High Court: మాజీ ఎమ్మెల్యేకి బిగ్ షాక్...హైకోర్టు కీలక తీర్పు! AP TIDCO Houses: లక్షలాది పేదల సొంతింటి కల సాకారం.. ఏపీలో అట్టహాసంగా 2.5 లక్షల గృహప్రవేశాల పండుగ! Praja Vedika: నేడు (30/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Central Government: ఇంధన సరఫరాపై కేంద్రం శుభవార్త! 60 రోజుల పాటు దిగులు లేదు.. PM Surya Ghar: ఉచిత విద్యుత్ లక్ష్యం... కొవ్వాడలో 'పీఎం సూర్య ఘర్' పథకానికి శ్రీకారం చుట్టనున్న విద్యుత్ శాఖ మంత్రి! Ram Mohan Naidu: దేశంలోనే టాప్ లీడర్.. 'పవర్ ఫుల్ ఇండియన్స్' జాబితాలో కేంద్రమంత్రి! Free Bus Scheme: మహిళల ఉచిత బస్సు పథకంలో కీలక మార్పులు చేసిన సర్కార్.!! TTD 44th Anniversary: తెలుగుదేశం 44వ ఆవిర్భావ వేడుకల్లో హోరెత్తిన గుంటూరు తెలుగుయువత! Prajavedhika: ప్రజల వద్దకే పాలన... ఏప్రిల్ నెల పర్యటనల పూర్తి షెడ్యూల్ విడుదల! Kondaveeti Vagu: అమరావతికి రక్షణ కవచం... రియాలిటీలోకి వస్తున్న 'కొండవీటి వాగు' ప్రాజెక్ట్! High Court: మాజీ ఎమ్మెల్యేకి బిగ్ షాక్...హైకోర్టు కీలక తీర్పు! AP TIDCO Houses: లక్షలాది పేదల సొంతింటి కల సాకారం.. ఏపీలో అట్టహాసంగా 2.5 లక్షల గృహప్రవేశాల పండుగ! Praja Vedika: నేడు (30/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Central Government: ఇంధన సరఫరాపై కేంద్రం శుభవార్త! 60 రోజుల పాటు దిగులు లేదు.. PM Surya Ghar: ఉచిత విద్యుత్ లక్ష్యం... కొవ్వాడలో 'పీఎం సూర్య ఘర్' పథకానికి శ్రీకారం చుట్టనున్న విద్యుత్ శాఖ మంత్రి! Ram Mohan Naidu: దేశంలోనే టాప్ లీడర్.. 'పవర్ ఫుల్ ఇండియన్స్' జాబితాలో కేంద్రమంత్రి! Free Bus Scheme: మహిళల ఉచిత బస్సు పథకంలో కీలక మార్పులు చేసిన సర్కార్.!! TTD 44th Anniversary: తెలుగుదేశం 44వ ఆవిర్భావ వేడుకల్లో హోరెత్తిన గుంటూరు తెలుగుయువత! Prajavedhika: ప్రజల వద్దకే పాలన... ఏప్రిల్ నెల పర్యటనల పూర్తి షెడ్యూల్ విడుదల! Kondaveeti Vagu: అమరావతికి రక్షణ కవచం... రియాలిటీలోకి వస్తున్న 'కొండవీటి వాగు' ప్రాజెక్ట్!

New Ration Cards Update: ఏపీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ అప్పటి నుంచే.. కొత్త దిశలో మార్పులు! 5 ఏళ్ల లోపు, 80 ఏళ్లు పైబడిన వారికి..

రాష్ట్ర ప్రజలకు పారదర్శకంగా రేషన్ సరఫరా చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త అడుగు వేస్తోంది. ఆగస్టు 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్

Published : 2025-07-29 20:13:00
Hero Sanjay Dutt : రూ 72 కోట్ల ఆస్తి రాసిచ్చిన ఫ్యాన్‌కు... సంజయ్ దత్ స్పందన.... ఏమిటంటే!

రాష్ట్ర ప్రజలకు పారదర్శకంగా రేషన్ సరఫరా చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త అడుగు వేస్తోంది. ఆగస్టు 25 నుంచి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరగనుందని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.

Lokesh Meeting: విశాఖలో పార్ట్నర్షిప్ సమ్మిట్.. ఆరుగురు మంత్రుల బృందంతో కమిటీ!

మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ స్మార్ట్ కార్డులను క్యూఆర్ కోడ్ సిస్టమ్ ఆధారంగా రూపొందించామని, దీని వలన ఎలాంటి అక్రమాలకు అవకాశం ఉండదని స్పష్టం చేశారు.

Prime Minister: భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని పాక్‌కు హెచ్చరించాం.... ప్రధాని!

“రాష్ట్రంలో కొత్తగా 9 లక్షల మందికి పైగా రేషన్ కార్డులు మంజూరు చేస్తున్నాం. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 29,796 రేషన్ దుకాణాల ద్వారా ప్రతినెలా 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సరఫరా కొనసాగుతుంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ప్రజలు తమ రేషన్ పొందవచ్చు. ప్రత్యేకంగా 5 సంవత్సరాల లోపు పిల్లలు, 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఈ-కేవైసీ అవసరం లేదు” అని మంత్రి నాదెండ్ల వివరించారు.

Good news students: విద్యార్థులకు శుభవార్త... నవోదయ దరఖాస్తు ప్రక్రియ... లాస్ట్ డేట్ ఎప్పుడంటే!

అలాగే, ప్రభుత్వం ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీని మరింత సమర్థవంతంగా, వేగవంతంగా చేసి, లబ్ధిదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బెనిఫిట్స్ పొందేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.

Ration card: గుడ్ న్యూస్.. రేషన్‌ కార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!
Liquor shops: మందుబాబులకు పండగే పండగ! ఆ ప్రాంతంలో ప్రతి 5 కి.మీ కు...

చంద్రబాబు టైర్స్ కంపెనీ తెచ్చారు.. జగన్ కనీసం సైకిల్ ట్యూబ్ కంపెనీ అయినా తెచ్చారా..? ఏపీ అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అహర్నిశలు శ్రమిస్తున్నారని రాష్ట్ర సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి (డీబీవీ స్వామి) అన్నారు. గతంలో పెట్టుబడుల పేరుతో వైకాపా నేతలు విదేశాల్లో విహారయాత్రలు చేసి ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపించారు.
జగన్ తన విధ్వంస పాలనలో సింగపూర్తో రాష్ట్రానికి ఉన్న సత్సంబంధాలు దెబ్బతీశారని మంత్రి మండిపడ్డారు. 

Fasal Bima Yojana: పంట నష్టానికి ఇక భయం లేదు! ఫసల్ బీమా పథకం.. ఎలా పనిచేస్తుందంటే?

నేడు చంద్రబాబుపై నమ్మకంతో ఏపీకి పరిశ్రమలు క్యూ కడుతున్నాయన్నారు. చంద్రబాబు అపోలో టైర్స్ కంపెనీ తెచ్చారు.. గత ఐదేళ్లలో జగన్ కనీసం సైకిల్ ట్యూబ్ కంపెనీ అయినా తెచ్చారా అని మంత్రి ఎద్దేవా చేశారు. పరిశ్రమలు, పెట్టుబడులతో రాష్ట్ర యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తున్నామన్నారు. నాడు కాకమ్మ కథలు చెప్పిన వారు నేడు పెట్టుబడులపై విమర్శించడం సిగ్గుచేటని మంత్రి దుయ్యబట్టారు.

Constable results: AP కానిస్టేబుల్ ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి... పూర్తి వివరాలు తెలుసుకోండి!
Free Bus: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక అప్‌డేట్..! పథకానికి కొత్త పేరు.!
Blaze Dragon 5G కేవలం ₹9, 999కే! ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Spotlight

Read More →