లాయర్ పారా కిషోర్ పై దాడి కేసుపై ఏపీ హైకోర్టులో విచారణ... మాచర్లలో టీడీపీ లీగల్ సెల్ లాయర్ పారా కిషోర్ పై దాడి... పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారన్న పిటిషనర్... కేసును సీబీఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు. ప్రత్యక్ష సాక్షులను విచారించలేదన్న లాయర్ పోసాని వెంకటేశ్వర్లు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదన్న పిటిషనర్ లాయర్... లాయర్ పోసాని వెంకటేశ్వర్లు వాదనలతో ఏకీభవించిన హైకోర్టు... కేసును సీబీఐకి ఎందుకు అప్పగించకూడదని తెలుపుతూ... కౌంటర్ దాఖలు చేయాలని డీజీపీ, పల్నాడు ఎస్పీకి నోటీసులు. తదుపరి విచారణ 3 వారాలకు వాయిదా వేసిన ఏపీ హైకోర్టు.

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్   Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

ఇవి కూడా చదవండి:

2017లో జరిగిన ఆసక్తికర రహస్యాన్ని బయటపెట్టిన ప్రశాంత్ కిషోర్! వైరల్ చేస్తున్న శ్రేణులు

జనసేన,టీడీపీ కోటా నుండి బీజేపీ కు సీట్లు!! పంచి ఇచ్చిన పవన్, చంద్రబాబు!!

రఘురామిరెడ్డి లేఖపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నారా లోకేష్!!

మహిళా సాధికారత అంటే ఓట్ల రాజకీయం కాదు!! మన ఆడబిడ్డల బాగు!! చంద్రబాబు

ఆమె భారత రాజ్యసభ మెంబర్! అల్లుడు మరో ముఖ్య దేశానికి ప్రధాని! శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు

రాజోలు వైసీపీలో టికెట్ రగడ!! మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధం??

Evolve Venture Capital  

చిలకలూరిపేట ఉమ్మడి సభకు మోదీ పర్యటన ఖరారు!! లోకేష్ నేతృత్వంలో పర్యవేక్షణ!!

చంద్రబాబుపై మరో కేస్!!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి

Whatsapp group

Telegram group

Facebook group