ఆంధ్రప్రదేశ్‌లో మరో మెగా ప్రాజెక్ట్‌.. రూ.1.47 లక్షల కోట్లతో శ్రీకారం! ఏ జిల్లాలో అంటే ?

రాష్ట్రంలో మొంథా తుఫాన్ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రేపు, ఎల్లుండి (ది.28.10.2025 నుండి ది.29.10.2025) మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో జరగాల్సిన ప్రజా వేదిక కార్యక్రమం రద్దు చేయడం జరిగింది. ఎన్టీఆర్ భవన్ లో ఎటువంటి గ్రీవెన్స్ (వినతుల స్వీకరణ) ఉండదు. కావున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు ఈ విషయాన్ని గమనించవల్సిందిగా మనవి.

Home Minister Anita warns: తుపాన్ ప్రభావం.. ఆంధ్రప్రదేశ్ అంతా అలర్ట్.. హోంమంత్రి అనిత హెచ్చరిక!

Sd/-                                                           పర్చూరి అశోక్ బాబు,                                       కేంద్ర కార్యాలయం కార్యదర్శి,                 తెలుగుదేశం పార్టీ.

New Centers: APలో జిల్లాల పునర్విభజన తుది దశలో..! ఆరు కొత్త కేంద్రాలకు గ్రీన్ సిగ్నల్!
IPS officer Sajjanar: IPS అధికారి సజ్జనార్ హెచ్చరిక.. నా పేరుతో వచ్చే మెసేజులు నమ్మొద్దు!
AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! ఆ భూములు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి! డిసెంబర్ 6 వరకే ఛాన్స్.. లేదంటే!
AI : కృత్రిమ మేధతో జాగ్రత్త! ఈ 5 విషయాలు ఎప్పుడూ అడగకండి అంటున్న నిపుణులు!!
EPFO: ఉద్యోగం వదిలినా పెన్షన్ హక్కు మీది..! EPFO నియమాలు తెలుసుకోండి..!