విశాఖ తీరాన నౌకాదళ విన్యాసాల పండగ: ఈ నెల 18న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ.. 19న మిలాన్-2026! భక్తులకు శుభవార్త.. ఈ ఏడాది కూడా ఉచిత! శ్రీశైలంలో శివరాత్రి వైభవం - అధికారులకు మంత్రుల బృందం ఆదేశం! ఏపీలో ₹92,649 కోట్ల రైల్వే ప్రాజెక్టులు.. వేగంగా కొనసాగుతున్న పనులు! అనుచిత వ్యాఖ్యలే రాజకీయమా..? జోగి రమేష్‌పై వసంత కృష్ణప్రసాద్ ఫైర్..! Railway Budget 2026: గంటలకు చెక్, నిమిషాల్లో ప్రయాణం.. బడ్జెట్‌లో 7 భారీ హైస్పీడ్ ప్రాజెక్టుల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల మీదుగా.. బూతు రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం..! జగన్‌పై అనగాని తీవ్ర విమర్శలు! రైతులకు కీలక హెచ్చరిక..! ఈ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు నిలిపివేత..! పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్! ముఖ్యాంశాలు... Central Govt Schemes: కేంద్రం కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ..!! చేనేతకు గోల్డెన్ ఛాన్స్..! ఏపీలో 3 టెక్స్‌టైల్ పార్కులు ప్లస్ మ్యూజియం! విశాఖ తీరాన నౌకాదళ విన్యాసాల పండగ: ఈ నెల 18న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ.. 19న మిలాన్-2026! భక్తులకు శుభవార్త.. ఈ ఏడాది కూడా ఉచిత! శ్రీశైలంలో శివరాత్రి వైభవం - అధికారులకు మంత్రుల బృందం ఆదేశం! ఏపీలో ₹92,649 కోట్ల రైల్వే ప్రాజెక్టులు.. వేగంగా కొనసాగుతున్న పనులు! అనుచిత వ్యాఖ్యలే రాజకీయమా..? జోగి రమేష్‌పై వసంత కృష్ణప్రసాద్ ఫైర్..! Railway Budget 2026: గంటలకు చెక్, నిమిషాల్లో ప్రయాణం.. బడ్జెట్‌లో 7 భారీ హైస్పీడ్ ప్రాజెక్టుల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల మీదుగా.. బూతు రాజకీయాలే వైసీపీ సిద్ధాంతం..! జగన్‌పై అనగాని తీవ్ర విమర్శలు! రైతులకు కీలక హెచ్చరిక..! ఈ పని చేయకపోతే పీఎం కిసాన్ డబ్బులు నిలిపివేత..! పార్టీ సీనియర్ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫెరెన్స్! ముఖ్యాంశాలు... Central Govt Schemes: కేంద్రం కీలక నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌లో తాగునీటి ప్రాజెక్టులకు మహర్దశ..!! చేనేతకు గోల్డెన్ ఛాన్స్..! ఏపీలో 3 టెక్స్‌టైల్ పార్కులు ప్లస్ మ్యూజియం!

Free Bus: మహిళలకు జీరో టికెట్ లాభం..! ఉచిత బస్ పథకం వర్తించని రూట్లు ఇవే..!

 తిరుమల డిపో అధికారులు స్పష్టం చేశారు – తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఏ ఆర్టీసీ బస్సులకూ ఫ్రీ బస్ పథకం వర్తించదని. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ (రూ.90), గరుడ ఏసీ

Published : 2025-08-17 13:14:00
AP Govt: కీలక నిర్ణయం.. నిధులు వృథా కావద్దు! అలా కుదరదంటే డబ్బులు వెనక్కి ఇచ్చేయండి.. ఏపీలో వారందరికీ నోటీసులు!

తిరుమల డిపో అధికారులు స్పష్టం చేశారు – తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఏ ఆర్టీసీ బస్సులకూ ఫ్రీ బస్ పథకం వర్తించదని. సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ (రూ.90), గరుడ ఏసీ (రూ.110), ప్యాకేజీ టూర్ బస్సులకు కూడా ఈ పథకం వర్తించదని తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులు దీనిని గమనించాలని సూచించారు.

Holidays: తెలుగు రాష్ట్రాల స్టూడెంట్స్‌కి డబుల్ ధమాకా..! 80 రోజులకు పైగా హాలీడేస్!

తిరుపతి రైల్వే స్టేషన్‌, బస్టాండ్‌ల నుంచి భక్తుల సౌకర్యార్థం శ్రీవారి మెట్టుకు మరిన్ని బస్సు సర్వీసులు నడపాలని టీటీడీ అధికారులు ఆర్టీసీని కోరారు. ఇదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా నాన్-స్టాప్ ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా ఫ్రీ బస్ పథకం వర్తించదని అధికారులు చెప్పారు.

Endowments Department: నిరుద్యోగుల్లో కొత్త ఆశలు.. దేవదాయ శాఖలో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్! వివరాలు ఇవే.!

అయితే, పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, సిటీ ఆర్డినరీ బస్సుల్లో మాత్రం మహిళలు జీరో టికెట్‌తో ప్రయాణించవచ్చు. ప్రభుత్వ గుర్తింపు కార్డు చూపిస్తే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించే సౌకర్యం ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు అనేక మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని వెల్లడించారు.

Indian Railways: నిమిషానికి లక్ష టికెట్లు.. రైల్వేలో కొత్త బుకింగ్ విధానం.. కొత్త యాప్, టికెట్లపై డిస్కౌంట్లు!
Capital Amaravati: అమరావతి డెవలప్‌మెంట్‌కి కొత్త అతిథి.. 2000 ఎకరాల్లో స్టార్టప్ ఏరియా ప్లాన్ రెడీ!
Nara Lokesh Tour: గోదావరిలో లోకేష్ సందడి.. టీడీపీ, కూటమి నేతలకు కొత్త ఉత్సాహం! మంత్రి ఇంట్లో వేడుక..
RTC bus: స్త్రీశక్తి పథకంతో ఆర్టీసీ బస్టాండ్లు కళకళలాడుతున్నాయి.. మహిళల్లో ఉత్సాహం!
Road Accident: ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Spotlight

Read More →