Nirmala Sitharaman: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్.. వరుసగా 9వ బడ్జెట్! AP Govt: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..! ఒక్కొక్కరి అకౌంట్లో రూ.10 వేలు జమ! High court: పందెం రాయుళ్లకు హైకోర్టు షాక్..! కలెక్టర్లు, ఎస్పీలకు కఠిన ఆదేశాలు... ఆ జిల్లాలపై ప్రత్యేక నిఘా..! irrigation projects: పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదు.. మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం .!! ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కొత్తగా జాయింట్ కలెక్టర్ల నియామకం.. పూర్తి వివరాలు.. Iran: తల, గుండెల్లో బుల్లెట్లు… ఇరాన్ నిరసనల్లో 200 మందికి పైగా మృతి! Trumps warning: లేట్ కాకముందే డీల్ చేసుకో.. క్యూబాకు ట్రంప్ వార్నింగ్...టారిఫ్స్ షాక్.. TNలో 30 లక్షల ఉద్యోగాలు రిస్క్‌లో! దేశంలోనే తొలిసారి.. ఆ రంగానికి ప్రత్యేక బడ్జెట్ - ఇక ప్రతి చుక్కకూ లెక్క! ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం.. World News: వెనిజులాకు నేనే అధ్యక్షుడిని..ట్రంప్ సంచలన ప్రకటన!! APCO Latest news: ఏపీ చేనేతలకు పండుగ శుభవార్త.. అంత మొత్తం అకౌంట్లలోకి డబ్బులు జమ.!! Nirmala Sitharaman: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్.. వరుసగా 9వ బడ్జెట్! AP Govt: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..! ఒక్కొక్కరి అకౌంట్లో రూ.10 వేలు జమ! High court: పందెం రాయుళ్లకు హైకోర్టు షాక్..! కలెక్టర్లు, ఎస్పీలకు కఠిన ఆదేశాలు... ఆ జిల్లాలపై ప్రత్యేక నిఘా..! irrigation projects: పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదు.. మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం .!! ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కొత్తగా జాయింట్ కలెక్టర్ల నియామకం.. పూర్తి వివరాలు.. Iran: తల, గుండెల్లో బుల్లెట్లు… ఇరాన్ నిరసనల్లో 200 మందికి పైగా మృతి! Trumps warning: లేట్ కాకముందే డీల్ చేసుకో.. క్యూబాకు ట్రంప్ వార్నింగ్...టారిఫ్స్ షాక్.. TNలో 30 లక్షల ఉద్యోగాలు రిస్క్‌లో! దేశంలోనే తొలిసారి.. ఆ రంగానికి ప్రత్యేక బడ్జెట్ - ఇక ప్రతి చుక్కకూ లెక్క! ఏపీ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం.. World News: వెనిజులాకు నేనే అధ్యక్షుడిని..ట్రంప్ సంచలన ప్రకటన!! APCO Latest news: ఏపీ చేనేతలకు పండుగ శుభవార్త.. అంత మొత్తం అకౌంట్లలోకి డబ్బులు జమ.!!

AP Govt: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..! ఒక్కొక్కరి అకౌంట్లో రూ.10 వేలు జమ!

2026-01-12 17:30:00
Gold Scam: స్కానర్లకు చిక్కని ‘గోల్డ్ పేస్ట్’..! నిఘా వ్యవస్థలకు పెద్ద సవాల్‌గా స్మగ్లింగ్ కొత్త ట్రెండ్!

సంక్రాంతి పండుగ వేళ ప్రజల ఆనందాన్ని మరింత పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుస శుభవార్తలు ప్రకటిస్తోంది. ఇప్పటికే విద్యుత్ ఛార్జీల తగ్గింపు, కొత్త అన్న క్యాంటీన్ల ప్రారంభం వంటి కీలక నిర్ణయాలతో ప్రజలకు ఊరట కలిగించిన కూటమి ప్రభుత్వం, ఇప్పుడు మరో కొత్త సంక్షేమ పథకానికి సిద్ధమవుతోంది. ప్రజలకు ప్రత్యక్ష లాభం చేకూర్చేలా కొత్త స్కీమ్స్‌ను ప్రారంభించడంతో పాటు, గతంలో నిలిచిపోయిన పథకాలను మళ్లీ పునరుద్ధరించేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే త్వరలో అమల్లోకి రానున్న ‘గరుడ పథకం’పై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ పథకం ద్వారా అర్హులైన కుటుంబాల అకౌంట్లలోకి నేరుగా రూ.10 వేలు జమ చేయనున్నట్లు స్పష్టం చేసింది.

High court: పందెం రాయుళ్లకు హైకోర్టు షాక్..! కలెక్టర్లు, ఎస్పీలకు కఠిన ఆదేశాలు... ఆ జిల్లాలపై ప్రత్యేక నిఘా..!

రాష్ట్రంలోని పేద బ్రాహ్మణ కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ‘గరుడ’ పథకాన్ని కొత్తగా ప్రారంభించనుంది. ఈ పథకం ప్రధాన ఉద్దేశం కష్టకాలంలో బ్రాహ్మణ కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే. బ్రాహ్మణ కుటుంబంలో ఎవరైనా వ్యక్తి మరణించిన సందర్భంలో, ఆ కుటుంబానికి ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక సహాయం అందించనుంది. ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. అనుకోని విషాద సమయంలో కనీస ఆర్థిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన కార్యాచరణ కూడా ప్రారంభమైంది.

National Highway: చైనా, అమెరికాకు సాధ్యం కానిది భారత్ సాధించింది... సీఎం చంద్రబాబు!

ఇటీవల అమరావతిలోని సచివాలయంలో గరుడ పథకం అమలుపై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి సవితతో పాటు బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ బుచ్చిరాంప్రసాద్ పాల్గొని పథకం విధివిధానాలు, అమలు ప్రక్రియపై సుదీర్ఘంగా చర్చించారు. అర్హత ప్రమాణాలు, దరఖాస్తు విధానం, సహాయం అందించే విధానం వంటి అంశాలపై స్పష్టత తీసుకొచ్చారు. గరుడ పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయనుందని అధికారులు వెల్లడించారు. మార్గదర్శకాలు వెలువడిన వెంటనే పథకం అమలులోకి రానుందని తెలిపారు.

irrigation projects: పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుతో తెలంగాణకు నష్టం లేదు.. మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం .!!

2014లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రత్యేకంగా బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. ఆ కార్పొరేషన్ ద్వారా గాయత్రి, వేదవ్యాస, వశిష్ట, ద్రోణాచార్య, చాణక్య, కల్యాణ మస్తు, కశ్యప, భారతి, భారతి విదేశీ విద్య వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశాయి. అయితే గత కొన్నేళ్లుగా ఈ పథకాలు నిలిచిపోయాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ మళ్లీ పునరుద్ధరించేందుకు సిద్ధమవుతోంది. బ్రాహ్మణులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని, సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తామని మంత్రి సవిత స్పష్టం చేశారు.

cheese price: ఈ చీజ్ ఎప్పుడైనా తిన్నారా? దీని ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!
Savings: బ్యాంక్ FDల కంటే పోస్టాఫీసు పథకాలే బెస్ట్! అధిక రాబడికి మార్గం!
సంక్రాంతి సంచలనం.. రూ. 1,499 కే సాంసంగ్ స్మార్ట్ ఫోన్.. ఫ్లిప్‌కార్ట్‌లో అదిరిపోయే ఆఫర్! పాత ఫోన్ ఇస్తే కేవలం..
ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కొత్తగా జాయింట్ కలెక్టర్ల నియామకం.. పూర్తి వివరాలు..
Reliance Jio రూ.91 ప్లాన్.. అంబానీ మాస్టర్ స్ట్రోక్, డేటా కూడా! జియో యూజర్లకు గోల్డెన్ ఆఫర్..
రానున్న 24 గంటల్లో.. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు! గత రెండు రోజులతో పోలిస్తే..

Spotlight

Read More →