Rain Alert: మే 19 నుంచి చాలా డేంజర్... ఆ ఐదు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’! ఉదయం 10.30 దాటితే అస్సలు బయటకు రావద్దు! Realme Buds: రియల్‌మీ నుంచి కొత్త గ్యాడ్జెట్లు.. అద్భుతమైన ఫీచర్లతో బడ్స్ ఎయిర్8 ప్రో, వాచ్ ఎస్5.! AP Government: ఏపీలో వారికి గుడ్ న్యూస్... దరఖాస్తులు ప్రారంభం! పత్రాలు రెడీ చేసుకోండి... Uttar Pradesh: రాత్రివేళ దద్దరిల్లిన పిల్ఖిని గ్రామం.. గ్యాస్ లీకేజీ ప్రమాదంతో దిగ్భ్రాంతికి గురైన స్థానికులు! Donald Trump: సమయం మించిపోతోంది.. లేదంటే మీ ఉనికే ఉండదు: ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాస్ట్ వార్నింగ్! Bullet Train: బుల్లెట్ రైలు డీపీఆర్ రెడీ... హైదరాబాద్ టు ముంబై జస్ట్ 3 గంటలే! Vijay: విజయ్‌ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదు.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చంద్రబాబు 'మూడో బిడ్డ' పిలుపు వెనుక అసలు రహస్యం ఇదేనా? లండన్ ఎన్నారై సంచలన విశ్లేషణ! US Navy Jets: గగనతలంలో ఘోర ప్రమాదం... గాల్లో ముక్కలైన రెండు యుద్ధ విమానాలు!! Seshachalam Forest: పర్యావరణ రక్షణలో టీటీడీ అటవీ శాఖ భేష్.. రికార్డు స్థాయికి చేరిన పచ్చదనం! Rain Alert: మే 19 నుంచి చాలా డేంజర్... ఆ ఐదు జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’! ఉదయం 10.30 దాటితే అస్సలు బయటకు రావద్దు! Realme Buds: రియల్‌మీ నుంచి కొత్త గ్యాడ్జెట్లు.. అద్భుతమైన ఫీచర్లతో బడ్స్ ఎయిర్8 ప్రో, వాచ్ ఎస్5.! AP Government: ఏపీలో వారికి గుడ్ న్యూస్... దరఖాస్తులు ప్రారంభం! పత్రాలు రెడీ చేసుకోండి... Uttar Pradesh: రాత్రివేళ దద్దరిల్లిన పిల్ఖిని గ్రామం.. గ్యాస్ లీకేజీ ప్రమాదంతో దిగ్భ్రాంతికి గురైన స్థానికులు! Donald Trump: సమయం మించిపోతోంది.. లేదంటే మీ ఉనికే ఉండదు: ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లాస్ట్ వార్నింగ్! Bullet Train: బుల్లెట్ రైలు డీపీఆర్ రెడీ... హైదరాబాద్ టు ముంబై జస్ట్ 3 గంటలే! Vijay: విజయ్‌ ప్రభుత్వం ఆరు నెలలకు మించి ఉండదు.. డీఎంకే ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చంద్రబాబు 'మూడో బిడ్డ' పిలుపు వెనుక అసలు రహస్యం ఇదేనా? లండన్ ఎన్నారై సంచలన విశ్లేషణ! US Navy Jets: గగనతలంలో ఘోర ప్రమాదం... గాల్లో ముక్కలైన రెండు యుద్ధ విమానాలు!! Seshachalam Forest: పర్యావరణ రక్షణలో టీటీడీ అటవీ శాఖ భేష్.. రికార్డు స్థాయికి చేరిన పచ్చదనం!

Gummadi Sandhyarani: మహానాడు విజయవంతానికి పార్టీ శ్రేణులకు మంత్రి సంధ్యారాణి దిశానిర్దేశం!

Gummadi Sandhyarani: సాలూరులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కార్యాలయం ఆదివారం పార్టీ కార్యకర్తల సందడితో కళకళలాడింది. నియోజకవర్గంలోని నాయకులు, మండల అధ్యక్షులు, యువ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించి రాబోయే మహానాడు కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు.

Published : 2026-05-17 19:42:00

ప్రతి మండలంలో ఘనంగా మహానాడు నిర్వహించాలి..

సాలూరులో మహానాడు ఏర్పాట్లపై కీలక సమావేశం నిర్వహించిన మంత్రి..

సాలూరులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కార్యాలయం ఆదివారం పార్టీ కార్యకర్తల సందడితో కళకళలాడింది. నియోజకవర్గంలోని నాయకులు, మండల అధ్యక్షులు, యువ నాయకులు, ముఖ్య కార్యకర్తలతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించి రాబోయే మహానాడు కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. పార్టీ బలోపేతం, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ప్రచారం, గ్రామ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లే విధానాలపై కార్యకర్తలకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ఆదేశాల మేరకు ఈ నెల 27, 28 తేదీలలో మంగళగిరిలోని సెంట్రల్ పార్టీ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో మహానాడు నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రతి మండలంలో మహానాడు వేడుకలను ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మండలాల వారీగా సమావేశాలు, ర్యాలీలు, పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి పార్టీ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

గ్రామ స్థాయి వరకు పార్టీ కార్యక్రమాలు చేరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని మంత్రి పేర్కొన్నారు. మహానాడు విజయవంతం కావాలంటే నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని చెప్పారు. పార్టీ సిద్ధాంతాలతో పాటు కూటమి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని సూచించారు.

ఈ సందర్భంగా కార్యకర్తలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి స్వయంగా విన్నారు. వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. “కార్యకర్తలే పార్టీకి అసలైన బలం” అని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు.

సమావేశంలో నియోజకవర్గ నాయకులు, మండల అధ్యక్షులు, యువ నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహానాడును విజయవంతం చేయాలనే ఉత్సాహం కార్యకర్తల్లో స్పష్టంగా కనిపించింది.

Spotlight

Read More →