తేదీ 13-08-2025 న మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించబడనున్న "ప్రజా వేదిక" కార్యక్రమంలో పాల్గొననున్న ముఖ్య నాయకుల షెడ్యూల్ మీ కోసం…
ప్రజా వేదిక షెడ్యూల్. తేదీ: 13 ఆగస్టు 2025 (బుధవారం). స్థలం: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి 1.శ్రీ కంభంపాటి రామ్మోహన్ రావు గారు (సెంట్రల్ జనరల్ సెక్రటరీ - నేషనల్ పొలిటికల్ అఫైర్స్). 2.శ్రీ గొంప కృష్ణ గారు (DCMS చైర్మన్)