Palnadu: పల్నాడు జిల్లాలో కలకలం.. భోపాల్ ఎయిమ్స్ డాక్టర్ ఫ్యామిలీ సూసైడ్ మిస్టరీ! భార్య, కుమార్తె మృతి.! 108 Services: మంగళగిరిలో పెను ప్రమాదం.. 108 సిబ్బంది సాహసం.. చావు నోట్లోంచి 8 మంది ప్రాణాలు సేఫ్! Drone Crash: పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో కుప్పకూలిన డ్రోన్.. భయంతో పరుగులు తీసిన ప్రజలు! Aditya Dhar Net Worth: ధురంధర్ 2 దర్శకుడు ఆదిత్య ధర్ క్రికెట్ గ్రౌండ్ నుంచి కెమెరా వెనుకకు గల..లగ్జరీ లైఫ్ విశేషాలు..!! Gun Fire Vijayawada: విజయవాడలో హైటెన్షన్... బాలాజీ హోటల్‌లో కాల్పుల కలకలం! Palnadu: పల్నాడు జిల్లాలో కలకలం.. భోపాల్ ఎయిమ్స్ డాక్టర్ ఫ్యామిలీ సూసైడ్ మిస్టరీ! భార్య, కుమార్తె మృతి.! 108 Services: మంగళగిరిలో పెను ప్రమాదం.. 108 సిబ్బంది సాహసం.. చావు నోట్లోంచి 8 మంది ప్రాణాలు సేఫ్! Drone Crash: పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో కుప్పకూలిన డ్రోన్.. భయంతో పరుగులు తీసిన ప్రజలు! Aditya Dhar Net Worth: ధురంధర్ 2 దర్శకుడు ఆదిత్య ధర్ క్రికెట్ గ్రౌండ్ నుంచి కెమెరా వెనుకకు గల..లగ్జరీ లైఫ్ విశేషాలు..!! Gun Fire Vijayawada: విజయవాడలో హైటెన్షన్... బాలాజీ హోటల్‌లో కాల్పుల కలకలం!

Sabari Express: శబరి ఎక్స్‌ప్రెస్ ఇప్పుడు సూపర్ ఫాస్ట్... కొత్త టైమింగ్స్ అమల్లోకి!

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రయాణం మరింత వేగంగా, సౌకర్యంగా మారుతోంది. సికింద్రాబాద్ – తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్ రైలును ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌

Published : 2025-08-01 21:12:00
Anantapur Central University: అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో కలకలం! 100 మంది విద్యార్థులు వైరల్ ఫీవర్‌తో..

తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రయాణం మరింత వేగంగా, సౌకర్యంగా మారుతోంది. సికింద్రాబాద్ – తిరువనంతపురం మధ్య నడిచే శబరి ఎక్స్‌ప్రెస్ రైలును ఇప్పుడు సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌గా మోద్రీకరించారు. దాంతో పాటు కొత్త టైమ్‌టేబుల్ను కూడా విడుదల చేశారు.

Mega DSC: మెగా డీఎస్సీ ఫైనల్ కీ విడుదల... అభ్యర్థులు వెంటనే చెక్ చేయండి!

ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం, శబరి ఎక్స్‌ప్రెస్ రోజూ మధ్యాహ్నం 2:25 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరుతుంది. అలా బయలుదేరిన రైలు తర్వాతి రోజు సాయంత్రం 6:20కు తిరువనంతపురంకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో, తిరువనంతపురం నుంచి ఉదయం 6:45కు బయలుదేరి, తర్వాతి రోజు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్కి చేరుతుంది.

Anil Ambani: అనుమానంతో ఈడీ అప్రమత్తం.. అనిల్ అంబానీకి మరో దెబ్బ

ఈ మార్పులు 2025 సెప్టెంబర్ 29 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. కొత్త టైమింగ్స్‌తో పాటు, ఇదే మార్గంలో వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ సమయం తగ్గడం ద్వారా ప్రయాణం మరింత వేగవంతం కానుంది. ఇది సీనియర్ సిటిజన్లు, ఉద్యోగులు, విద్యార్థులకు మంచి న్యూస్‌గానే చెప్పవచ్చు.

OTT Movie: సొంతింటి కలతో కూడిన హృదయాన్ని హత్తే కథ - నేడు ఓటీటీలోకి! స్ట్రీమింగ్ అందులోనే.!

ఈ రైలు నల్గొండ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు వంటి ముఖ్యమైన స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది. ఈ మార్గంలోని ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగపడే మార్పు.

Bhagavanth Kesari: బాలకృష్ణ అభిమానులకు గుడ్ న్యూస్! జాతీయ అవార్డుతో మళ్లీ సత్తా చాటిన భగవంత్ కేసరి!

ప్రయాణికులు తమ టిక్కెట్లను ముందుగానే రిజర్వ్ చేసుకోవాలని, కొత్త టైమింగ్స్ ప్రకారం ప్లాన్ చేసుకోవాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు.

Free Electricity Scheme: చేనేతకు ఉచిత విద్యుత్‌... నేటి నుంచే అమలు! నెలకు మినిమం ఎన్ని యూనిట్లో తెలుసా?
Bahubali Bridge: అమరావతిలో బాహుబలి బ్రిడ్జి... ఎప్పుడు ప్రారంభిస్తారు! ప్రజల్లో ఆసక్తి!
Constable Jobs: ఆ కుటుంబం నిజంగా ఆదర్శం... ముగ్గురు కుమారులు, ముగ్గురు కానిస్టేబుళ్లు!
Unisex Watches: వాచ్ లవర్స్‌కు గుడ్ న్యూస్! టాప్ బ్రాండ్లతో రూపొందిన 11 యూనిసెక్స్ వాచ్ లు ... లిస్ట్ ఇదిగోండి!
Dr Namrata: నేనెలాంటి తప్పు చేయలేదు.... డాక్టర్ నమ్రత స్పష్టం!

Spotlight

Read More →