టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రతి ఒక్కరు తిరుమల ఆచారాలను పాటించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ సతీసమేతంగా తిరుమలకు వెళ్లలేదని, శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణలోనూ నిబంధనలు పాటించలేదని విమర్శించారు. "జగన్ను బైబిల్ చదువుకోవద్దని ఎవరూ అనలేదు, మరి తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వడంలో ఏమిటీ సమస్య?" అని ప్రశ్నించారు. మతం అనేది విశ్వాసం, నమ్మకం మాత్రమేనని, హిందూ మతం గురించి జగన్ అనవసర ప్రశ్నలు వేస్తున్నారని మండిపడ్డారు. చర్చీ లేదా మసీదుకు వెళ్తే అక్కడి ఆచారాలను పాటిస్తామన్న MLA, తిరుమలలోనూ ఆచారాలు పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ సచివాలయంలో 28 మంది మిడిల్ లెవల్ ఆఫీసర్స్ బదిలీ! ఎందుకో తెలుసా?
ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. థియేటర్ సిబ్బందిని చితకబాదారు! ఎందుకో తెలిస్తే షాక్!
ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. ఇక రేషన్ టెన్షన్ లేనట్లే! ఇదే జరిగితే, ఏర్పాటు చేస్తే లబ్దిదారులకు!
పోలీస్ శాఖలో భారీగా ప్రక్షాళన.. 16 మంది IPS అధికారుల బదిలీ!
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై మంత్రి లోకేశ్ ఘాటు విమర్శలు! వైకాపా డ్రామాలకు బుద్ధి చెబుతాం!
అత్యాచారం కేసు.. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలానికి హైకోర్టులో ఊరట!
నటుడు మోహన్ బాబు ఇంట్లో దొంగతనం.. ఎంత దొంగలించారు? ఎవరు?
అడ్డంగా దొరికిపోయిన ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి! మరీ ఇంత దారుణమా - అసలు ఏమి జరిగింది అంటే!
విద్యార్థులకు సీఎం గుడ్ న్యూస్! పోస్టుల భర్తీ ప్రమాణాలు పెంచేలా చర్యలు!
విశాఖలో రెండ్రోజుల పాటు మంత్రి నారా లోకేశ్ పర్యటన! కొత్తగా నామినేటెడ్ పోస్టులకు ఎంపికైన నేతలు!
ఏపీలో వైన్ షాపులకు రెండు, మూడు రోజుల్లో నోటిఫికేషన్! గవర్నర్ రేపు ఆమోదముద్ర వేసే అవకాశం!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: