ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రాబోయే గోదావరి నది పుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు నిధులు విడుదల చేసింది. 2027 గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని అఖండ గోదావరి ప్రాజెక్ట్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తూర్పు గోదావరి జిల్లాకు ఈ నిధులు కేటాయించారు. పుష్కరాల సన్నాహాల దిశగా టూరిజం శాఖ అధికారులు త్వరలో పనులు ప్రారంభించనున్నారు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఏపీ ప్రభుత్వానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తూ నిధుల కేటాయింపు చేస్తోంది.
ఇంకా చదవండి: పవన్ వచ్చిన సమయంలో భక్తులకు ఎలాంటి ఆటంకం కలగలేదన్న హోంమంత్రి! సీఎం వచ్చే సమయంలో!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇంకా చదవండి: గల్ఫ్ కి వెళ్లాలని కోరికతో ట్రాప్ లో పడుతున్న తెలుగు ఆడపడుచులు! ఏజెంట్ల గుట్టు రట్టు! అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? 10
కేంద్ర బడ్జెట్ లోనూ ఏపీకి కేటాయింపుల్లో కొంత ప్రాధాన్యతనిచ్చిన కేంద్రం సీఎం చంద్రబాబు కోరిన మేరకు నిధుల మంజూరులో సానుకూలంగా స్పందిస్తు వస్తుంది. ఇప్పటికే ఏపీకి పలు కొత్త రైల్వే, జాతీయ రహదారులు, ఎయిర్ పోర్టు ప్రాజెక్టులను, పీఎం అవాస్ యోజన ఇండ్లను మంజూరు చేసింది. కాగా అఖండ గోదావరి ప్రాజెక్ట్ లో భాగంగా ఏపీకి 100కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణ గోదావరి పుష్కరాలకు ఎమైనా నిధులు మంజూరు చేస్తుందో లేదో చూడాల్సి ఉంది.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
మరో వివాదంలో దువ్వాడ శ్రీనివాస్, మాధురి.. ఏకంగా శ్రీవారి సన్నిధిలోనే ఛీ ఛీ!
ప్రధాని మోదీ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో చంద్రబాబు భేటీ! రూ.73,743 కోట్ల పెట్టుబడులతో..
మందుబాబులకు డబుల్ కిక్కు.. మరో రెండు రోజులు మాత్రమే! ఇక వీటితో పాటు.. గీత కార్మికులు సైతం!
పాన్ కార్డులో వివరాలు మార్చాలి అనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి!
విద్యార్థులకు టీటీడీ అదిరిపోయే శుభవార్త.. కీలక ప్రకటన! ఇందుకోసం విద్యార్థులు ఏమి చేయాలి అంటే!
లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం! డెన్మార్క్ కు మళ్లింపు! ఎందుకంటే?
వైసీపీకి వరుస షాక్ లు! రేపు టీడీపీలో చెరనున్న పార్టీ కీలక నేతలు!
చికెన్ లివర్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు! తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: