Chandrababu Tour: నేడే సింగపూర్‌కు చంద్రబాబు.. 5 రోజుల పాటు సీఎం బృందం పర్యటన! మెయిన్ టార్గెట్ అదే!

ఆహారం తిన్న వెంటనే బెడ్‌కి వెళ్లిపోవడం లేదా కూర్చుని వేళ్లాడడం అనేది శరీరానికి మంచి కాదు అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం అనంతరం కేవలం 10 నిమిషాలు నెమ్మదిగా నడవడమే శరీరానికి గొప్ప లాభాలను ఇస్తుందని ప్రముఖ వైద్యుడు డాక్టర్ మోహనవంశీ సూచించారు. ఈ చిన్న అలవాటు మన ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరిచే శక్తిని కలిగి ఉందని ఆయన తెలిపారు.

DGP: మార్చికల్లా మావోయిస్టులు లొంగిపోవాలి... డీజీపీ హరీష్ గుప్తా హెచ్చరిక!

విశ్లేషణల ప్రకారం, భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయి ఒక్కసారిగా పెరగొచ్చు. ఇది డయాబెటిస్ ఉన్నవారికి పెద్ద సమస్యగా మారుతుంది. అయితే, తిన్న వెంటనే నెమ్మదిగా నడవడం ద్వారా ఈ గ్లూకోజ్‌ను కండరాలకు తేర్చే ప్రక్రియ వేగవంతం అవుతుంది. దీనివల్ల రక్తంలోని చక్కెర స్థాయిని సుమారు 30 శాతం వరకు తగ్గించగలమని డాక్టర్ మోహనవంశీ చెబుతున్నారు.

Godavari River: గోదావరి ఉగ్రరూపం.. ఎగువ నుంచి భారీ వరద! అధికారుల అలర్ట్..

ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు, మధుమేహం వచ్చే అవకాశమున్న వారు భోజనం తరువాత కొంత సమయం నడవడం తప్పనిసరి గా తీసుకోవాలి. ఇది కేవలం షుగర్ లెవెల్స్‌ను నియంత్రించడమే కాకుండా, జీర్ణక్రియను మెరుగుపరిచి, బరువు నియంత్రణకూ సహకరిస్తుంది.

మహిళల అభివృద్ధే మా ప్రాధాన్యం – ఆర్థిక భరోసా ప్రధాన లక్ష్యం! రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం..

లంచ్ అయినా, డిన్నర్ అయినా — భోజనం తరువాత కనీసం 10 నిమిషాల పాటు నడవడం దినచర్యలో భాగం చేసుకోవాలని డాక్టర్ సూచించారు. ఇది ఒక సాధారణ మార్గమైనప్పటికీ దీని ప్రభావం చాలా మేలైనదిగా శాస్త్రీయంగా కూడా రుజువైంది. కాబట్టి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ మంచి అలవాటును అలవర్చుకోవాలి.

Caravan Parks: ఏపీలో కారవాన్ పార్కులు.. అక్కడే..! ఆ ప్రాంతాలకు మహర్దశ.!
Minister Speech: నగరాల్లో కాదు.. గ్రామాల్లోనూ కొత్త రోడ్లు – ఇదే నిజమైన అభివృద్ధి!
Narayana tweet: అమరావతిలో రెండు వైద్య కళాశాలలు.... మంత్రి నారాయణ!
TRF: టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించిన అమెరికా..! ఎలాంటి అభ్యంతరం లేదన్న పాక్‌!
Hydrogen Train: దేశంలో తొలిసారి హైడ్రోజన్ రైలు.. ఈ మార్గంలో త్వరలో పరుగులు!
Mudra Loan: ఏపీలో వారందరికి శుభవార్త..! ఒక్కొక్కరికి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు..!