Chandrababu : "రాష్ట్రం ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతోంది.. భయం వద్దు"-చంద్రబాబు ! AP Farmers: ఏపీలో రైతుకు కొత్త యుగం...! ప్రకృతి వ్యవసాయంలో దేశానికి ఆదర్శంగా...! AP Political Storm: ఏపీ రాజకీయాల్లో మరో దుమారం…! నాగేశ్వర్ కామెంట్స్ వైరల్! AP Budget: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఏపీ బడ్జెట్..! భారీ కేటాయింపులతో పయ్యావుల కేశవ్...! Nara Lokesh: మోదీ గారి నుంచే ఆ విద్య నేర్చుకున్నా.. లోకేష్ చిట్ చాట్‌లో ఆసక్తికర విషయాలు! YCP: వైసీపీ నేతల తీరు ఇంకా మారలేదు.. జగన్ కుట్రలను తిప్పికొడతాం-ఎంపీ కేశినేని చిన్ని! AP Budget 2026-27: మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్! అభివృద్ధి–సంక్షేమానికి సమతౌల్యం... పూర్తి వివరాలు! AP Assembly: రెండు రోజుల్లో 200 స్కూల్స్ అప్లికేషన్లు... అసెంబ్లీలో విద్యార్థుల సందడిపై స్పీకర్ హర్షం! Annadata Sukhibhava 3rd Installment: అన్నదాత సుఖీభవ 3వ విడత: ఏపీ రైతులకు రూ. 6,000 పెట్టుబడి సాయం – పూర్తి వివరాలు! Bill Gates Amaravati Visit: ఈ నెల 16న అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన.. పూర్తి వివరాలు ఇవే! Chandrababu : "రాష్ట్రం ఇప్పుడిప్పుడే ట్రాక్ ఎక్కుతోంది.. భయం వద్దు"-చంద్రబాబు ! AP Farmers: ఏపీలో రైతుకు కొత్త యుగం...! ప్రకృతి వ్యవసాయంలో దేశానికి ఆదర్శంగా...! AP Political Storm: ఏపీ రాజకీయాల్లో మరో దుమారం…! నాగేశ్వర్ కామెంట్స్ వైరల్! AP Budget: స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ఏపీ బడ్జెట్..! భారీ కేటాయింపులతో పయ్యావుల కేశవ్...! Nara Lokesh: మోదీ గారి నుంచే ఆ విద్య నేర్చుకున్నా.. లోకేష్ చిట్ చాట్‌లో ఆసక్తికర విషయాలు! YCP: వైసీపీ నేతల తీరు ఇంకా మారలేదు.. జగన్ కుట్రలను తిప్పికొడతాం-ఎంపీ కేశినేని చిన్ని! AP Budget 2026-27: మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్! అభివృద్ధి–సంక్షేమానికి సమతౌల్యం... పూర్తి వివరాలు! AP Assembly: రెండు రోజుల్లో 200 స్కూల్స్ అప్లికేషన్లు... అసెంబ్లీలో విద్యార్థుల సందడిపై స్పీకర్ హర్షం! Annadata Sukhibhava 3rd Installment: అన్నదాత సుఖీభవ 3వ విడత: ఏపీ రైతులకు రూ. 6,000 పెట్టుబడి సాయం – పూర్తి వివరాలు! Bill Gates Amaravati Visit: ఈ నెల 16న అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన.. పూర్తి వివరాలు ఇవే!

High court: పందెం రాయుళ్లకు హైకోర్టు షాక్..! కలెక్టర్లు, ఎస్పీలకు కఠిన ఆదేశాలు... ఆ జిల్లాలపై ప్రత్యేక నిఘా..!

 సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించే కోడి పందేలు, పేకాట వంటి జూద కార్యకలాపాలపై హైకోర్టు కఠినంగా స్పందించింది. ఏటా సంక్రాంతి మూడు రోజుల ప

Published : 2026-01-12 16:29:00
National Highway: చైనా, అమెరికాకు సాధ్యం కానిది భారత్ సాధించింది... సీఎం చంద్రబాబు!

సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహించే కోడి పందేలు, పేకాట వంటి జూద కార్యకలాపాలపై హైకోర్టు కఠినంగా స్పందించింది. ఏటా సంక్రాంతి మూడు రోజుల పాటు రాష్ట్రంలోని గ్రామాలు, పట్టణాల్లో భారీ స్థాయిలో కోడి పందేలు, ఎడ్ల పందాలు, పొట్టేలు పందాలు, పేకాట వంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ పందేల్లో కోట్ల రూపాయలు చేతులు మారుతుండగా, వీటిని వీక్షించేందుకు రాష్ట్రంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. అయితే ఈ పందేల వల్ల జంతు హింస పెరుగుతోందని, చట్టవ్యతిరేక కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని భావించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

irrigation projects: పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదు.. మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం .!!

కోడిపందేలను పూర్తిగా అడ్డుకోవాలని జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులను హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. జంతు హింస నిరోధక చట్టం, ఆంధ్రప్రదేశ్ జూద నిరోధక చట్టం–1974ను కఠినంగా అమలు చేయాలని పేర్కొంది. గతంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఎలాంటి సడలింపులు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. గ్రామాల్లో ప్రజాసభలు నిర్వహించి, చట్ట నిబంధనలు, శిక్షలపై అవగాహన కల్పించాలని కూడా సూచించింది. పరిస్థితి అవసరమైతే పందేలు జరిగే ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించేందుకు కూడా వెనుకాడవద్దని హైకోర్టు పేర్కొంది.

cheese price: ఈ చీజ్ ఎప్పుడైనా తిన్నారా? దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

చట్టాలను సక్రమంగా అమలు చేయడంలో విఫలమైతే సంబంధిత జిల్లా కలెక్టర్, పోలీసు కమిషనర్, ఎస్పీలు వ్యక్తిగతంగా బాధ్యులవుతారని హైకోర్టు తీవ్ర హెచ్చరిక చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని మండలాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. కోళ్ల కాళ్లకు కత్తులు కట్టి పందేలు నిర్వహించడం ద్వారా తీవ్ర జీవహింసకు పాల్పడుతున్నారని కోర్టు అభిప్రాయపడింది. అలాగే అక్రమ మద్యం విక్రయం, జూదం, పందేలు వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలను పూర్తిగా నిలువరించాలని స్పష్టం చేసింది.

Savings: బ్యాంక్ FDల కంటే పోస్టాఫీసు పథకాలే బెస్ట్! అధిక రాబడికి మార్గం!

మరోవైపు సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, పేకాటలు, అక్రమ మద్యం అడ్డుకోవాలని కోరుతూ హైకోర్టులో మొత్తం 14 పిటిషన్లు దాఖలయ్యాయి. ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి, గతంలో ఇచ్చిన ధర్మాసన ఆదేశాలను పునరుద్ఘాటిస్తూ వాటిని తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టం చేశారు. ఈసారి సంక్రాంతికి గతంతో పోలిస్తే కోడి పందేల బరులు భారీగా పెరిగాయని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా కోడిపందేలకు పెట్టింది పేరైన గోదావరి జిల్లాల్లో వందల సంఖ్యలో బరులు సిద్ధమయ్యాయని తెలిపారు. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు రాష్ట్రవ్యాప్తంగా పందెం రాయుళ్లకు పెద్ద షాక్‌గా మారాయి.

సంక్రాంతి సంచలనం.. రూ. 1,499 కే సాంసంగ్ స్మార్ట్ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్! పాత ఫోన్ ఇస్తే కేవలం..
ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కొత్తగా జాయింట్ కలెక్టర్ల నియామకం.. పూర్తి వివరాలు..
Reliance Jio రూ.91 ప్లాన్.. అంబానీ మాస్టర్ స్ట్రోక్, డేటా కూడా! జియో యూజర్లకు గోల్డెన్ ఆఫర్..
రానున్న 24 గంటల్లో.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు! గత రెండు రోజులతో పోలిస్తే..
Iran: తల, గుండెల్లో బుల్లెట్లు… ఇరాన్ నిరసనల్లో 200 మందికి పైగా మృతి!
Beauty Tips: బ్యూటీ పార్లర్స్‌కు వెళ్లే పనిలేదు.. మెరిసే చర్మం మీ సొంతం! ఇంట్లోనే సులభంగా తయారుచేసుకోగలిగే 5 అద్భుతమైన ఫేస్ ప్యాక్స్!

Spotlight

Read More →