Fire Accident: రాజధానిలో కలకలం... సచివాలయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం! Tiger Hunt: మళ్ళీ పులి కలకలం.. భయాందోళనలో స్థానిక గ్రామాలు! ఆ ప్రాంతాలకు రెడ్ అలెర్ట్... Himachal Pradesh Geography: హిమాచల్ అంటే మంచు కొండలే కాదు.. దేశానికే పండ్ల భాండాగారం! ఎందుకో తెలుసా? Rain Alert: తెలుగు రాష్ట్రాలకు 'హై అలర్ట్'... రాబోయే మూడు రోజులు బీభత్సమే! Tiger Fear: కాకినాడ జిల్లాలో పులి కలకలం... శంఖవరం, ప్రత్తిపాడు సరిహద్దుల్లో హై అలర్ట్! Tiger hunting: మళ్లీ మొదలైన పులి వేట! భయంతో వణుకుతున్న ఆ గ్రామాలు! Oar Fish: 3,000 అడుగుల లోతు నుండి తీరానికి చేరిన ఓర్ ఫిష్..! శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? Weather Update: విపత్తుల సంస్థ హెచ్చరిక! మార్చి నుంచే భానుడి భగభగలు...! ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత తీవ్రం! Summer Tips: మండిపోతున్న ఎండలు..! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! AP Weather: ఏపీ వాతావరణ హెచ్చరిక... మార్చి 7 నుంచి కోస్తాంధ్రలో వర్షాలు! Fire Accident: రాజధానిలో కలకలం... సచివాలయ సమీపంలో భారీ అగ్నిప్రమాదం! Tiger Hunt: మళ్ళీ పులి కలకలం.. భయాందోళనలో స్థానిక గ్రామాలు! ఆ ప్రాంతాలకు రెడ్ అలెర్ట్... Himachal Pradesh Geography: హిమాచల్ అంటే మంచు కొండలే కాదు.. దేశానికే పండ్ల భాండాగారం! ఎందుకో తెలుసా? Rain Alert: తెలుగు రాష్ట్రాలకు 'హై అలర్ట్'... రాబోయే మూడు రోజులు బీభత్సమే! Tiger Fear: కాకినాడ జిల్లాలో పులి కలకలం... శంఖవరం, ప్రత్తిపాడు సరిహద్దుల్లో హై అలర్ట్! Tiger hunting: మళ్లీ మొదలైన పులి వేట! భయంతో వణుకుతున్న ఆ గ్రామాలు! Oar Fish: 3,000 అడుగుల లోతు నుండి తీరానికి చేరిన ఓర్ ఫిష్..! శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? Weather Update: విపత్తుల సంస్థ హెచ్చరిక! మార్చి నుంచే భానుడి భగభగలు...! ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మరింత తీవ్రం! Summer Tips: మండిపోతున్న ఎండలు..! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! AP Weather: ఏపీ వాతావరణ హెచ్చరిక... మార్చి 7 నుంచి కోస్తాంధ్రలో వర్షాలు!

Environmental cleanliness: పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత.. రైల్వే డీఆర్ఎం!

గుంటూరు పట్టాభిపురంలోని రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో "స్వచ్ఛతాహీ సేవ – 2025" కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రైల్వే డ

Published : 2025-09-17 18:08:00
Indigo: ఫ్లైట్ టికెట్ ధర బస్ టికెట్ కంటే తక్కువ.. హైదరాబాద్, విజయవాడ, కడప రూట్లలోనూ! ప్రయాణ తేదీలు ఇవే!

గుంటూరు పట్టాభిపురంలోని రైల్వే డీఆర్ఎం కార్యాలయంలో "స్వచ్ఛతాహీ సేవ – 2025" కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రైల్వే డీఆర్ఎం సుదేష్ణసేన్ ప్రారంభించి స్వయంగా పరిశుభ్రత పనుల్లో పాల్గొన్నారు. కార్యాలయ పరిసరాలను శుభ్రపరచడమే కాకుండా, అధికారులు, సిబ్బందికి స్వచ్ఛత ప్రాధాన్యం గురించి అవగాహన కల్పించారు.

వివేకా కేసు అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమేనా? బిగిస్తున్న ఉచ్చు.

డీఆర్ఎం మాట్లాడుతూ, “పరిసరాల పరిశుభ్రత కేవలం ప్రభుత్వ యంత్రాంగ బాధ్యత మాత్రమే కాదు. ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. మనం నివసించే ప్రదేశం శుభ్రంగా ఉంచితేనే ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించగలము” అని అన్నారు. ప్రజలు చిన్న చిన్న చర్యల ద్వారా కూడా పరిశుభ్రతలో భాగస్వాములు కావచ్చని పేర్కొన్నారు. ఉదాహరణకు, చెత్తను కవర్లలో వేసి డస్ట్‌బిన్‌లో వేయడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, నీటి వనరులను కలుషితం చేయకపోవడం వంటి అలవాట్లు సమాజానికి ఎంతో మేలు చేస్తాయని వివరించారు.

Garikipati Comments: నేను ఈ సినిమా చూశా.. మీరూ చూడండి! గరికపాటి వ్యాఖ్యలతో వైరల్ అవుతున్న ఆ తెలుగు సినిమా ఇదే!

రైల్వే కార్యాలయంలో ప్రారంభమైన ఈ ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్‌లో అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది చురుకుగా పాల్గొన్నారు. కార్యాలయం లోపల, వెలుపల ఉన్న చెత్తను తొలగించారు. పార్కింగ్ ప్రదేశాలు, పచ్చదనం ప్రాంతాలు, రహదారులు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా అధికారులు “పరిశుభ్రత ఉంటేనే ఆరోగ్యం కాపాడబడుతుంది. ఆరోగ్యకరమైన సమాజం కోసం పరిశుభ్రత అత్యవసరం” అని చెప్పారు.

Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ ప్రకటన.. రాష్ట్రంలోని అన్ని ఎన్నికల్లో పోటీకి!

ఈరోజు నుంచి అక్టోబర్ 2 వరకు వివిధ అవగాహన కార్యక్రమాలను చేపట్టనున్నామని.
అవగాహన ర్యాలీలు: విద్యార్థులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలతో కలిసి స్వచ్ఛతా ర్యాలీలు నిర్వహిస్తారు.
సదస్సులు: రైల్వే స్టేషన్లు, కార్యాలయాల్లో అవగాహన సదస్సులు నిర్వహించి పరిశుభ్రత ప్రాముఖ్యతపై చర్చలు జరుపుతారు.
డోర్ టు డోర్ కార్యక్రమాలు: కాలనీలు, బస్తీలలో ఇంటింటికి వెళ్లి పరిశుభ్రత సందేశాన్ని ప్రజలకు చేరుస్తారు.
ప్లాస్టిక్ వ్యతిరేక ప్రచారం: ఒకసారి వాడే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రజలను కోరుతారు.

Tirumala Brahmotsavams: తిరుమల బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబుకు ఆహ్వానం.. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు!

ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, ఉద్యోగులు, కార్యాలయ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. కొందరు తమ అనుభవాలను పంచుకున్నారు. “మనం ప్రారంభించిన ఈ పరిశుభ్రత డ్రైవ్, మన ఇళ్ల నుంచి సమాజం వరకు వ్యాప్తి చెందాలి. అప్పుడు మాత్రమే శాశ్వతమైన మార్పు వస్తుంది” అని వారు అభిప్రాయపడ్డారు.

Astrology 2025 : ఈ రాశుల వారికి అక్టోబర్ నెలలో రాజయోగం! ఊహించని లాభాలు!

 పరిసరాలను శుభ్రంగా ఉంచడం ద్వారా భవిష్యత్ తరాలకు ఒక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలుగుతాం. పరిశుభ్రత ఒక అలవాటు కావాలి, అది క్రమంగా మన సంస్కృతిలో భాగమవ్వాలి” అని అన్నారు.

Indain Rupee: డాలర్ తో పోలిస్తే బలపడిన రూపాయి విలువ! ఎంతంటే!

గుంటూరులో ప్రారంభమైన స్వచ్ఛతాహీ సేవ – 2025 కార్యక్రమం రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో పరిశుభ్రతపై చైతన్యం కలిగించనుంది. ఈ ప్రయత్నంలో అధికారులు మాత్రమే కాదు, ప్రతి పౌరుడు భాగస్వామిగా మారితేనే నిజమైన మార్పు సాధ్యమవుతుంది. పరిశుభ్రమైన వాతావరణం ఆరోగ్యానికి మూలం అన్న విషయం ఈ కార్యక్రమం మరొక్కసారి స్పష్టం చేసింది.

Liquor Scam: మద్యం కుంభకోణం! ఎంపీ మిథున్ రెడ్డి కస్టడీపై సిట్ పిటిషన్!
Land's: రైతులకు గుడ్ న్యూస్..! ఇక ఆ భూములు కూడా పట్టా భూములే..! అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్..!
Royal Enfield: బడ్జెట్ బైకర్లకు పండగే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల ధరల్లో భారీ మార్పులు! ఆ మోడళ్ల ధరలు మాత్రం..
Indian Rupee: ఎగుమతిదారులకు, విదేశీ ప్రయాణికులకు శుభవార్త! రూపాయికి పెరిగిన విలువ.. రెండు వారాల్లో తొలిసారిగా.!
ప్రకృతి ప్రసాదించిన అద్భుత ఔషధం...కీళ్ల నొప్పులకు చెక్ పెట్టే సమయం!

Spotlight

Read More →