సీఎం చంద్రబాబు ప్రజల ఇబ్బందుల సమయంలో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక వ్యక్తి అహంభావం వల్ల ప్రజలు ఇబ్బందులు పడకూడదని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు చూస్తున్నప్పుడు తప్పుడు ప్రచారం చేయడం అనైతికమని అన్నారు. అమరావతి మునిగిపోయిందని తప్పుడు ప్రచారం చేస్తున్న వారిని బహిష్కరించాల్సిన అవసరం ఉందని, ఇలాంటి రాజకీయ నేరస్తులను, తప్పుడు ప్రచారం చేసే వారిని సామాజికంగా విడిచి పెట్టాలని సూచించారు. సాయం చేయకపోగా నిందలు వేయడం సరికాదు; వైసీపీ వంటి పార్టీకి రాష్ట్రంలో ఉండటానికి అర్హత లేదు. ప్రజల కోసం తన పూర్తి కృషిని సత్సంకల్పంతో చేస్తున్నప్పుడు వైసీపీ నేతలు అడ్డంకిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తప్పుడు ప్రచారం చేసే వారిని సహించమని ఆయన స్పష్టం చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు.. కొత్త పెన్షన్లకు డేట్ ఫిక్స్! ఇలా అప్లై చేసుకోండి!
అమెరికాలో దారుణం.. యువతిని కాల్చి చంపిన భారత సంతతి వ్యక్తి! అసలు ఏమి జరిగింది అంటే!
నటి కాదంబరి కేసులో కీలక మలుపు! ఆమెకు తాము అడ్వాన్స్ ఇవ్వలేదన్న కీలక సాక్షి!
ఉచితంగా ఆధార్ అప్డేట్ చేసుకోవాలనుకునే వారికి కీలక సమాచారం! 10 ఏళ్ల తర్వాత ఆధార్ కార్డ్ను!
డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త! కీలక ప్రకటన! తొలి దశలో 600 మహిళా సంఘాల ద్వారా!
వైఎస్ జగన్కు బిగ్ షాక్.. హైడ్రా నోటీసులు! హైదరాబాద్ ఇల్లు కూల్చివేత?
94 రైళ్లు రద్దు! మీరు వెళ్లే రైళ్లు ఈ లిస్టులో ఉన్నాయా?
క్రెడిట్ కార్డు వాడేవారికి అలర్ట్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్! ఆలస్యం ఎందుకు తెలుసుకోండి!
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కు పిచ్చెక్కించే అప్డేట్! ఓజీ రిలీజ్ డేట్ వచ్చేసింది మామ..!
యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్ అందిస్తున్న జియో! అది ఏమిటంటే..? ఫోన్ కాల్స్ చేసుకునే సమయంలో..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: