Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం... తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు ఆమోదం! TDP 44th Anniversary: 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో కదం తొక్కిన కార్యకర్తలు! రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన టీడీపీ వేడుకలు! Chandrababu: అధినేత ఇంట్లో విందు.. జీవితంలో మర్చిపోలేం.. మురిసిపోయిన పార్టీ సీనియర్ కార్యకర్తలు.! New Railway Line: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! కొత్తగా మరో రైల్వే లైన్... ఆ జిల్లా దశ తిరిగినట్లే! Pawan Kalyan: కూటమి స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం.. టీడీపీ శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపు.! Steel Plant: 8,800 కోట్ల పెట్టుబడి.. వేలాది మందికి ఉపాధి.. స్టీల్ ప్లాంట్ తో మారనున్న ఆ ప్రాంతం ముఖచిత్రం! Nara Lokesh: జెండా మోసే కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలు.. లోకేష్ భావోద్వేగపూరిత ప్రసంగం.! Nara Lokesh: రికార్డులు సృష్టించాలన్నా.. తిరగరాయాలన్నా అది టీడీపీకే సాధ్యం! ప్రజాప్రతినిధులకు నారా లోకేశ్ హెచ్చరిక.! Vijay TVK Candidates List 2026: తమిళ రాజకీయాల్లో విజయ్ విజిల్ విప్లవం.. రెండు చోట్ల నుంచి పోటీ ఖరారు! TDP 44th Anniversary: తెలుగు గుండెల్లో పసుపు పండగ.. 44వ వసంతంలోకి అడుగుపెట్టిన తెలుగుదేశం! Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సంచలన నిర్ణయం... తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు ఆమోదం! TDP 44th Anniversary: 44 ఏళ్ల టీడీపీ ప్రస్థానంలో కదం తొక్కిన కార్యకర్తలు! రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటిన టీడీపీ వేడుకలు! Chandrababu: అధినేత ఇంట్లో విందు.. జీవితంలో మర్చిపోలేం.. మురిసిపోయిన పార్టీ సీనియర్ కార్యకర్తలు.! New Railway Line: ఏపీలో ఆ ప్రాంతానికి మహర్దశ! కొత్తగా మరో రైల్వే లైన్... ఆ జిల్లా దశ తిరిగినట్లే! Pawan Kalyan: కూటమి స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాం.. టీడీపీ శ్రేణులకు పవన్ కల్యాణ్ పిలుపు.! Steel Plant: 8,800 కోట్ల పెట్టుబడి.. వేలాది మందికి ఉపాధి.. స్టీల్ ప్లాంట్ తో మారనున్న ఆ ప్రాంతం ముఖచిత్రం! Nara Lokesh: జెండా మోసే కార్యకర్తలే పార్టీకి అసలైన అధినేతలు.. లోకేష్ భావోద్వేగపూరిత ప్రసంగం.! Nara Lokesh: రికార్డులు సృష్టించాలన్నా.. తిరగరాయాలన్నా అది టీడీపీకే సాధ్యం! ప్రజాప్రతినిధులకు నారా లోకేశ్ హెచ్చరిక.! Vijay TVK Candidates List 2026: తమిళ రాజకీయాల్లో విజయ్ విజిల్ విప్లవం.. రెండు చోట్ల నుంచి పోటీ ఖరారు! TDP 44th Anniversary: తెలుగు గుండెల్లో పసుపు పండగ.. 44వ వసంతంలోకి అడుగుపెట్టిన తెలుగుదేశం!

Ashwini Vaishnaw: పట్టాలెక్కనున్న తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. ఎక్కడి నుంచంటే! మరికొన్ని కొత్త రైళ్లు, ప్రాజెక్టులు..

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. సెప్టెంబర్ నెలలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ కొత్త రైలు భారత రైల్వ

Published : 2025-08-05 12:26:00
Actress Arrest : హీరోయిన్ ను అరెస్టు చేయాలని కోర్టు సూచన! మూడేళ్లుగా ఎక్కడికెళ్లింది? ఎట్టకేలకు ఆచూకీ పట్టిన పోలీసులు!

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. సెప్టెంబర్ నెలలో తొలి వందే భారత్ స్లీపర్ రైలు ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ఈ కొత్త రైలు భారత రైల్వే వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనితో పాటు, దేశంలోనే మొదటి బుల్లెట్ రైలు సేవలు త్వరలో ముంబై-అహ్మదాబాద్ మధ్య మొదలవుతాయని తెలిపారు. ఈ బుల్లెట్ రైలు 508 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 2 గంటల 7 నిమిషాల్లో చేరుకుంటుందని చెప్పారు.

UPI: యూపీఐ ఆల్ టైమ్ రికార్డు..! ఒక్కరోజే 70 కోట్ల లావాదేవీలు!

వందే భారత్ స్లీపర్ రైలు అనేది ఒక కొత్త రకం సెమీ-హై-స్పీడ్ రైలు. రాత్రిపూట ప్రయాణాలు మరింత సౌకర్యవంతంగా ఉండేలా దీనిని రూపొందించారు. ప్రస్తుతం దేశంలో 50కి పైగా వందే భారత్ రైళ్లు నడుస్తున్నప్పటికీ, వాటిలో కేవలం సీటింగ్ సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి. అవి సాధారణంగా శతాబ్ది రూట్‌లలో ప్రయాణిస్తాయి.

Anil Ambani: ఈడీ ఆఫీసుకు చేరుకున్న అనిల్ అంబానీ! మనీలాండరింగ్ కేసులో..!

అయితే, ఈ కొత్త వందే భారత్ స్లీపర్ రైళ్లు రాజధాని రూట్లలో నడుస్తాయి. ఇవి గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. ఈ రైలులో ఏసీ ఫస్ట్‌క్లాస్, ఏసీ 2 టయర్, ఏసీ 3టయర్ వంటి 16 కోచ్‌లలో మొత్తం 1,128 మంది ప్రయాణించవచ్చు. ఈ రైళ్లను న్యూ ఢిల్లీ-హౌరా, న్యూ ఢిల్లీ-ముంబై, న్యూ ఢిల్లీ-పూణే, న్యూ ఢిల్లీ-సికిందరాబాద్ మధ్య నడపాలని యోచిస్తున్నారు, అయితే దీనిపై రైల్వే బోర్డు ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Brazil: టారిఫ్‌లపై అమెరికాకు బ్రెజిల్ షాక్..! డబ్ల్యూటీఓలో సవాలుకు నిర్ణయం!

మరికొన్ని కొత్త రైళ్లు, ప్రాజెక్టులు…
రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల భావ్‌నగర్‌లో మూడు కొత్త రైళ్లను డిజిటల్‌గా ప్రారంభించారు. అవి: అయోధ్య ఎక్స్‌ప్రెస్, రేవా-పూణే ఎక్స్‌ప్రెస్, మరియు జబల్‌పూర్-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్. అంతేకాకుండా, ఎనిమిది కొత్త అమృత్ భారత్ రైళ్లను కూడా ప్రవేశపెట్టినట్టు ఆయన ప్రకటించారు.

Prison department: జైళ్ల శాఖలో వార్డర్ పోస్టుల భర్తీ చేపట్టాలి.. హోంమంత్రి అనిత!

భారత రైల్వేల పునర్నిర్మాణం గురించి మాట్లాడుతూ, మోదీ ప్రభుత్వ హయాంలో రైల్వేలు గణనీయమైన ఆధునికీకరణకు నోచుకుంటున్నాయని తెలిపారు. రోజుకు 12 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం కొత్త ట్రాక్‌లను వేస్తున్నామని, ఇది భారత రైల్వే చరిత్రలో ఇదే మొదటిసారి అని చెప్పారు. ఇప్పటివరకు 34,000 కిలోమీటర్ల కొత్త ట్రాక్‌లు వేశారు. అలాగే, దేశవ్యాప్తంగా 1,300 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని వివరించారు.

Ettipotala andalu: మాచర్ల... ఆకట్టుకుంటున్న ఎత్తిపోతల అందాలు!
Ambulance colour: ఏపీలో 108 వాహనాలకు కలర్ మార్చేశారుగా..! కొత్త లుక్‌లో వాహనాలు చూశారా!
Amitshah: అమిత్ షా అరుదైన రికార్డ్! దేశ చరిత్రలో ఆయనకే సొంతం!
Fees Discount: ఏపీ ప్రభుత్వం బంపరాఫర్! ఆ ఫీజులపై రాయితీ.. త్వరపడండి!
CRDA: ఏపీ ప్రజలకు బంగారంలాంటి వార్త.. ప్రభుత్వంతోపాటు మీరునూ..! అదేంటంటే?

Spotlight

Read More →