టీడీపీ నేత అశోక్ గజపతిరాజు గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బొబ్బిలిలో స్వయంగా అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేసిన వారిపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం దోచుకోవడం, దాచుకోవడం తప్ప మరేదీ చేయలేదని అన్నారు. అన్న క్యాంటీన్ల కోసం విరాళాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సామాన్యులకు శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.4 లక్షలు! ప్రభుత్వం కీలక ప్రకటన! ఇక వారికి ఆ సమస్య పోయినట్టే!
ఢిల్లీ పదవికై నలుగురు నేతల పోటీ - చంద్రబాబు ఛాయిస్! ఇప్పటికే భాగస్వామ్య పక్షాలతో!
శుభవార్త.. ఒక్కొక్కరికి రూ.20వేలు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం! ఇక వారికి పండగే పండగ!
ఏపీలో మహిళలకు శుభవార్త మరో పథకాన్ని ప్రారంభిస్తున్న చంద్రబాబు! తానే నేరుగా సందర్శిస్తా!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి: