Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు! Andhra Pradesh Budget 2026: అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ తేదీలు ఖరారు..!! Nara Lokesh: అధికారంలోకి రావడమే కాదు…! అసలు బాధ్యత ఇప్పుడే” – నారా లోకేశ్! యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే! కుల వివక్ష నిర్వచనంపై వివాదం... మార్చి వరకు 2012 గైడ్‌లైన్స్ కొనసాగింపు! Farmers Digital Services: ఏపీ రైతులకు శుభవార్త... అన్ని వ్యవసాయ సేవలు ఒకే చోట అందించే కొత్త యాప్‌ను లాంచ్ చేసిన ప్రభుత్వం..!! Guntur GGH: గుంటూరు జీజీహెచ్‌లో మాతా శిశు కేంద్రం ప్రారంభం.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు! Sigachi Pharma Case: సిగాచి కేసులో కీలక మలుపు..! కంపెనీతో పాటు అధికారులకు నోటీసులు! ఎకనామిక్ కారిడార్‌పై చంద్రబాబు పక్కా ప్లాన్.. అధికారులకు కీలక ఆదేశాలు! Road Infrastructure: రహదారులే ఆర్థిక రక్తనాళాలు…! ఏపీని ఇన్‌ఫ్రా హబ్‌గా మార్చే మాస్టర్ ప్లాన్! AI University: ఏఐ రాజధానిగా అమరావతి…! ఎన్విడియా సాయంతో ఏపీలో తొలి ఏఐ యూనివర్శిటీ! Gandhi death anniversary: గాంధీ 78వ వర్ధంతి.. రాజ్‌ఘాట్‌లో రాష్ట్రపతి, ప్రధాని నివాళులు!

Rythu Bandhu: ఏపీలో రైతులకు శుభవార్త! రైతు బంధు పథకం మళ్లీ ప్రారంభం! ఒక్కో రైతుకు రూ.2 లక్షల వడ్డీ లేని రుణం!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం మళ్లీ రైతు బంధు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రైతులు తమ పంటను మార్కెట్ యార్డు గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చ

Published : 2025-09-19 12:35:00
Nominated Posts: మరి కొన్ని నామినేటెడ్ పదవులు ప్రకటించిన కూటమి ప్రభుత్వం! వివిధ దేవాలయాల బోర్డు చైర్మన్లు... లిస్ట్ ఇదిగోండి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం మళ్లీ రైతు బంధు పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఈ పథకం ద్వారా రైతులు తమ పంటను మార్కెట్ యార్డు గోదాముల్లో నిల్వ చేసుకోవచ్చు. పంటను నిల్వ చేసిన తర్వాత రైతులు వడ్డీ లేని రుణాన్ని పొందే అవకాశం ఉంటుంది. పల్నాడు జిల్లాలోని మొత్తం 12 మార్కెట్ యార్డుల్లో ఈ పథకం అమలవుతోంది. రైతులు సమీపంలోని వ్యవసాయ మార్కెట్ కార్యదర్శిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

AP New Airport: ఏపీఏడీసీఎల్‌ కీలక ఆదేశాలు.. ఆ జిల్లాలో కొత్త ఎయిర్‌పోర్ట్.. 1,098 ఎకరాల్లో నిర్మాణం!

ఈ పథకం ప్రకారం రైతులు ధాన్యం కోత అనంతరం ఆరు నెలలపాటు గోదాముల్లో ఉచితంగా నిల్వ చేసుకోవచ్చు. నిల్వ చేసిన పంట మార్కెట్ విలువలో 75 శాతం వరకు రుణాన్ని ప్రభుత్వం అందిస్తుంది. 180 రోజులపాటు ఈ రుణంపై వడ్డీ ఉండదు. కానీ 181 నుండి 270 రోజుల వరకు 12 శాతం వడ్డీ చెల్లించాలి. గతంలో రూ.50 వేలు రుణంగా ఇస్తే, తరువాత రూ.1 లక్షకు పెంచారు. ఇప్పుడు రూ.2 లక్షల వరకు రుణం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా, అది ముందుగా అమలు కాలేదు. ఇప్పుడు మళ్లీ రైతులకు ఈ అవకాశం అందిస్తున్నారు.

Free Bus: ఏపీలో ఉచిత బస్సు పథకం! ఆర్టీసీ మరో గుడ్ న్యూస్! ఇక నో టెన్షన్!

వినుకొండ మార్కెట్ యార్డులో ఇప్పటికే రైతులు ఈ పథకం లబ్ధి పొందుతున్నారు. ఇక్కడ రూ.2 కోట్లు కేటాయించగా, 40 మంది రైతులు ధాన్యం నిల్వ చేసుకుని రూ.77.22 లక్షల రుణం పొందారు. చిలకలూరిపేట, సత్తెనపల్లి మార్కెట్ యార్డులకు కూడా రూ.కోటి చొప్పున కేటాయించారు. క్రోసూరు, గురజాల, రొంపిచర్ల, ఈపూరు, దుర్గి వంటి మార్కెట్ యార్డులకు కూడా కోట్లలో నిధులు కేటాయించారు. మిగతా యార్డులకు నిధులు త్వరలో విడుదల కానున్నాయి.

Gold silver Rates: తగ్గిన బంగారం, వెండి ధరలు! ఈరోజు ఎంతంటే!

ఈ పథకంలో మరో ముఖ్యమైన సౌకర్యం, గోదాముల్లో నిల్వ చేసిన పంటకు బీమా సదుపాయం కూడా ఉంది. అలాగే పంట నిర్దేశిత సమయంలో విక్రయించని పక్షంలో అద్దె కూడా తక్కువగా వసూలు చేస్తారు. రైతులు తమ పంటకు మంచి ధర వచ్చే వరకు వేచి ఉండి అమ్ముకోవచ్చని మార్కెటింగ్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ విధంగా రైతులకు నష్టాలు తగ్గే అవకాశం ఉంటుంది.

Earthquake: రష్యాను వణికించిన భారీ భూకంపం! సునామీ హెచ్చరికలు జారీ!

మొత్తం మీద రైతు బంధు పథకం రైతులకు ఆర్థిక సాయం అందిస్తూ, వారికి బలమైన మద్దతు ఇస్తోంది. రైతులు తమ పంటను నిల్వ చేసుకొని సరైన సమయంలో విక్రయించి లాభం పొందవచ్చు. ఈ పథకం ద్వారా రైతులు వడ్డీ లేని రుణం పొందడమే కాకుండా, పంటకు భద్రత కూడా కలుగుతుంది. కాబట్టి ప్రతి రైతు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

Lokesh Mega Job Mela: లోకేష్ మెగా జాబ్ మేళా! ప్లేస్.. టైం.. దరఖాస్తు పూర్తి వివరాలు!
Heritage Foods: చంద్రబాబు సతీమణికి ఒక్కరోజే రూ.100 కోట్ల లాభం! మార్కెట్ లో హాట్ టాపిక్!
Apsrtc భారీ నోటిఫికేషన్! ఎటువంటి రాత పరీక్ష లేదు.. ఆఖరి తేదీ!
New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్‌లకు గ్రీన్ సిగ్నల్! రూ.800 కోట్లతో 4 వరుసలుగా... 11 రూట్లలో ఫిక్స్!
Aviation news: ఆ నగరానికి మహర్దశ! రెండో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ అక్టోబరు చివరికి అందుబాటులోకి! ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

Spotlight

Read More →