సచివాలయంలోని వివిధ శాఖల్లో కీలక ప్రక్షాళన జరిగింది. ముఖ్యశాఖల్లో కీలక పదవుల్లో ఉన్నవారిని తప్పిస్తూ, ఏఎస్, డీఎస్, జేఎస్ లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ రీషఫుల్ చేశారు. ఈ ప్రక్షాళనలో మొత్తం 13 మంది సచివాలయ ఉద్యోగులకు స్థానచలనం కలగగా, ఆరుగురిని జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ప్రతీ పరిశ్రమలోనూ ఇలాంటి పరిస్థితులే! నటి ఖుష్బూ కీలక వ్యాఖ్యలు!
ఏపీని హడలెత్తిస్తున్న మంకీఫాక్స్! ప్రభుత్వం కీలక నిర్ణయం!
మీకు రేషన్ కార్డు ఉందా? ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం! త్వరలో ప్రభుత్వ రాజముద్రతో!
జగన్ కు షాక్.. వైసీపీకి రాజీనామా చేసే రాజ్యసభ ఎంపీ! కారణం?
వైసీపీకి వరుస షాక్ లు! బీజేపీ లోకి ఆరుగురు ఎంపీలు!
వైసీపీకి మరో ఎదురుదెబ్బ! పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా!
విషాదం.. అమెరికాలో తెలంగాణ యువకుడి మృతి! అసలు ఏమి జరిగింది అంటే!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: