కంచికచర్ల: సంక్రాంతి పండుగకు వచ్చిన ఏపీ వాసులు తిరిగి హైదరాబాద్ కు పయనమయ్యారు. కార్లు, బస్సులు, ఇతర వాహనాలతో భాగ్యనగరం బాట పట్టారు. ఫలితంగా విజయవాడ- హైదరాబాద్ జాతీయ రహదారి రద్దీగా మారింది.
సింగపూర్ లో తెలుగు వారికి శుభవార్త! హైదరాబాద్ లో పెట్టుబడి అవకాశం మీ ముంగిట్లోకే! ఈ నెల 20 - 21 తేదీలలో! మరిన్ని వివరాల కోసం Click Here
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ గేట్ వద్ద వాహనాలు బారులు తీరి రద్దీ పెరగడంతో నిర్వాహకులు టోల్ బూత్లను పెంచారు.
తెలుగు ప్రవాసులకు ఉపయోగ పడే వార్తలు, వారికి సంబంధించిన వార్తలు, వారు నివసించే ఆయా దేశాలలో వారికి సంబంధించిన వార్తలు, ఇంకా ఉద్యోగ వార్తలు, క్లాసిఫైడ్స్, అన్ని ఒక చోటనే... క్రింది లింక్స్ పై క్లిక్ చేసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి