Amarnath Yatra: భక్తులకు అలర్ట్.. యాత్రకు వెళ్లే వారు ఇవి మర్చిపోకండి.. అమర్‌నాథ్ రిజిస్ట్రేషన్లు మరియు హెల్త్ సర్టిఫికేట్లపై కీలక అప్‌డేట్.! Hyderabad-Vijayawada: విజయవాడ-హైదరాబాద్ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం! APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.... ఇకపై ఏడాదికి రెండుసార్లు.!! Vande Bharat: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్ధం! స్లీపర్ రైళ్ల ప్రారంభ తేదీలపై.. AP New Highways: అమరావతి-మచిలీపట్నం మధ్య కొత్త హైవే... త్వరలో రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం! IRCTC: బడ్జెట్ ధరలో డార్జిలింగ్ విహారం... ఐఆర్సీటీసీ అదిరిపోయే ఆఫర్.. భోజనం, వసతి అన్నీ ఫ్రీ! Railway Update: రైలు ప్రయాణికులకు అలర్ట్... తెలుగు రాష్ట్రాల్లో 15 రైళ్లు రద్దు.. కారణం ఇదే! Techie Trekking: ట్రెకింగ్ అని వెళ్ళి.. అదృశ్యమై.. తిరిగి వచ్చి.... పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు! Air Canada Flight: ఆకాశంలో ఆగిపోయిన ఇంజిన్లు.. గ్లైడర్‌గా మారిన విమానం.. ఒళ్లు గగుర్పొడిచే నాటి ఘటన! Special Trains: నరసాపురం & అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారికి సీట్ల లభ్యత పెంపు.. Amarnath Yatra: భక్తులకు అలర్ట్.. యాత్రకు వెళ్లే వారు ఇవి మర్చిపోకండి.. అమర్‌నాథ్ రిజిస్ట్రేషన్లు మరియు హెల్త్ సర్టిఫికేట్లపై కీలక అప్‌డేట్.! Hyderabad-Vijayawada: విజయవాడ-హైదరాబాద్ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం! APSRTC: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.... ఇకపై ఏడాదికి రెండుసార్లు.!! Vande Bharat: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. 12 వందే భారత్ స్లీపర్ రైళ్లు సిద్ధం! స్లీపర్ రైళ్ల ప్రారంభ తేదీలపై.. AP New Highways: అమరావతి-మచిలీపట్నం మధ్య కొత్త హైవే... త్వరలో రెండు రాష్ట్రాల మధ్య తగ్గనున్న దూరం! IRCTC: బడ్జెట్ ధరలో డార్జిలింగ్ విహారం... ఐఆర్సీటీసీ అదిరిపోయే ఆఫర్.. భోజనం, వసతి అన్నీ ఫ్రీ! Railway Update: రైలు ప్రయాణికులకు అలర్ట్... తెలుగు రాష్ట్రాల్లో 15 రైళ్లు రద్దు.. కారణం ఇదే! Techie Trekking: ట్రెకింగ్ అని వెళ్ళి.. అదృశ్యమై.. తిరిగి వచ్చి.... పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు! Air Canada Flight: ఆకాశంలో ఆగిపోయిన ఇంజిన్లు.. గ్లైడర్‌గా మారిన విమానం.. ఒళ్లు గగుర్పొడిచే నాటి ఘటన! Special Trains: నరసాపురం & అరుణాచలం, బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వారికి సీట్ల లభ్యత పెంపు..

Vandebharath: వందేభారత్‌కు ఏపీలో చరిత్రాత్మక గ్రీన్‌సిగ్నల్! లూప్‌లైన్‌పై దేశంలోనే తొలి ప్రయాణం

 ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు కేంద్రం మరో శుభవార్తను అందించింది. దేశంలోనే తొలిసారిగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను లూప్‌లైన్‌పై నడపడానికి అనుమతి లభించిందని

Published : 2025-11-18 15:51:00
Netizens angry: హనుమాన్‌పై వ్యాఖ్యలు… రాజమౌళిపై నెటిజన్ల ఆగ్రహం!

ఆంధ్రప్రదేశ్ రైల్వే ప్రయాణికులకు కేంద్రం మరో శుభవార్తను అందించింది. దేశంలోనే తొలిసారిగా వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను లూప్‌లైన్‌పై నడపడానికి అనుమతి లభించిందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ వెల్లడించారు. ప్రస్తుతం చెన్నై–విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్ రైలు సేవలను జనవరి 12 నుంచి నరసాపురం వరకు విస్తరించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పొడిగింపు ఆదేశాలు వెలువడిన నేపథ్యంలో, ప్రయాణికుల రిజర్వేషన్లు కూడా ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ విస్తరణతో గూడివాడ, భీమవరం స్టేషన్లలో కూడా రైలు ఆగుతుండడం పశ్చిమగోదావరి జిల్లా ప్రజలకు ఎంతో సౌకర్యాన్నిస్తుందని పేర్కొన్నారు.

భారత విద్యార్థులకు షాక్.. 96% యూనివర్సిటీల ఆందోళన! హెచ్-1బీ వీసాలపై నిఘా, కఠిన నిబంధనలు!

వందేభారత్ రైలు కొత్త షెడ్యూల్‌ను కూడా పూర్తిగా సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉదయం 5.30 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరే రైలు, మధ్యాహ్నం 11.40కి విజయవాడ చేరుతుంది. జనవరి 12 నుంచి నరసాపురం వరకు పొడిగించడంతో గుడివాడ, భీమవరం మీదుగా మధ్యాహ్నం 2.10కి నరసాపురం స్టేషన్‌ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో మధ్యాహ్నం 2.50కి నరసాపురం నుంచి బయలుదేరి సాయంత్రం 4.50కి విజయవాడ చేరి, అక్కడి నుంచి చెన్నైకు బయలుదేరి రాత్రి 11.45కి చేరుతుంది. ఈ కొత్త షెడ్యూల్ ప్రాంతీయ ప్రయాణికులకు వేగవంతమైన రైలు సౌకర్యాన్ని అందిస్తుందని రైల్వే అధికారులు చెబుతున్నారు.

TTD: శ్రీవారి దర్శనాలలో కీలక మార్పులు! తొలి 3 రోజులు ఆ దర్శనాలకు బ్రేక్‌!

లూప్‌లైన్ అనుమతిపై మంత్రి ఆసక్తికర వివరాలు వెల్లడించారు. రైల్వే స్టేషన్ వద్ద ప్రధాన ట్రాక్‌కు సమాంతరంగా ఉండే సహాయక ట్రాక్‌ను లూప్‌లైన్‌గా పిలుస్తారని చెప్పారు. ఇది ఒక రైలును ఆపి మరో రైలుకు దారి ఇవ్వడానికి, గూడ్స్ రైళ్లను నిలపడానికి, రద్దీని తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సాధారణంగా 750 మీటర్ల పొడవు ఉండే లూప్‌లైన్‌లో రెండు ఇంజిన్లు సహా పెద్ద రైలు సులభంగా నిలిచే అవకాశం ఉన్నదని వివరించారు. రైల్వే శాఖ 1500 మీటర్ల పొడవు లూప్‌లైన్లను ఏర్పాటు చేసే దిశగా కూడా పనిచేస్తోందని వర్మ చెప్పారు. ఈ ఆధునిక సౌకర్యాలతో రైళ్ల రాకపోకలు మరింత వేగవంతం అవుతాయని వెల్లడించారు.

భయం, థ్రిల్ కావాలంటే ఈ 5 అద్భుతమైన హారర్ సిరీస్‌లు చూడాల్సిందే! రాత్రి ఒంటరిగా చూడకండి..

ఇక పశ్చిమగోదావరి జిల్లాలో రైల్వే మౌలిక వసతుల అభివృద్ధిపై కూడా మంత్రి కీలక వివరాలు వెల్లడించారు. భీమవరం జంక్షన్ మరియు ఆకివీడు స్టేషన్లలో లిఫ్ట్ నిర్మాణ పనులు ఫిబ్రవరి నాటికి పూర్తవుతాయని తెలిపారు. అలాగే నరసాపురం నుంచి అరుణాచలం వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలును రెగ్యులర్‌గా నడపడానికి రైల్వే అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పారు. అదనంగా, సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసిన 15 మందికి రూ.13 లక్షల చెక్కులను అందజేశారు. జిల్లాలో రవాణా, మౌలిక వసతులు, సేవా కార్యక్రమాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి పేర్కొన్నారు.

iBOMMA News: భార్య–అత్త అవమానాలే నన్ను ఈ దారికి నెట్టాయి… పోలీస్ విచారణలో ఐ బొమ్మ రవి సంచలన వ్యాఖ్యలు!!
Title event : వారణాసి టైటిల్ ఈవెంట్ కోసం రూ.30 కోట్లు ఖర్చు.. రాజమౌళి మహేశ్ బాబు!
Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌!
New Zealand Visa: న్యూజిలాండ్‌లో రెండు కొత్త సీజనల్ వీసాలు: విదేశీ ఉద్యోగార్థులకు శుభవార్త!!
Hyderabad family: ఘోర బస్సు ప్రమాదం.. ఉమ్రా యాత్రకు వెళ్లిన హైదరాబాద్ కుటుంబం.. ఒకే కుటుంబంలో 18 మంది మృతి!
పది లక్షల ఉద్యోగాలు ఖాళీ.. ఏఐ కంటే ఇది పెద్ద ప్రమాదమే!

Spotlight

Read More →