మీరు విమాన ప్రయాణం చేయాలని అనుకుంటున్నారా.. అయితే ఈ సూపర్ ఆఫర్ మీకోసమే. ఏంటని అనుకుంటున్నారా.. బస్ టికెట్ కన్నా తక్కువ ధరకే మీరు విమాన టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఎలా అని ఆలోచిస్తున్నారా.. అయితే ఈ ఫ్లైట్ టికెట్ ఆఫర్ గురించి తెలుసుకోవాల్సిందే. ప్రముఖ విమానయాన కంపెనీల్లో ఒకటిగా ఉంటూ వస్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కంపెనీ పండుగ ఆఫర్లు తీసుకువచ్చింది. ఫ్లాష్ సేల్ అందుబాటులో ఉంచింది. ఇందులో భాగంగా మీరు తక్కువ ధరకే విమాన టికెట్లు పొందొచ్చు. ఈ ఆఫర్‌లో భాగంగా విమాన టికెట్ ధర రూ. 932 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ సేల్‌లో భాగంగా మీరు వచచే ఏడాది మార్చి 31 వరకు ప్రయాణం చేయొచ్చు. బెంగళూరు కొచ్చిన్, బెంగళూరు చెన్నై, ఢిల్లీ గ్వాలియర్, గువాహటి అగర్తల రూట్లలో తక్కువ ధరకే టికెట్లు పొందొచ్చు.

ఇంకా చదవండి: టోల్ గేట్లలో కీలక మార్పులు! ఇక ఆ వాహనదారులకు చార్జీలు ఉండవు!

సెప్టెంబర్ 16 వరకు ఈ ఫ్లైట్ టికెట్ బుకింగ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఈ స్పెషల్ ఆఫర్ కేవలం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసే ఫ్లైట్ టికెట్లకు మాత్రమే వర్తిస్తుంది. ఓనమ్ పండుగ వస్తోంది. ఈ నేపథ్యంలో కేరళకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ మేరకు కంపెనీ ఈ ఫ్లైట్ టికెట్ ఆఫర్ తీసుకురావడం గమనార్హం. ఈ ఆఫర్ వల్ల అంటే చౌక ధరకే విమాన టికెట్లు అందుబాటులోకి రావడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది ప్రయాణికులు పేర్కొంటున్నారు. చెకిన్ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అదనపు బ్యాగేజ్ తీసుకువెళ్లే వారికి డిస్కౌంట్ లభిస్తుంది. 15 కేజీల వరకు అయితే రూ.1000 చెల్లిస్తే చాలు. డొమెస్టిక్ ఫ్లైట్స్‌కు ఇది వర్తిస్తుంది. అదే 20 కేజీల వరకు అయితే రూ. 1300 పడుతుంది. విదేశీ ఫ్లైట్స్‌కు ఇది వర్తిస్తుంది. ఎక్స్‌ప్రెస్ లైట్ ఫేర్ ఆప్షన్ ఎంచుకున్న వారికి 3 కేజీల వరకు అదనపు క్యాబిన్ బ్యాగేజ్ ప్రయోజనం పొందొచ్చు. బెంగళూరు కొచ్చిన్, బెంగళూరు త్రివేండ్రం వెళ్లే ప్రయాణికులు ఈ ఏడాది ఆరంభం నుంచే పెరుగుతూ వస్తున్నారు.

ఇంకా చదవండి: టోల్ గేట్లలో కీలక మార్పులు! ఇక ఆ వాహనదారులకు చార్జీలు ఉండవు!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

విజయ సాయిరెడ్డి కూతురికి హైకోర్టు మరో షాక్ - అదీ వదలొద్దని ఆదేశం! ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో!

కేంద్ర‌మంత్రి రామ్మోహ‌న్‌నాయుడికి కీల‌క ప‌ద‌వి! త‌న‌కు ద‌క్కిన ఈ అరుదైన గౌర‌వం!

18 ఏళ్లు నిండిన వారికి భారీ శుభవార్త.. 13వ తేదీన అస్సలు మిస్ అవ్వకండి!

ఏపీ సర్కార్ మరో శుభవార్త.. రైతన్నలకు రూ.2.50 లక్షలు! కచ్చితంగా రైతులకు పాడి పశువులు!

ఏపీ మహిళలకు మనీ ఇచ్చేలా రెండు కీలక పథకాలు.. 35 శాతం రాయితీ! అప్లై చేసుకోవాలి అనుకునేవారు ఇలా ఫాలో అవండి!

గల్ఫ్: లైవ్ లో ఒకటిన్నర సంవత్సరం బిడ్డతో తను కూడా క్లోరెక్స్ తాగి ఆత్మహత్యాయత్నం! అకామా లేదు, బిడ్డకి పాస్పోర్ట్ లేదు! వదిలేసి పారిపోయిన భర్త! 7

గచ్చిబౌలిలో రహస్య రేవ్ పార్టీపై పోలీసుల దాడి! ప్రభుత్వ, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులపై కేసు!

గోదావరి వరద ప్రాంతాల కు ముఖ్యమంత్రి పర్యటన! కొల్లేరు పరివాహక ప్రాంతాలపై సర్వే!

మందుబాబులకు కిక్కే కిక్కు! ఏపీలో నూతన మద్యం పాలసీపై అధ్యయనానికి కేబినెట్ సబ్ కమిటీ!

బైక్,స్కూటర్ నడిపే వారికి హెచ్చరిక! హెల్మెట్ పెట్టుకున్నా మీ లైసెన్స్ రద్దు, ఈ తప్పు చేయొద్దు, కొత్త రూల్స్!

ఫ్లిప్‌కార్ట్‌లో కళ్లు చెదిరే ఆఫర్లు! ఊహించని ధరలకు 4K టీవీలు, స్మార్ట్ ఫోన్లు! ఎందుకు ఆలస్యం ఆర్డర్ పెట్టండి!

తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్! వీటి ధరలు భారీగా తగ్గింపు! నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన!

రూ.2 లక్షలు తక్కువకే కొత్త కారు కొనేయండి! మళ్లీ మళ్లీ రాని భారీ ఆఫర్లు!

అదిరే గుడ్ న్యూస్! విశాఖపట్నం, విజయవాడ మధ్య ప్రత్యేక విమాన సర్వీసులు!

గ్రీక్ దేశం వెళ్లాలనుకునే వారికి శుభవార్త! గోల్డెన్ వీసా, పర్మనెంట్ రెసిడన్స్! ₹2.3 కోట్లు పెట్టుబడి ఉంటే చాలు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group