ఏపీలో మరో పథకం పేరు మారిపోయింది. 'శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకం' పేరును మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏపీ రీ సర్వే ప్రాజెక్టు గా పథకాన్ని మారుస్తూ ఏపీ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా గత ప్రభుత్వం 'శాశ్వత భూ హక్కు-భూ రక్ష పథకాన్ని తీసుకొచ్చింది. గ్రామాల్లో భూవివాదాలు, తగాదాలు లేకుండా చేయాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యోచించారు. ఇందులో భాగంగ భూముల సమగ్ర రీ సర్వే చేపట్టారు. అయితే ఈ పథకం ఆచరణలోకి వచ్చే సరికి అవకతవకలు చోటు చేసుకున్నాయి. దీంతో బాధితులు లబో దిబోమన్నారు. 'శాశ్వత భూ హక్కు-భూ రక్ష' పథకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంకా చదవండి: ఉచిత ఇసుక సౌకర్యంలో కొత్త ఒరవడి! ఆ రోజు నుంచి ఆన్లైన్ బుకింగ్ ప్రారంభం! డోర్ డెలివరీకి ముహూర్తం ఫిక్స్!
ఇంకా చదవండి: శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. కొత్త రేషన్ కార్డులకు ముహూర్తం ఖరారు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దీంతో ఆ పథకం పేరుతో చేస్తున్నతప్పులను అప్పటి ప్రతిపక్షం టీడీపీ (TDP) తీవ్రంగా వ్యతిరేకించింది. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ పథకం పేరు మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
అంగన్వాడీలో ఉద్యోగాలు! మహిళలకు భారీ శుభవార్త, వెంటనే అప్లై చేసుకోండిలా!
ప్రయాణికులకు ఆర్టీసీ అదిరే శుభవార్త.. వారికి స్పెషల్ బస్లు! బస్టాండ్లో ఉదయం 6 గంటలకు!
రెండ్రోజుల్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా! అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన! దానికి కారణం?
వరద బాధితుల కోసం దివీస్ భారీ విరాళం! చెక్కు అందజేసిన సిఈఓ!
ప్రత్యక్ష ప్రసార డిమాండ్తో బెంగాల్ డాక్టర్ల నిరసన ఉధృతి! సర్కార్కు వైద్యుల గట్టి దెబ్బ!