AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే.. AP News: ధాన్యం కొనుగోళ్లలో సరికొత్త రికార్డు.. 48 గంటలు కాదు 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి రూ.560 కోట్లు జమ! కూటమి ప్రభుత్వం సక్సెస్! ప్రధానితో సీఎం చంద్రబాబు కీలక భేటీ.. ఒక్కొక్కరికి రూ. 7,000.! పార్టీ కేడర్‌తో ప్రత్యేక సమావేశం.. దేశంలోనే తొలిసారిగా.. రూ.1,300 కోట్లతో మన ఆంధ్రప్రదేశ్ లోనే! ఆ జిల్లా దశ తిరిగినట్లే! Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌! Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త! Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు! 16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి! ఏపీకి కేంద్రం శుభవార్త! ECMS కింద 17 కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్! Village elections: తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు డిసెంబర్‌లో.. అధికార యంత్రాంగం సిద్ధం! ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు! ఆ రైతులందరికి డబ్బులు చెల్లించాల్సిందే..

Funds Released: ఏపీ ప్రజలకు పండగలాంటి వార్త! రూ.548 కోట్ల నిధుల విడుదల... ఆ ప్రాంతాలకు మహర్దశ!

2025-11-15 10:09:00
H1B Visa: హెచ్-1బీ వీసాలపై ట్రంప్‌కు షాక్...! భారత ఐటీ నిపుణులకు గట్టి హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్థానిక సంస్థలకు భారీగా నిధులను విడుదల చేస్తూ శుభవార్త అందించింది. 15వ ఆర్థిక సంఘం కింద రూ.548.28 కోట్లను జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీలకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులు టైడ్ గ్రాంట్ భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి విడుదలయ్యాయి. స్థానిక సంస్థల అభివృద్ధి, గ్రామీణ మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం ఈ నిధులను వినియోగించనున్నారు.

Donald Trump: దిగొచ్చిన ట్రంప్..! భారత్‌ వ్యవసాయ ఎగుమతులకు భారీ గుడ్ న్యూస్!

ఇటీవల కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం తొలి విడతగా రూ.410 కోట్లను ఏపీ పంచాయతీరాజ్ సంస్థలకు విడుదల చేసింది. ఈ నిధులతో రాష్ట్రంలోని 13 జిల్లా పరిషత్‌లు, 650 మండల పరిషత్‌లు, 13,092 పంచాయతీలు లబ్ధి పొందాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రూ.548 కోట్లతో స్థానిక సంస్థలకు అదనపు శక్తి లభించనుంది. ఈ నిధులపై చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్‌కు కూడా ఆదేశాలు వెళ్లాయి.

AP Weather: ఏపీకి మరోసారి వర్షాలు! నవంబర్ 24 నుంచి.... ఆ ప్రాంతాలకు హై అలెర్ట్!

ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ ఇటీవలి ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర పథకాల నిధులు, 15వ ఆర్థిక సంఘం పెండింగ్‌ అమౌంట్లు, అమృత్ పథకం నిధులపై చర్చించారు. మంత్రి నారాయణ అభ్యర్థనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడంతో, ఏపీ ప్రభుత్వం పెండింగ్ నిధుల విడుదలపై మరింత దృష్టి పెట్టింది. దీని ఫలితంగా రాష్ట్రానికి వచ్చే రోజుల్లో మరిన్ని ఆర్థిక లాభాలు అందే అవకాశం ఉంది.

నిరుద్యోగ యువతకు శుభవార్త... ఫ్రీ స్కిల్ ట్రైనింగ్! అర్హతలు ఇవే!

అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా నర్సరీలు, సీడ్ గార్డెన్ల ఏర్పాటుకు రూ.2.40 కోట్ల విడుదలకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కృషోన్నతి యోజన పథకం కింద ఈ నిధులను వినియోగించేలా పరిపాలన అనుమతులు ఇచ్చారు. వ్యవసాయ అభివృద్ధి, విత్తనాల ఉత్పత్తి, నర్సరీ స్థాపన కోసం ఈ మొత్తాలను ఉపయోగిస్తారు. గ్రామీణ వ్యవసాయ రంగానికి ఇది ఒక మంచి అవకాశంగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

CII Partnership Summit : ఉత్తరాంధ్రలో పరిశ్రమల వర్షం! సీఎం చంద్రబాబు నేతృత్వంలో ₹54,000 కోట్లు గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు!!

ఖాళీగా ఉన్న దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ గడువు కూడా ప్రభుత్వం మరోసారి పొడిగించింది. 2024 మార్చి 31తో ముగిసిన ఈ గడువును ఇప్పుడు 2026 మార్చి 31 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీతో అనేక విభాగాల్లో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ అయ్యే అవకాశం ఉంది. దివ్యాంగులకు ఉపాధి అవకాశాలు పెరిగేందుకు ఇది సహాయపడుతుందని అధికారులు అంటున్నారు.

Annadata Sukhibhava: ఏపీ రైతులకు శుభవార్త! అన్నదాత సుఖీభవ రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్!
AP International Travel: ఏపీ నుండి తొలి సింగపూర్ ఫ్లైట్ ప్రారంభం..! విదేశీ ప్రయాణాలు మరింత సులభం..!
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యాధునిక వైమానిక సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు!!
భారీ అగ్ని ప్రమాదం! 17 ఫైర్ ఇంజిన్లతో ... అయినా అల్లకల్లోలం!
AP High court: ట్రాన్స్‌జెండర్లకు ఉద్యోగ రిజర్వేషన్‌పై హైకోర్టు కఠిన ఆదేశాలు..! ఆది వెంటనే అమలు చేయాలి..!

Spotlight

Read More →