Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... YCP: పార్లమెంటులో ఇంట్రెస్టింగ్ సీన్! చేదు జ్ఞాపకాలు వద్దు.. 11వ రూమ్ తాళం వద్దన్న వైసీపీ నేతలు! Jal Jeevan Mission 2.0: 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి.. జేజేఎం 2.0పై కేంద్ర, ఏపీ సర్కార్ ఒప్పందం! PMAY Scheme: ఏపీలో పేదల ఇళ్లకు లైన్ క్లియర్.... పీఎంఏవై లబ్ధిదారుల తుది జాబితా! FCRA Renewal: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు... ఆర్‌డీటీకి గ్రీన్ సిగ్నల్! నిధుల కొరతకు ఇక చెక్! Nara Bhuvaneshwari: కుప్పంలో నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన ప్రారంభం! Andhrapradesh: ఏపీలో పెరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు! 2029లో కొత్త ముఖచిత్రం... Kuppam: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ... రూ. 7,121 కోట్ల పెట్టుబడులతో 17 పరిశ్రమలు! Prajavedhika: లక్షకు పదివేల ఆశ.. కట్ చేస్తే రూ. 47 లక్షలు మాయం! 16 గజాల కోసం... 14 నెలలుగా పోలీసులకు చిక్కని ఆ 'గోడ' రహస్యం! AndhraPradesh: ఏపీ సరిహద్దుల్లో కట్టుదిట్టమైన నిఘా... ఎందుకంటే! Ayush Centers: ఏపీలో ఆ ప్రాంతాల ప్రజలకు శుభవార్త! రూ.44 కోట్లతో 150 కేంద్రాలు... రెండు నెలల్లో అందుబాటులోకి... YCP: పార్లమెంటులో ఇంట్రెస్టింగ్ సీన్! చేదు జ్ఞాపకాలు వద్దు.. 11వ రూమ్ తాళం వద్దన్న వైసీపీ నేతలు! Jal Jeevan Mission 2.0: 2028 నాటికి ప్రతి ఇంటికీ కుళాయి.. జేజేఎం 2.0పై కేంద్ర, ఏపీ సర్కార్ ఒప్పందం! PMAY Scheme: ఏపీలో పేదల ఇళ్లకు లైన్ క్లియర్.... పీఎంఏవై లబ్ధిదారుల తుది జాబితా! FCRA Renewal: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు... ఆర్‌డీటీకి గ్రీన్ సిగ్నల్! నిధుల కొరతకు ఇక చెక్! Nara Bhuvaneshwari: కుప్పంలో నారా భువనేశ్వరి నాలుగు రోజుల పర్యటన ప్రారంభం! Andhrapradesh: ఏపీలో పెరగనున్న అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు! 2029లో కొత్త ముఖచిత్రం...

Nominated Posts: మరి కొన్ని నామినేటెడ్ పదవులు ప్రకటించిన కూటమి ప్రభుత్వం! వివిధ దేవాలయాల బోర్డు చైర్మన్లు... లిస్ట్ ఇదిగోండి!

ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల బోర్డులకు కూటమి ప్రభుత్వం కొత్తగా ఛైర్మన్లను నియమించింది. ఈ నియామకాల ద్వారా రాష్ట్రంలోని ముఖ్యమైన ఆలయాల నిర్వహణలో కొత్త ఉత్సాహం రానుం

Published : 2025-09-18 18:25:00
Driverless vehicles : UAEలో డ్రైవర్ లెస్ డెలివరీ వాహనాలు.. ఇ-కామర్స్ రంగానికి గేమ్ చేంజర్‌గా!

ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల బోర్డులకు కూటమి ప్రభుత్వం కొత్తగా ఛైర్మన్లను నియమించింది. ఈ నియామకాల ద్వారా రాష్ట్రంలోని ముఖ్యమైన ఆలయాల నిర్వహణలో కొత్త ఉత్సాహం రానుందని భావిస్తున్నారు. ప్రతీ దేవాలయం బోర్డు అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టే వ్యక్తులు స్థానిక భక్తులకు, ఆలయ అభివృద్ధికి కృషి చేయనున్నారని ప్రభుత్వం ప్రకటించింది.

Dubai Demand: ఆయన చెప్పింది నిజమే..! దుబాయ్ లో దీనికి బాగా గిరాకీ! ఎందుకో తెలుసా!

ఈ నియామకాలలో శ్రీశైలం లోని శ్రీ బ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం ఛైర్మన్‌గా పోతుగుంట రమేశ్ నాయుడు బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం (శ్రీకాళహస్తి, తిరుపతి జిల్లా) కి కొట్టె సాయి ప్రసాద్ ను ఛైర్మన్‌గా నియమించారు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం అధ్యక్షుడిగా వి. సురేంద్ర బాబు (మణి నాయుడు)ను ఎంపిక చేశారు.

కువైట్ నుండి ఇండియాకు వెళ్ళే వారికి ఇకపై ఎయిర్ పోర్టు లో కష్టాలే! తీసుకెళ్లే వస్తువులకు లెక్కలు చెప్పాల్సిందే! కొత్త చట్టం!

అలాగే, ఇంద్రకీలాద్రి గిరిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌గా బొర్రా రాధాకృష్ణ (గాంధీ) నియమితులయ్యారు. వాడపల్లి శ్రీ వెంకటేశ్వర ఆలయం బాధ్యతలు ముదునూరి వెంకట్రాజు చేతుల మీదుగా ఉండనున్నాయి. ఈ నియామకాలతో దేవాలయాల అభివృద్ధి, సౌకర్యాలు, భక్తుల సేవలు మరింత మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తమవుతోంది.

Aeroplane: ఉడాన్ పథకాలతో విమాన ప్రయాణం సామాన్యుడి దాకా..! 2025లో రికార్డు స్థాయి ప్రయాణికులు!

దేవాలయ బోర్డులతో పాటు, ప్రభుత్వం టీటీడీ లోకల్ అడ్వైజరీ కమిటీలకు కూడా కొత్త ప్రెసిడెంట్లను ప్రకటించింది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ కమిటీ అధ్యక్షుడిగా ఏ.వి. రెడ్డి, హిమాయత్‌నగర్ కమిటీకి నేమూరి శంకర్ గౌడ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. బెంగళూరు కమిటీకి వీరాంజనేయులు, ఢిల్లీ కమిటీకి ఎదుగుండ్ల సుమంత్ రెడ్డి నియమితులయ్యారు.

Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్: ఆర్టీసీలో 1743 పోస్టులకు నోటిఫికేషన్! దరఖాస్తు గడువు.. పూర్తి వివరాలు ఇవే!

ఇక ముంబైలోని టీటీడీ కమిటీకి గౌతమ్ సింగానియా అధ్యక్షుడిగా ఎంపిక కాగా, విశాఖపట్నం కమిటీకి వెంకట పట్టాభిరామ్ చోడే నియమితులయ్యారు. ఈ నియామకాలతో దేశవ్యాప్తంగా టీటీడీ సేవలు మరింత విస్తరించనున్నాయని, స్థానిక భక్తులకు సమర్థవంతమైన సేవలు అందేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పేర్కొంది.

Plastic ban: ప్లాస్టిక్ నిషేధం.. డిసెంబర్ 31 నాటికి చెత్తను పూర్తిగా.. మంత్రి నారాయణ!
Amaravati: అమరావతి ప్రభుత్వ సముదాయం సూక్ష్మ నమూనా సిద్ధం..! భవిష్యత్ రాజధాని రూపురేఖలు ప్రజల ముందుకు!
Trains Updates: రైలు ప్రయాణికులకు అలర్ట్.. ఈ తేదీల్లో 8 రైళ్లు రద్దు! ఏ రూట్లలో అంటే? వివరాలు ఇవే!
Gold River: ఈ నదిలో కుప్పలు తెప్పలుగా బంగారం.. గోల్డ్ సేకరించేందుకు ఎగబడుతున్న స్థానికులు! ఎక్కడో తెలుసా.?
Indias big win: ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం.. 102 పరుగుల తేడాతో గెలుపు!

Spotlight

Read More →