22A Lands: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! 22ఏ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం KTR: నా పేరు వాడుకోవద్దు.. కేటీఆర్ సేవా సమితులకు షాక్ ఇచ్చిన కేటీఆర్..!! Indian Railways: మారుతున్న రైల్వే టికెటింగ్ రూల్స్! UTS స్థానంలో Rail One యాప్ ప్రారంభం...! Land Registration: రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు! సాఫ్ట్‌వేర్ ద్వారానే భూ సమస్యల పరిష్కారం! US-Iran nuclear: అమెరికా ఇరాన్ న్యూక్లియర్ చర్చలు... 26న జెనీవాలో! AP Government: సోషల్ మీడియాలో నకిలీ పింఛన్ అప్లికేషన్ల వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం! AP Politics: బిహార్‌లో ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు.! Electricity Services: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్! వాట్సాప్‌లో టీజీఎస్‌పీడీసీఎల్ సేవలు..! Errannaidu: ఆయన నా జీవితానికి దిక్సూచి.. ఎర్రన్నాయుడు సేవలను గుర్తు చేసుకున్న మంత్రి..!! Chandrababu: ప్రపంచంలోనే మన పోస్టల్ నెట్‌వర్క్ నంబర్ 1... పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు! 22A Lands: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! 22ఏ భూ సమస్యకు శాశ్వత పరిష్కారం KTR: నా పేరు వాడుకోవద్దు.. కేటీఆర్ సేవా సమితులకు షాక్ ఇచ్చిన కేటీఆర్..!! Indian Railways: మారుతున్న రైల్వే టికెటింగ్ రూల్స్! UTS స్థానంలో Rail One యాప్ ప్రారంభం...! Land Registration: రెవెన్యూ శాఖలో విప్లవాత్మక మార్పులు! సాఫ్ట్‌వేర్ ద్వారానే భూ సమస్యల పరిష్కారం! US-Iran nuclear: అమెరికా ఇరాన్ న్యూక్లియర్ చర్చలు... 26న జెనీవాలో! AP Government: సోషల్ మీడియాలో నకిలీ పింఛన్ అప్లికేషన్ల వైరల్.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం! AP Politics: బిహార్‌లో ఐపీఎస్ అధికారిని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు.. కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక మలుపు.! Electricity Services: విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్! వాట్సాప్‌లో టీజీఎస్‌పీడీసీఎల్ సేవలు..! Errannaidu: ఆయన నా జీవితానికి దిక్సూచి.. ఎర్రన్నాయుడు సేవలను గుర్తు చేసుకున్న మంత్రి..!! Chandrababu: ప్రపంచంలోనే మన పోస్టల్ నెట్‌వర్క్ నంబర్ 1... పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు!

Funds Released: ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త! రూ.548 కోట్ల నిధుల విడుదల... ఆ ప్రాంతాలకు మహర్దశ!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్థానిక సంస్థలకు భారీగా నిధులను విడుదల చేస్తూ శుభవార్త అందించింది. 15వ ఆర్థిక సంఘం కింద రూ.548.28 కోట్లను జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌

Published : 2025-11-15 10:09:00
H1B Visa: హెచ్-1బీ వీసాలపై ట్రంప్‌కు షాక్...! భారత ఐటీ నిపుణులకు గట్టి హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్థానిక సంస్థలకు భారీగా నిధులను విడుదల చేస్తూ శుభవార్త అందించింది. 15వ ఆర్థిక సంఘం కింద రూ.548.28 కోట్లను జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు టైడ్ గ్రాంట్ భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి విడుదలయ్యాయి. స్థానిక సంస్థల అభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు.

Donald Trump: దిగొచ్చిన ట్రంప్..! భారత్‌ వ్యవసాయ ఎగుమతులకు భారీ గుడ్ న్యూస్!

ఇటీవల కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం తొలి విడతగా రూ.410 కోట్లను ఏపీ పంచాయతీరాజ్ సంస్థలకు విడుదల చేసింది. ఈ నిధులతో రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్‌లు, 650 మండల పరిషత్‌లు, 13,092 పంచాయతీలు లబ్ధి పొందాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.548 కోట్లతో స్థానిక సంస్థలకు అదనపు శక్తి లభించనుంది. ఈ నిధులపై చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్‌కు కూడా ఆదేశాలు వెళ్లాయి.

AP Weather: ఏపీకి మరోసారి వర్షాలు! నవంబర్ 24 నుంచి.... ఆ ప్రాంతాలకు హై అలెర్ట్!

ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇటీవలి ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పథకాల నిధులు, 15వ ఆర్థిక సంఘం పెండింగ్‌ అమౌంట్లు, అమృత్ పథకం నిధులపై చర్చించారు. మంత్రి నారాయణ అభ్యర్థనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడంతో, ఏపీ ప్రభుత్వం పెండింగ్ నిధుల విడుదలపై మరింత దృష్టి పెట్టింది. దీని ఫలితంగా రాష్ట్రానికి వచ్చే రోజుల్లో మరిన్ని ఆర్థిక లాభాలు అందే అవకాశం ఉంది.

నిరుద్యోగ యువతకు శుభవార్త... ఫ్రీ స్కిల్ ట్రైనింగ్! అర్హతలు ఇవే!

అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా నర్సరీలు, సీడ్ గార్డెన్ల ఏర్పాటుకు రూ.2.40 కోట్ల విడుదలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృషోన్నతి యోజన పథకం కింద ఈ నిధులను వినియోగించేలా పరిపాలన అనుమతులు ఇచ్చారు. వ్యవసాయ అభివృద్ధి, విత్తనాల ఉత్పత్తి, నర్సరీ స్థాపన కోసం ఈ మొత్తాలను ఉపయోగిస్తారు. గ్రామీణ వ్యవసాయ రంగానికి ఇది ఒక మంచి అవకాశంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

CII Partnership Summit : ఉత్తరాంధ్రలో పరిశ్రమల వర్షం! సీఎం చంద్రబాబు నేతృత్వంలో ₹54,000 కోట్లు గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు!!

ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ గడువు కూడా ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2024 మార్చి 31తో ముగిసిన ఈ గడువును ఇప్పుడు 2026 మార్చి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీతో అనేక విభాగాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు పెరిగేందుకు ఇది సహాయపడుతుందని అధికారులు అంటున్నారు.

Annadata Sukhibhava: ఏపీ రైతులకు శుభవార్త! అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్!
AP International Travel: ఏపీ నుండి తొలి సింగపూర్ ఫ్లైట్ ప్రారంభం..! విదేశీ ప్రయాణాలు మరింత సులభం..!
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యాధునిక వైమానిక సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు!!
భారీ అగ్ని ప్రమాదం! 17 ఫైర్ ఇంజిన్లతో ... అయినా అల్లకల్లోలం!
AP High court: ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగ రిజర్వేషన్‌పై హైకోర్టు కఠిన ఆదేశాలు..! ఆది వెంటనే అమలు చేయాలి..!

Spotlight

Read More →