గత ఐదేళ్లుగా కార్యకర్తలపై నమోదైన అక్రమ కేసులను ఆరా తీసిన సీఎం చంద్రబాబు. చట్టపరంగానే వారికి విముక్తి కలిగించాలన్న దానిపై చర్చించిన చంద్రబాబు, తమ పరిధిలో నమోదైన కేసుల వివరాలు నియోజకవర్గ ఇన్ ఛార్జులు పంపాలి. కేసులు పెట్టినా సక్రమంగా వ్యవహరించని అధికారుల వివరాలు ఇవ్వండి. సమర్థులందరికీ నామినేటెడ్ పదవులు దక్కుతాయి, పార్టీ కోసం కష్టపడిన వారిని 5 విధాలుగా సమాచార సేకరణ జరుగుతుంది. పరిశీలనతో పాటు ఐవీఆర్ఎస్ ద్వారా సమాచారం సేకరిస్తున్నాం. నివేదికలు త్వరగా పంపాలని ఆదేశించాము అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.




అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి





మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


భారత్-రష్యా సంబంధాలు మరింత పటిష్టం! అమెరికాను వ్యూహాత్మకంగా దారిలోకి తెచ్చుకుంటున్న మోడీ! భారత్ ప్రతిష్ట మరింత పైకి!

ఆర్ధిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష! రాష్ట్రం మొత్తాన్ని నాకించేశారు! అంచనాలకు అందని జగన్ దోపిడీ!

ఛీ ఛీ.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికురాలిపై లైంగికదాడికి యత్నం! కిందపడిన బాధితురాలు!

ఒకేరోజు నాలుగు ఎత్తిపోతల పథకాలు ప్రారంభం ! కృష్ణమ్మకు పూజలు, నీటి ప్రవాహం!

46 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న పూరీ జగన్నాథుడి భాండాగారం! ఏకగ్రీవంగా తీర్మానించిన 16 మంది సభ్యుల కమిటీ!

ఊహించని మలుపు తిరిగిన రాజ్‌తరుణ్ వివాదం! బాంబు పేల్చిన మాల్వీ!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group