Housing Scheme: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇళ్ల కేటాయింపు ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే! Sunil Kumar: సునీల్ కుమార్ అప్పటివరకు సస్పెన్షన్ లోనే...ఉత్తర్వులు జారీ! Praja Vedika: నేడు (23/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో వారికి తీపికబురు! రూ.2 లక్షల భీమా... ఉచితంగానే! పూర్తి వివరాలు.... Chandrababu: పుట్టపర్తిలో 'గ్రామీణ డాక్ సేవక్' సమ్మేళనం.. హాజరైన సీఎం,కేంద్రమంత్రులు! పాలకొల్లులో రూ.4.43 కోట్ల పనులకు శంకుస్థాపన.. High-Speed Metro: దేశంలోనే తొలి హై-స్పీడ్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ! Konidela Village: కొణిదెల గ్రామంలో అభివృద్ధి జాతర.. రూ. 6 కోట్లతో మారుతున్న రూపురేఖలు! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు! Housing Scheme: ఏపీలో వారికి గుడ్ న్యూస్! ఇళ్ల కేటాయింపు ముహూర్తం ఫిక్స్... ఎప్పుడంటే! Sunil Kumar: సునీల్ కుమార్ అప్పటివరకు సస్పెన్షన్ లోనే...ఉత్తర్వులు జారీ! Praja Vedika: నేడు (23/02) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! AP Government: ఏపీలో వారికి తీపికబురు! రూ.2 లక్షల భీమా... ఉచితంగానే! పూర్తి వివరాలు.... Chandrababu: పుట్టపర్తిలో 'గ్రామీణ డాక్ సేవక్' సమ్మేళనం.. హాజరైన సీఎం,కేంద్రమంత్రులు! పాలకొల్లులో రూ.4.43 కోట్ల పనులకు శంకుస్థాపన.. High-Speed Metro: దేశంలోనే తొలి హై-స్పీడ్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ! Konidela Village: కొణిదెల గ్రామంలో అభివృద్ధి జాతర.. రూ. 6 కోట్లతో మారుతున్న రూపురేఖలు! AP Government: మళ్లీ పట్టాలెక్కనున్న రాజధాని పనులు..! సీఆర్‌డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు...! Chandrababu: ప్రతి కుటుంబంలో వెలుగులు నింపుతాం! మహిళలు ఇక పారిశ్రామికవేత్తలు... ముఖ్యమంత్రి చంద్రబాబు! Venkaiah Naidu: ప్రభుత్వ జీవోలు, కోర్టు తీర్పులు ఇకపై తెలుగులోనే ఉండాలి! మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు!

Maoist: విజయవాడలో మావోయిస్టుల కలకలం..! మెగా ఆపరేషన్‌లో 27 మంది అరెస్ట్‌!

 విజయవాడ నగర శివార్లలో మావోయిస్టుల అకస్మాత్తు కదలికలు భద్రతా వ్యవస్థను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. అత్యంత విశ్వసనీయమైన సమాచారాన్ని అందుకున్న కేంద్ర, రా

Published : 2025-11-18 14:45:00
New Zealand Visa: న్యూజిలాండ్‌లో రెండు కొత్త సీజనల్ వీసాలు: విదేశీ ఉద్యోగార్థులకు శుభవార్త!!

విజయవాడ నగర శివార్లలో మావోయిస్టుల అకస్మాత్తు కదలికలు భద్రతా వ్యవస్థను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. అత్యంత విశ్వసనీయమైన సమాచారాన్ని అందుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రత్యేక దళాలు సంయుక్తంగా విస్తృత ఆపరేషన్ నిర్వహించాయి. కానూరు కొత్త ఆటోనగర్‌లోని ఓ భవనాన్ని గుట్టుగా ఆశ్రయం కేంద్రంగా మార్చుకుని కార్యకలాపాలు నిర్వహిస్తున్న 27 మంది మావోయిస్టులను ఈ దాడిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో ఆక్టోపస్, గ్రేహౌండ్స్‌తో పాటు కేంద్ర బలగాలు కూడా పాల్గొనడం ఈ ఆపరేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యతను తీసుకొచ్చింది.

Hyderabad family: ఘోర బస్సు ప్రమాదం.. ఉమ్రా యాత్రకు వెళ్లిన హైదరాబాద్ కుటుంబం.. ఒకే కుటుంబంలో 18 మంది మృతి!

పోలీసుల వివరాల ప్రకారం, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఈ మావోయిస్టుల బృందం సుమారు పది రోజుల క్రితమే విజయవాడకు వచ్చినట్లు తేలింది. స్థానికులకు తనను కూలీ కార్మికులమని చెప్పి ఆటోనగర్ ప్రాంతంలో ఓ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. అయితే, వారి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని నిఘా వర్గాలు గమనించాయి. అందిన సమాచారాన్ని పట్టుకుని బలగాలు మంగళవారం తెల్లవారుజామున ఆ ప్రాంతాన్ని పూర్తిగా ముట్టడించి మెరుపుదాడి చేశారు. ఈ ఆపరేషన్‌లో 12 మంది మహిళలు, నలుగురు కీలక స్థాయి నాయకులు, 11 మంది మిలీషియా సభ్యులు, సానుభూతిపరులను అరెస్ట్ చేసినట్లు అధికారులు ధృవీకరించారు.

పది లక్షల ఉద్యోగాలు ఖాళీ.. ఏఐ కంటే ఇది పెద్ద ప్రమాదమే!

విచారణలో భాగంగా మావోయిస్టులు నగర శివార్లలో నాలుగు చోట్ల ఆయుధాలు, పేలుడు పదార్థాలు, కమ్యూనికేషన్ పరికరాలతో డంప్‌లను ఏర్పాటు చేసినట్లు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో బలగాలు వెంటనే అప్రమత్తమై ఆటోనగర్ పరిసరాల్లో భారీ స్థాయిలో శోధనా చర్యలు ప్రారంభించాయి. డంప్‌లు గుర్తించేందుకు, స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఇదే సమయంలో మావోయిస్టులకు ఆశ్రయం కల్పించిన భవన యజమాని గత నెలన్నరుగా విదేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో భవనాన్ని చూసుకునే వాచ్‌మేన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

వైకుంఠ ద్వార దర్శనం.. 10 రోజుల్లో 8 లక్షల మంది భక్తులకు టోకెన్లు! 164 గంటలు - టీటీడీ ఛైర్మన్ కీలక ప్రకటనలు!

ఏజెన్సీ, అటవీ ప్రాంతాల్లోనే తరచుగా కనిపించే మావోయిస్టులు ఇప్పుడు వ్యూహం మార్చి నగరాల్లో గూడు ఏర్పరచుకోవడం భద్రతా వ్యవస్థకు కొత్త సవాలుగా మారింది. ముఖ్యంగా విజయవాడ వంటి కీలక నగరంలో స్థావరం ఏర్పరచుకునేందుకు చేసిన ప్రయత్నం పెద్ద ఎత్తున దృష్టిని ఆకర్షించింది. నగర వాతావరణంలో కలిసిపోయి తమ నెట్‌వర్క్‌ను విస్తరించే లక్ష్యంతోనే ఈ కదలికలు జరిగాయని అనుమానిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో విజయవాడలో భద్రత కట్టుదిట్టం చేయగా, అరెస్టయిన వారిని మరింత లోతుగా విచారించి వారి నెట్‌వర్క్‌ను పూర్తిగా ఛేదించేందుకు చర్యలు వేగవంతమయ్యాయి.

Farmers in AP: మొత్తం రూ.3,077 కోట్ల నిధుల విడుదల.. ఏపీలో రైతులకు శుభవార్త!
Administrative: సచివాలయాల పర్యవేక్షణకు 3-లేయర్ గవర్నెన్స్ మోడల్…! ఏపీ సర్కార్ సరికొత్త అడుగు!
16th Commission: పన్ను ఆదాయ పంపకాల్లో కీలక మార్పుల సూచన.. 16వ సంఘం రిపోర్ట్ రాష్ట్రపతికి!
Iran Visa: ఇరాన్ ప్రభుత్వం భారతీయ పౌరులకు అందించిన ఉచిత వీసా ఎంట్రీ రద్దుపై కీలక నిర్ణయం!!
Annapurna Studio: మలయాళ మిస్టరీ థ్రిల్లర్‌ను తెస్తున్న అన్నపూర్ణ స్టూడియోస్…! టాలీవుడ్‌లో నూతన అధ్యాయం!
తిరుమల తాజా సమాచారం! దర్శన సమయాల్లో స్వల్ప మార్పులు!

Spotlight

Read More →