విజయవాడ: గుణదలలో గత మూడు రోజులుగా జరుగుతున్న మేరీ మాత ఉత్సవాలకు ఆదివారం జనం పోటెత్తారు. క్రైస్తవ మేరీమాతను దర్శించుకునేందుకు భక్తులు జిల్లాల నుండి విశేష సంఖ్యలో హాజరయ్యారు. నిన్న చివరిరోజు, ఆదివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. మేరీ మాత ఉత్సవాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ప్రాంగణమంతటా ఏర్పాటు చేశారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి