు.

AP Government News: ఏపీ ప్రజలకు బంపర్ గుడ్‌న్యూస్.. తగ్గిన కరెంట్ ఛార్జీలు!

ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వేగంగా అమలయ్యేలా అధికారులు పని చేయాలని సీఎం సూచించారు. చిన్న పొరపాటుకూ తావివ్వకుండా బాధ్యతతో ముందుకు సాగాలని మంత్రులు, అధికారులకు సూచనలు ఇచ్చారు. విజయం ఇచ్చే ఆనందం ఎంతో గొప్పదని, ఆ అనుభూతి కోసం అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు స్పష్టమైన ఫలితాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

రాష్ట్ర మత్స్యకార సహకార సంఘాల సమాఖ్య ఎన్నికలు..!!
India Startup News: ప్రపంచ స్టార్టప్ పెట్టుబడుల్లో.. భారత్ స్థానం ఎంతంటే..!!

Spotlight

Read More →