Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం! Talliki Vandanam: తల్లికి వందనం లిస్ట్ వచ్చేసిందోచ్.. మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి! Nagababu: ఆ విజయం సాధారణమైనది కాదు ఒక చరిత్ర.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు! Rajya Sabha: రాజ్యసభ, ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యూల్ విడుదల.. నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం! Chandrababu: గీత కార్మికుడి ఇంటికి సీఎం చంద్రబాబు.. తాటి కల్లు రుచి చూసి, స్పాట్‌లోనే పక్కా ఇల్లు మంజూరు! Nara Lokesh: ఏపీకి ఎయిర్ ట్రంక్... ముంబయిలో సీఈవోతో మంత్రి నారా లోకేష్ కీలక భేటీ! Vangalapudi Anitha: వర్ష బాధితులకు హోం మంత్రి అనిత కొండంత భరోసా.. పాయకరావుపేట పర్యటనలో మానవీయత! Chandrababu: దివ్యాంగ యువకుడిని ఆప్యాయంగా పలకరించిన సీఎం చంద్రబాబు! MLC Anuradha: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు.. పెన్షన్లు పెంచిన ఘనత కూటమి ప్రభుత్వానిదే: ఎమ్మెల్సీ అనురాధ! Drinking Water Project: రూ. 393 కోట్లతో మెగా వాటర్ ప్రాజెక్ట్.. మంగళగిరి-తాడేపల్లిలో ఇక 24 గంటలూ తాగునీరు! Visakhapatnam: దశాబ్దాల కల సాకారం... నేటి నుంచే విశాఖ కేంద్రంగా 18వ రైల్వే జోన్ ఆవిర్భావం! Talliki Vandanam: తల్లికి వందనం లిస్ట్ వచ్చేసిందోచ్.. మీ పేరు ఉందో, లేదో చెక్ చేసుకోండి!

8th pay commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! ఆగస్టు 15 డీఏ బంపర్ గిఫ్ట్ వచ్చే ఛాన్స్.. అసలు విషయం ఏంటంటే?

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటీవల ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు గురించి ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు చైర్మన్ మరియు సభ్యుల వివరాలను వెల్లడించలేదు. ఈ కారణంగా సంఘం పను

Published : 2025-08-12 11:06:00
Trump: చైనాపై ట్రంప్ సడలింపు…! ట్రేడ్ వార్‌కు తాత్కాలిక బ్రేక్!

కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇటీవల ఎనిమిదో వేతన సంఘం ఏర్పాటు గురించి ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు చైర్మన్ మరియు సభ్యుల వివరాలను వెల్లడించలేదు. ఈ కారణంగా సంఘం పనులు అధికారికంగా ప్రారంభం కావడానికి ఇంకా ఆలస్యం అవుతోంది. నిపుణుల అంచనా ప్రకారం, సిఫార్సులు సిద్ధమై కేంద్ర ప్రభుత్వానికి అందించడానికి కనీసం ఒక సంవత్సరం పడే అవకాశం ఉంది. అంటే, కొత్త వేతన నిర్మాణం అమలులోకి రావడానికి 2026 వరకు వేచి చూడాల్సి రావచ్చు.

DSC: మెగా డీఎస్సీ-2025 ఫలితాలు విడుదల…! ఇలా చూసుకోండి మీ స్కోర్‌కార్డు!

ఈ ఆలస్యం మధ్యలోనే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త అందించే అవకాశం ఉందని సమాచారం. ఎనిమిదో వేతన సంఘం ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలో ఉన్నా, ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడవ వేతన సంఘం కింద డియర్నెస్ అలవెన్స్ (DA) పెంపుపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. ఈ ప్రకటన ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం నాడు వెలువడే అవకాశం ఉంది.

Amaravati: అమరావతి జిల్లా కేంద్రంగా మారనుందా.. కొత్త జిల్లాల కసరత్తులో రాజధాని ప్రాంతంపై దృష్టి!

ప్రస్తుతం కేంద్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లు 55% డీఏ పొందుతున్నారు. ఈ రేటు జనవరి 2025లో రెండు శాతం పెరిగి అమల్లోకి వచ్చింది. డీఏ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI-IW) ఆధారంగా లెక్కించబడుతుంది. నిపుణులు అంచనా వేస్తున్న ప్రకారం, జనవరి నుంచి జూన్ 2025 వరకు CPI-IW డేటా చూస్తే, మరో 3% పెంపు జరిగే అవకాశం ఉంది. మే 2025లో CPI-IW 0.5 పాయింట్లు పెరిగి 144.0కి చేరుకోగా, జూన్ 2025లో మరింతగా పెరిగి 145.0కి చేరుకుంది. ఈ గణాంకాలు డీఏ పెంపు సాధ్యాసాధ్యాలను బలపరుస్తున్నాయి. పెంపు జరిగితే, రేటు 55% నుంచి 58%కి చేరుతుంది.

Pulivendula: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత? ఇద్దరు వైసీపీ నేతలు అరెస్ట్!

డిసెంబర్ 2024లో CPI-IW 0.8 పాయింట్లు తగ్గి 143.7కి పడిపోవడంతో, జనవరి 2025లో డీఏ పెంపు కేవలం 2% మాత్రమే ఇచ్చారు. అంతకుముందు, 2024 దీపావళి సందర్భంగా 3% డీఏ పెంపు ప్రకటించారు. ఇది ఏడవ వేతన సంఘం విధానాల ప్రకారం జరిగింది. CPI-IW గణాంకాలు పెరుగుదల చూపినప్పుడల్లా, డీఏ పెంపు శాతం కూడా పెరుగుతుంది.

Free Bus: ఏపీ మహిళలకు బంపర్ గిఫ్ట్…! పల్లెవెలుగు నుంచి ఎక్స్‌ప్రెస్‌ వరకు ఫ్రీ రైడ్!

ఎనిమిదో వేతన సంఘం అమల్లోకి వస్తే వేతనాల్లో, భత్యాల్లో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. కానీ అది కనీసం ఏడాది దూరంలో ఉంది. అప్పటివరకు, డీఏ పెంపులు ఉద్యోగులకు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి. ఆగస్టు 15 నాటికి ప్రకటన వెలువడితే, ఇది కేంద్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈ ఏడాది రెండవ సంతోషకరమైన వార్త అవుతుంది.

Secunderabad: రైలు ప్రయాణికులకు శుభవార్త! సికింద్రాబాద్ స్టేషన్ మళ్లీ బిజీ.. బిజీ! చర్లపల్లి రూట్‌కు గుడ్‌బై!
MMLPS: ఆ రెండు జిల్లాల ప్రజలకు పండగే పండగ! రూ.2175 కోట్లతో... కొత్తగా లాజిస్టిక్ పార్కులు!
Praja Vedika: నేడు (12/8) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
Air India: బ్యాడ్ న్యూస్.. రద్దీ గా ఉండే ఢిల్లీ – వాషింగ్టన్ DC ఎయిర్ ఇండియా ఫైట్స్ సర్వీసులు రద్దు! కారణం అదేనా? మరి బుక్ చేసుకున్న వారి పరిస్థితి?
AP New Districts: ఏపీలో జిల్లాల మార్పు! కొత్తగా 6 జిల్లాలు ఏర్పాటు... లిస్ట్ ఇదే! నియోజకవర్గాల వారీగా!
Tax Bill: ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం! కొత్త ఆర్థిక సంవత్సరం నుండి అమలు!
Development: ఏపీ పోర్టుల పనులకు ఫుల్ స్పీడ్…! సీఎం చంద్రబాబు క్లియర్ ఆర్డర్స్!
Chandrababu Meeting: 20 కొత్త పోర్టులు, అదనపు విమానాశ్రయాలు.. ఆంధ్రప్రదేశ్ దశ మార్చే మాస్టర్‌ప్లాన్! ఏపీ ప్రగతికి సరికొత్త పరుగులు!

Spotlight

Read More →