AP Govt: ఇంటిపై జేసీబీలతో దాడి.. రాజకీయ కక్షతో రికార్డులు తారుమారు చేసి భూమి ఆక్రమణ.. వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! Revanth Reddy: 46 ఏళ్లలో ఒక్క మహిళా అధ్యక్షురాలు లేకపోవడంపై రేవంత్ రెడ్డి ఫైర్! 15 మంది అధ్యక్షులు మారారు కానీ.. MLA Somireddy: మూడు నెలల్లో హార్బర్ పూర్తి.. ఆ జిల్లా మత్స్యకారులకు తీపి కబురు చెప్పిన సోమిరెడ్డి.. Praja Vedika: రేపు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! DeRegulation: బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి.. మే నాటికి డి-రెగ్యులేషన్ ఫేజ్-2 అమలు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్! AP Politics: దోపిడీ సొమ్ముతోనే వైసీపీ పుట్టింది.. జగన్‌పై ప్రత్తిపాటి ఫైర్! AP Govt: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 30 కొత్త క్లస్టర్లు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే..! యువతకు భారీగా.. Industrail Clusters: ఏపీలో కొత్తగా 30 ఇండస్ట్రియల్ క్లస్టర్లు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే! Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు.... నవశకానికి నాంది! మహిళలకు చట్టసభల్లో 33 శాతం కోటా! Chandrababu: దేశ చరిత్రలో ఏపీ సరికొత్త రికార్డు... రేపు 1ఎస్, 1క్యూ క్వాంటం టెస్ట్ బెడ్‌లను ప్రారంభించనున్న చంద్రబాబు! AP Govt: ఇంటిపై జేసీబీలతో దాడి.. రాజకీయ కక్షతో రికార్డులు తారుమారు చేసి భూమి ఆక్రమణ.. వైసీపీ నేతలపై గ్రీవెన్స్ లో ఫిర్యాదు! Revanth Reddy: 46 ఏళ్లలో ఒక్క మహిళా అధ్యక్షురాలు లేకపోవడంపై రేవంత్ రెడ్డి ఫైర్! 15 మంది అధ్యక్షులు మారారు కానీ.. MLA Somireddy: మూడు నెలల్లో హార్బర్ పూర్తి.. ఆ జిల్లా మత్స్యకారులకు తీపి కబురు చెప్పిన సోమిరెడ్డి.. Praja Vedika: రేపు (14/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! DeRegulation: బ్రిటీష్ కాలం నాటి చట్టాలకు స్వస్తి.. మే నాటికి డి-రెగ్యులేషన్ ఫేజ్-2 అమలు! చంద్రబాబు మాస్టర్ ప్లాన్! AP Politics: దోపిడీ సొమ్ముతోనే వైసీపీ పుట్టింది.. జగన్‌పై ప్రత్తిపాటి ఫైర్! AP Govt: ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 30 కొత్త క్లస్టర్లు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే..! యువతకు భారీగా.. Industrail Clusters: ఏపీలో కొత్తగా 30 ఇండస్ట్రియల్ క్లస్టర్లు.. జిల్లాల వారీగా లిస్ట్ ఇదే! Womens Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లు.... నవశకానికి నాంది! మహిళలకు చట్టసభల్లో 33 శాతం కోటా! Chandrababu: దేశ చరిత్రలో ఏపీ సరికొత్త రికార్డు... రేపు 1ఎస్, 1క్యూ క్వాంటం టెస్ట్ బెడ్‌లను ప్రారంభించనున్న చంద్రబాబు!

Funds Released: ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త! రూ.548 కోట్ల నిధుల విడుదల... ఆ ప్రాంతాలకు మహర్దశ!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్థానిక సంస్థలకు భారీగా నిధులను విడుదల చేస్తూ శుభవార్త అందించింది. 15వ ఆర్థిక సంఘం కింద రూ.548.28 కోట్లను జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌

Published : 2025-11-15 10:09:00
H1B Visa: హెచ్-1బీ వీసాలపై ట్రంప్‌కు షాక్...! భారత ఐటీ నిపుణులకు గట్టి హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్థానిక సంస్థలకు భారీగా నిధులను విడుదల చేస్తూ శుభవార్త అందించింది. 15వ ఆర్థిక సంఘం కింద రూ.548.28 కోట్లను జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు టైడ్ గ్రాంట్ భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి విడుదలయ్యాయి. స్థానిక సంస్థల అభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు.

Donald Trump: దిగొచ్చిన ట్రంప్..! భారత్‌ వ్యవసాయ ఎగుమతులకు భారీ గుడ్ న్యూస్!

ఇటీవల కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం తొలి విడతగా రూ.410 కోట్లను ఏపీ పంచాయతీరాజ్ సంస్థలకు విడుదల చేసింది. ఈ నిధులతో రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్‌లు, 650 మండల పరిషత్‌లు, 13,092 పంచాయతీలు లబ్ధి పొందాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.548 కోట్లతో స్థానిక సంస్థలకు అదనపు శక్తి లభించనుంది. ఈ నిధులపై చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్‌కు కూడా ఆదేశాలు వెళ్లాయి.

AP Weather: ఏపీకి మరోసారి వర్షాలు! నవంబర్ 24 నుంచి.... ఆ ప్రాంతాలకు హై అలెర్ట్!

ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇటీవలి ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పథకాల నిధులు, 15వ ఆర్థిక సంఘం పెండింగ్‌ అమౌంట్లు, అమృత్ పథకం నిధులపై చర్చించారు. మంత్రి నారాయణ అభ్యర్థనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడంతో, ఏపీ ప్రభుత్వం పెండింగ్ నిధుల విడుదలపై మరింత దృష్టి పెట్టింది. దీని ఫలితంగా రాష్ట్రానికి వచ్చే రోజుల్లో మరిన్ని ఆర్థిక లాభాలు అందే అవకాశం ఉంది.

నిరుద్యోగ యువతకు శుభవార్త... ఫ్రీ స్కిల్ ట్రైనింగ్! అర్హతలు ఇవే!

అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా నర్సరీలు, సీడ్ గార్డెన్ల ఏర్పాటుకు రూ.2.40 కోట్ల విడుదలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృషోన్నతి యోజన పథకం కింద ఈ నిధులను వినియోగించేలా పరిపాలన అనుమతులు ఇచ్చారు. వ్యవసాయ అభివృద్ధి, విత్తనాల ఉత్పత్తి, నర్సరీ స్థాపన కోసం ఈ మొత్తాలను ఉపయోగిస్తారు. గ్రామీణ వ్యవసాయ రంగానికి ఇది ఒక మంచి అవకాశంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

CII Partnership Summit : ఉత్తరాంధ్రలో పరిశ్రమల వర్షం! సీఎం చంద్రబాబు నేతృత్వంలో ₹54,000 కోట్లు గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు!!

ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ గడువు కూడా ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2024 మార్చి 31తో ముగిసిన ఈ గడువును ఇప్పుడు 2026 మార్చి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీతో అనేక విభాగాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు పెరిగేందుకు ఇది సహాయపడుతుందని అధికారులు అంటున్నారు.

Annadata Sukhibhava: ఏపీ రైతులకు శుభవార్త! అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్!
AP International Travel: ఏపీ నుండి తొలి సింగపూర్ ఫ్లైట్ ప్రారంభం..! విదేశీ ప్రయాణాలు మరింత సులభం..!
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యాధునిక వైమానిక సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు!!
భారీ అగ్ని ప్రమాదం! 17 ఫైర్ ఇంజిన్లతో ... అయినా అల్లకల్లోలం!
AP High court: ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగ రిజర్వేషన్‌పై హైకోర్టు కఠిన ఆదేశాలు..! ఆది వెంటనే అమలు చేయాలి..!

Spotlight

Read More →