తేదీ 20-09-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్
ప్రజా వేదిక షెడ్యూల్
తేదీ: 20 సెప్టెంబర్ 2025 (శనివారం)
స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి
శ్రీ కంభంపాటి రామ్మోహన్ రావు గారు
(సెంట్రల్ జనరల్ సెక్రటరీ - నేషనల్ పొలిటికల్ అఫైర్స్)
శ్రీ ఎస్. రాజశేఖర్ గారు
(ఏపీ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్)