Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!! Kashi Yatra: కాశీ వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే వసతి, ఉచిత భోజనం! Visa Free Travel: పర్యాటకులకు బంపర్ ఆఫర్... వీసా లేకుండానే 56 దేశాలకు వెళ్లే ఛాన్స్! Ladakh: హిమాలయ ఎడారిని ఆర్ట్ గ్యాలరీగా మార్చనున్న లడాఖ్ బియన్నేలే! India Tourism: ఆ రెండు మినహా.. నిజమైన ఇండియా నన్ను కట్టిపడేసింది! సింగపూర్ మహిళా పర్యాటకురాలి ప్రశంసలు! Weekly Trains: హైదరాబాద్ - జైపూర్ మధ్య కొత్త రైలు సర్వీస్ షురూ.. రూట్ మ్యాప్, టైమింగ్స్ ఇవే! Health Ministry: ప్రాణాంతక ఎబోలా వైరస్ కలకలం - ఆ మూడు దేశాలకు వెళ్లకండి.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక Everest: ఎవరెస్టు నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు పర్వతారోహకుల మృతి Intercity Express: దశాబ్దాల కల... రెండు గంటల్లో విజయవాడ! హైదరాబాద్ జస్ట్ 2.30 గంటలే... హౌల్ట్ స్టేషన్లు ఇవే! Air India flight: ఎయిరిండియా విమానంలో 179 మంది.. త్రుటిలో తప్పిన ప్రమాదం! గాలి అలల ఉద్ధృతికి... Indian Railways: నేపాల్ సందర్శించాలనుకుంటున్నారా.... ఐఆర్‌సిటిసి సూపర్ ప్యాకేజీ ఆఫర్ మీకోసమే!! Kashi Yatra: కాశీ వెళ్లే తెలుగు భక్తులకు శుభవార్త.. తక్కువ ధరకే వసతి, ఉచిత భోజనం! Visa Free Travel: పర్యాటకులకు బంపర్ ఆఫర్... వీసా లేకుండానే 56 దేశాలకు వెళ్లే ఛాన్స్! Ladakh: హిమాలయ ఎడారిని ఆర్ట్ గ్యాలరీగా మార్చనున్న లడాఖ్ బియన్నేలే! India Tourism: ఆ రెండు మినహా.. నిజమైన ఇండియా నన్ను కట్టిపడేసింది! సింగపూర్ మహిళా పర్యాటకురాలి ప్రశంసలు!

Vande Bharat: వందే భారత్ షెడ్యూళ్లలో మార్పులు…! ఇక నుంచి ఆ రోజుల్లో రద్దు!

 దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ప్రయాణికుల సేవల సామర్థ్యాన్ని మెరుగుపర్చడం, రైళ్ల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడం లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయా

Published : 2025-12-06 10:12:00
AP Farmers: ఏపీ రైతులకు అలర్ట్! ఈ నెల 31 వరకు ఛాన్స్... వెంటనే దరఖాస్తు చేస్కోండి!

దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ప్రయాణికుల సేవల సామర్థ్యాన్ని మెరుగుపర్చడం, రైళ్ల నిర్వహణను మరింత సమర్థవంతంగా చేయడం లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాల్లో భాగంగా నాలుగు వందే భారత్ రైళ్ల షెడ్యూల్‌లో మార్పులు చేసింది. ఇప్పటి వరకు బుధవారం సేవలు అందించని కాచిగూడ–యశ్వంత్‌పూర్–కాచిగూడ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ (20703/20704)కు సంబంధించిన నాన్-రన్నింగ్ డేను మార్చి ఇప్పుడు శుక్రవారం రోజున మాత్రమే సేవలు ఉండవని ప్రకటించింది. అలాగే సికింద్రాబాద్–విశాఖపట్నం–సికింద్రాబాద్ వందే భారత్‌ (20707/20708) గతంలో గురువారం నడవకపోయినా, ఇప్పుడు ఆ నాన్-రన్నింగ్ డేను సోమవారానికి మార్చారు. శుక్రవారం నుంచే ఈ మార్పులు అమల్లోకి వచ్చాయని రైల్వే స్పష్టం చేసింది.

Putin - Taliban Rule: పాక్‌కు గట్టి షాక్! ఉగ్రవాదంపై తాలిబన్లు పోరాటం చేస్తున్నారన్న రష్యా అధ్యక్షుడు!

ఈ మార్పులు చేయడం వెనుక ప్రధాన ఉద్దేశం రైళ్ల నిర్వహణను క్రమబద్ధీకరించడం, రన్‌టైమ్ పనితీరును మెరుగుపరచడం, సమయపాలనలో వచ్చిన సమస్యలు పరిష్కరించడం అని అధికారులు వెల్లడించారు. వందే భారత్ సేవలు అధిక వేగంతో నడుస్తున్నందున, తరచూ టెక్నికల్ చెకింగ్ మరియు రూటీన్ మెయింటెనెన్స్ అవసరం అవుతోంది. దీనికి అనుగుణంగా రైల్వే బోర్డు ఆమోదంతో కొత్త షెడ్యూల్‌ను అమలు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. అయితే ముఖ్యంగా టైమింగ్‌లు, స్టేషన్‌ హాల్ట్‌లు, ఫ్రీక్వెన్సీలో ఎలాంటి మార్పులు చేయలేదు. కేవలం సేవలు లభించని రోజు మాత్రమే మార్పులు చేశామని స్పష్టం చేసింది.

Land Regestration: ఏపీ రైతులకు శుభవార్త! ఆ భూముల్ని ఇప్పుడు రూ.100 కే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు! త్వరపడండి...

ఇక రద్దు చేసిన రోజులకు ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు పూర్తిగా రీఫండ్ పొందవచ్చని అధికారులు స్పష్టం చేశారు. కావాలంటే ప్రత్యామ్నాయ బుకింగ్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ మార్పుల వల్ల ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు చర్యలు చేపట్టామని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. రద్దు చేసే రోజుల్లో స్టేషన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, మొబైల్ నోటిఫికేషన్లు, వెబ్‌సైట్ ద్వారా ప్రయాణికులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సంబంధిత విభాగాలకు ఆదేశాలు జారీచేశారు.

India Russia Relations: పుతిన్–మోదీ భేటీ.. ఇంధనంపై కీలక హామీలు, దౌత్య సమీకరణాల్లో కొత్త మలుపు!!

మరోవైపు ప్రయాణికులకు శుభవార్తగా దక్షిణ మధ్య రైల్వే తాజా అప్‌డేట్‌ను ప్రకటించింది. తిరుపతి–సాయినగర్ షిర్డీ–తిరుపతి మధ్య కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ (17425/17426)ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. డిసెంబర్ 14 నుంచి ఈ రైలు ప్రయాణికులకు అందుబాటులో ఉండనుంది. ప్రతి ఆదివారం తిరుపతి నుంచి ఉదయం 4 గంటలకు బయల్దేరి సాయంత్రం 4.50కి లింగంపల్లి చేరుతుంది. అక్కడి నుంచి సోమవారం ఉదయం 10.45కి షిర్డీ స్టేషన్‌కు చేరుతుంది. రెండు ఏసీ కోచ్‌లు, జనరల్ మరియు సెకండ్ క్లాస్ బోగీలతో కూడిన ఈ రైలు, షిర్డీ వెళ్లే భక్తులకు ఎంతో ఉపయోగపడనుందని అధికారులు వెల్లడించారు. కొత్త రైలుతో తిరుపతి–షిర్డీ రూట్‌లో ప్రయాణం మరింత సులభతరం కానుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Smartphones: ఇక లొకేషన్ ఆఫ్‌కు నో చాన్స్…! వినియోగదారుల ప్రైవసీపై భారీ చర్చ!
Free Bus: ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన! ఇక నుండి వారికి కూడా... రెడీ గా ఉండండి!
Health Tips: ఇవి రోజుకు రెండు ఆకులు తింటే చాలు...అన్ని సమస్యలకు అద్భుత ప్రయోజనాలు!
Praja Vedika: నేడు (6/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!
AP Funds Release: ఏపీకి తీపికబురు.. రూ.281 కోట్ల నిధులు విడుదల! ఆ కష్టాలన్నీ తీరిపోయాయి...
ఎన్నారైలకు టీటీడీ శుభవార్త: మంత్రి లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా.. వీఐపీ బ్రేక్ దర్శనం కోటా 100 కు పెంపు!

Spotlight

Read More →