Infosys: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు 80% బోనస్.. సోషల్ మీడియాలో చర్చ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ రోజు ఉదయం 11 గంటలకు జరుగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు ముఖ్య అంశాలపై మంత్రులు చర్చించి నిర్ణయాలు తీసుకోవడం అనుకున్నది. ముఖ్యంగా సీఆర్డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ) ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం ఇవ్వనుంది. రాజధాని గ్రామాల్లో అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాల కోసం రూ.904 కోట్లు ఖర్చు చేయడానికి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.

Teachers transfer: టీచర్ల బదిలీలకు నేటి నుంచి దరఖాస్తులు.. AP విద్యాశాఖ ప్రకటన!

చర్చకు వచ్చే ఇతర అంశాలలో రాజధాని ప్రాంతంలో కొన్ని సంస్థలకు భూ కేటాయింపులు, జిల్లాల పునర్విభజన, పలు జిల్లాల పేర్ల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చలు ఉంటాయి. అలాగే, రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై కేబినెట్ సమావేశం అనంతరం ప్రత్యేక సమీక్ష జరగనుంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులకు సూచనలు చేయవచ్చు.

Free Mobile: ఏపీలో వారందరికీ ఉచితంగా మొబైల్! వెంటనే దరఖాస్తు చేసుకోండి! 26 వరకే ఛాన్స్!

కమిషనర్ ప్రత్యేకంగా చర్చించబోయే అంశాల్లో పెరోల్ సమస్యలు, ఎమ్మెల్యేలు–మంత్రుల ప్రవర్తనపై సమీక్ష, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, అలాగే నిన్న జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన అంశాలు మరియు మంత్రులు జాగ్రత్తగా వ్యవహరించాల్సిన విషయాలపై మార్గదర్శకాలు ఇవ్వడం ఉన్నాయి.

Real Estate: చరిత్ర తిరగరాసిన రియల్ ఎస్టేట్! అక్కడ ఎకరా రూ.70 కోట్లు.. సమీప భూముల ధరలకు రెక్కలు!
Hudco Convention Center: ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త మైలురాయి! ఎకరాకు రూ.4 కోట్లు.. హడ్కో కన్వెన్షన్ సెంటర్! ఎక్కడంటే?
Gold rates again fall: మళ్లీ తగ్గిన బంగారం రేట్లు.. తెలుగు కుటుంబాల్లో ఆనందం!
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త..! ఇకపై రూ.8.8 లక్షల బదులు రూ.15 లక్షలు!
Super Fast Express: రైల్వే ప్రయాణికులకు ఎగిరి గంతేసే వార్త! ఆ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ అక్కడకు కూడా... షెడ్యూల్!
Annadata Sukhibava: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త! రైతుల ఖాతాల్లోకి రూ.71.38 కోట్లు..!
SC Reservation: ఏపీలోని ఆ కులం ఎస్సీ జాబితాలోకి! ఎంపీ కేంద్రానికి ప్రతిపాదనలు