Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Economic Times Award: ముంబయి వేదికగా చంద్రబాబుకు అరుదైన గౌరవం: 'ఎకనమిక్ టైమ్స్' నుంచి ప్రతిష్టాత్మక అవార్డు! New Railway Line: ఏపీలో కొత్తగా మరో ఆరు రైల్వే లైన్‌లు... ఈ రూట్లోనే!! బెంగళూరు ప్రయాణం ఇక ఈజీ... Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!!

ROB: కేంద్రం గ్రీన్ సిగ్నల్! ఏపీలో కొత్తగా మరో ఆర్వోబీ.. తీరనున్న ఏళ్ల నాటి కల!

ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతుల అభివృద్ధి వేగం అందుకుంటోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో ప్రధాన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ నగరంలోని వాంబే కాలనీ–మ

Published : 2025-10-08 12:21:00
Rishab Shetty : కాంతార దైవాన్ని అపహాస్యం చేయొద్దు.. రిషబ్ శెట్టి భావోద్వేగ ప్రతిస్పందన!

ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతుల అభివృద్ధి వేగం అందుకుంటోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం మరో ప్రధాన ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ నగరంలోని వాంబే కాలనీ–మధురానగర్ మధ్య రైల్వే అండర్ బ్రిడ్జి (లిమిటెడ్ హైట్ సబ్‌వే) నిర్మాణానికి కేంద్రం నుంచి ఆమోదం లభించింది. ఈ నిర్ణయం వాంబే కాలనీ ప్రాంత ప్రజలకు ఎంతో ఊరటనిచ్చింది, ఎందుకంటే ఇది వారి దశాబ్దాల నాటి స్వప్నం.

H1B Visa: హెచ్-1బీ వీసా షాక్.. ట్రంప్ విధాన మార్పులతో కలకలం.. ప్రవాస నిపుణుల్లో గందరగోళం!

ఏపీ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రాష్ట్రంలో పలు దీర్ఘకాలంగా నిలిచిపోయిన ప్రాజెక్టులకు ఊపిరి వచ్చింది. కేంద్రం సహకారంతో పలు రోడ్డు, రైల్వే ప్రాజెక్టులు మళ్లీ ప్రగతిపథంలోకి వస్తున్నాయి. వాంబే కాలనీ–మధురానగర్ మధ్య రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం కూడా ఆ జాబితాలో చేరింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఆ ప్రాంత ప్రజలకు సురక్షిత రాకపోకలు సాధ్యమవుతాయి.

Chiranjeevi New Look: అసలు తగ్గేదేలే.. వయసు కేవలం ఒక అంకె.! 70లోనూ అదే గ్రేస్, అదే స్టైల్!

ప్రస్తుతం వాంబే కాలనీ, అజిత్‌సింగ్ నగర్ ప్రాంతాల ప్రజలు పనుల కోసం నగరంలోకి రావాలంటే రైల్వే ట్రాక్ దాటాల్సి వస్తోంది. ఈ మార్గం ప్రమాదకరంగా ఉండటంతో, ప్రతి రోజూ వేలాది మంది కూలీలు, మహిళలు, పిల్లలు ప్రాణాలను పణంగా పెట్టి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ స్థానికులు ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు.

కరూర్‌ ఘటనపై శృతిహాసన్‌ సంచలన వ్యాఖ్యలు… విజయ్‌ ఒక..?

ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని (శివనాథ్) చొరవ తీసుకున్నారు. ఎంపీ కేశినేని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కి లేఖ రాసి ఈ ప్రాజెక్టుకు ఆమోదం ఇవ్వాలని కోరారు. దీనిపై మంత్రి స్పందించి, వాంబే కాలనీ–మధురానగర్ మధ్య లిమిటెడ్ హైట్ సబ్‌వే నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఈ మేరకు ఆయన ఎంపీకి అధికారిక లేఖ పంపించారు.

రైలు ప్రయాణికులకు అదిరిపోయే సదుపాయం.. జనవరి నుంచి ఆన్‌లైన్‌లోనే జర్నీ డేట్ మార్పు.. రైల్వే మంత్రి ప్రకటన!

ఇప్పటికే రైల్వే శాఖ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్, డ్రాయింగ్ పనులు ప్రారంభించిందని సమాచారం. ఈ అండర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే అజిత్ సింగ్ నగర్ ఫ్లైఓవర్‌పై ట్రాఫిక్ భారం తగ్గి, ప్రజల రాకపోకలు సులభమవుతాయి. ఈ వార్తతో వాంబే కాలనీ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ, ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

మలయాళంలో కొత్త సంచలనం.. మలయాళ కుర్రోడి అదృష్టం మామూలుగా లేదే! బాక్సాఫీస్ వద్ద పెద్ద సునామీ!
లగ్జరీ కార్ల కేసు మలయాళ సినీ పరిశ్రమ..నకిలీ పత్రాలతో వాహన రిజిస్ట్రేషన్లు !!
Indian America : అమెరికాలో భారతీయుల గర్వానికి నూతన గుర్తింపు.. దీపావళి రాష్ట్ర సెలవుగా!
Google: గూగుల్‌ నుంచి భారతీయులకు సర్‌ప్రైజ్‌..! తెలుగు సహా 7 భాషల్లో ఏఐ సెర్చ్‌ ఫీచర్‌..!
MD (హోమియో) & MD/MS (ఆయుర్వేద) కోర్సుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం! దరఖాస్తు విధానం!

Spotlight

Read More →