Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం! Power Supply: రాష్ట్రవ్యాప్తంగా రూ.6 వేల కోట్లతో సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నాం.. మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు! TDP: జగన్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు! రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి! Minister Narayana: మునిసిపల్ అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష! Metro Project: మెట్రో ప్రాజెక్ట్ కు భారీ ఊరట... రూ.13,600 కోట్ల రీఫైనాన్స్ ఒప్పందం! Heatstroke Compensation: వడదెబ్బతో మరణిస్తే ప్రభుత్వం నుంచి రూ.4 లక్షల పరిహారం... దరఖాస్తు చేసుకోండిలా! Farmers: వారికి పండగే పండగ... రూ.8,749 కోట్లు ఖాతాల్లో జమ! వెంటనే చెక్ చేసుకోండి... Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు: ఇంధన ధరలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు ఎందుకు సాధ్యం కాదంటే..? Dhulipalla Narendra: కులాల మధ్య చిచ్చు పెట్టడమే జగన్ పని.. వైసీపీ అరాచకాలపై ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర ఆగ్రహం! Chandrababu: ఏపీ పారిశ్రామిక రంగంలో సరికొత్త విప్లవం.. 38 కొత్త ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన! Dwacra Womens: ఏపీలో వారికి శుభవార్త... పూచీకత్తు లేకుండానే రూ.10 లక్షల రుణం!

Land Regestration: ఏపీ రైతులకు శుభవార్త! ఆ భూముల్ని ఇప్పుడు రూ.100 కే రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు! త్వరపడండి...

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పెద్ద ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి రైతులు పెద్ద మొత్త

Published : 2025-12-06 09:27:00
India Russia Relations: పుతిన్–మోదీ భేటీ.. ఇంధనంపై కీలక హామీలు, దౌత్య సమీకరణాల్లో కొత్త మలుపు!!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు పెద్ద ఉపశమనం కలిగించే నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్ చేయడానికి రైతులు పెద్ద మొత్తంలో స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి వచ్చేది. చాలా మంది చిన్న, సన్నకారు రైతులకు ఈ ఖర్చు భారంగా మారింది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిగా సులభతరం చేస్తూ, కేవలం నామమాత్రపు స్టాంపు డ్యూటీతో భూమి యాజమాన్యాన్ని వారసులకు మార్చుకునే అవకాశం కల్పించింది. కొత్త ఉత్తర్వుల ప్రకారం, ఆస్తి విలువ రూ.10 లక్షల లోపు ఉంటే రూ.100 మాత్రమే, దానికంటే ఎక్కువైతే కేవలం రూ.1000తో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.

Smartphones: ఇక లొకేషన్ ఆఫ్‌కు నో చాన్స్…! వినియోగదారుల ప్రైవసీపై భారీ చర్చ!

గతంలో వారసులు తహసీల్దార్ కార్యాలయంలో మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసుకునే పరిస్థితి ఉండేది. ఇది తరచూ ఆలస్యాలకు, ఇబ్బందులకు దారితీసేది. స్టాంపు పత్రాలపై కేవలం రాతపూర్వక ఒప్పందాలు చేసుకోవడం వల్ల భూ రికార్డులు సకాలంలో అప్‌డేట్‌ కాకపోవడం, పట్టాదారు పాస్ పుస్తకాలు రాకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ముఖ్యంగా పెద్దలు వీలునామా రాయకుండానే మరణిస్తే, వారసులు ఆస్తిని పంచుకోవడంలో అధికారికత లేకపోవడం వివాదాలకు దారి తీసింది. ఈ తరహా సమస్యలను నివారించడానికి ప్రభుత్వం ఇప్పుడు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారిక రిజిస్ట్రేషన్‌ను ఎంతో తక్కువ ఖర్చుతో పూర్తి చేసే వీలు కల్పించింది.

Free Bus: ఉచిత బస్సు పథకంపై కీలక ప్రకటన! ఇక నుండి వారికి కూడా... రెడీ గా ఉండండి!

2021లో నిర్ణయించిన పాత రిజిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం, కుటుంబ సభ్యులు వారసత్వ ఆస్తిని పంచుకునేటప్పుడు పోలీసులు, ఏజెంట్లు, స్టాంపు డ్యూటీ భారంతో రైతులు ఇబ్బంది పడేవారు. ఒకరి వాటా మినహాయించి, మిగిలిన వారి వాటాపై 1% రుసుము, లేదా ఎక్కువ విలువ తీసుకుంటే 3% స్టాంపు డ్యూటీ వసూలు చేసే నిబంధన రైతులకు భారమైంది. ఉదాహరణకు రూ.15 లక్షల భూమిని ముగ్గురిలో పంచుకుంటే, రెండు వాటాలపై రూ.10,000 చొప్పున రుసుము చెల్లించాల్సి వచ్చేది. ఈ విధమైన ఖర్చులు రైతులు అధికారిక రిజిస్ట్రేషన్‌ చేయడంలో వెనుకబడేలా చేశాయి.

Health Tips: ఇవి రోజుకు రెండు ఆకులు తింటే చాలు...అన్ని సమస్యలకు అద్భుత ప్రయోజనాలు!

కొత్త ఉత్తర్వులతో ఈ సమస్యలకు పూర్తిగా ముగింపు పలికింది. ఇప్పుడు భూమి రిజిస్ట్రేషన్ విలువ ఎంత ఉన్నా, రూ.10 లక్షలకు లోపేైతే రూ.100, దాటి ఉంటే రూ.1000 కే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. ఈ సరళీకరణ వల్ల రైతులు ఎటువంటి ఆర్థిక భారం లేకుండా తమ వారసత్వ భూహక్కులను చట్టబద్ధం చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పూర్తైన వెంటనే ఆ భూముల యాజమాన్యం ఆటోమేటిక్‌గా వారి పేరుకు మారుతుంది. దీంతో భూములపై ప్రభుత్వ రికార్డులు సరిచేయబడి, పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా వారి పేరుతో జారీ అవుతాయి.

Praja Vedika: నేడు (6/12) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

మొత్తం మీద, ఈ నిర్ణయం రైతుల కోసం తీసుకున్న అత్యంత కీలక సంస్కరణలలో ఒకటి. తక్కువ ఖర్చుతో వారసత్వ భూములను రిజిస్టర్ చేసుకునే అవకాశం రావడం వల్ల వివాదాలు తగ్గుతాయి, యాజమాన్యం స్పష్టంగా ఉంటుంది, భూహక్కులు బలపడతాయి. ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఇది భారీ ఆదా అందించే కీలక నిర్ణయం. రైతులు తమ భూములపై ఏకాభిప్రాయం ఏర్పరచుకుని రిజిస్ట్రేషన్‌ చేసుకుంటే, భవిష్యత్‌లో ఎలాంటి చట్టపరమైన సమస్యలు లేకుండా భూమిని వినియోగించుకోవచ్చు.

AP Funds Release: ఏపీకి తీపికబురు.. రూ.281 కోట్ల నిధులు విడుదల! ఆ కష్టాలన్నీ తీరిపోయాయి...
ఎన్నారైలకు టీటీడీ శుభవార్త: మంత్రి లోకేష్ అమెరికా పర్యటన సందర్భంగా.. వీఐపీ బ్రేక్ దర్శనం కోటా 100 కు పెంపు!
USA News: విషాదం.. అమెరికాలో భారీ అగ్నిప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి!
Putin praised: భారత్ ఆతిథ్యం అదిరిందని ప్రశంసించిన పుతిన్.. ఎప్పుడూ శాంతివైపే భారత్ ప్రధాని మోదీ!
అస్తవ్యస్తంగా ఇండిగో సేవలు.. సీఈఓ పీటర్ ఎల్బర్స్ కీలక ప్రకటన! 30 శాతానికి పైగా..

Spotlight

Read More →