Praja Vedika: రేపు (11/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! YSRCP Scams: తిరుమల పరకామణిలో భారీ గోల్డ్ స్కామ్! వైఎస్సార్సీపీ హయాం పాపాలు బట్టబయలు! AP Development: రూ. 8.7 లక్షల కోట్లతో జల్‌జీవన్ విస్తరణ..! కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..! Liquor Prices: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..! ప్రీమియం బ్రాండ్ల ధరల తగ్గింపునకు కసరత్తు! PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ. 19,000 కోట్లు.. మార్చి 13న పీఎం కిసాన్ 22వ విడత విడుదల! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లు! Oil Refineries: ఆయిల్ రిఫైనరీలకు ఎస్మా సెగ..! ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్షే! Andhra Politics: రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిపై దుష్ప్రచారమా? వైసీపీ నేతలపై పుల్లారావు ఫైర్! RajyaSabha: సభా నిబంధనలకే నా ప్రాధాన్యత... స్పష్టం చేసిన ఛైర్మన్ రాధాకృష్ణన్! Cycle Distribution: ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన..! విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ! Praja Vedika: రేపు (11/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! YSRCP Scams: తిరుమల పరకామణిలో భారీ గోల్డ్ స్కామ్! వైఎస్సార్సీపీ హయాం పాపాలు బట్టబయలు! AP Development: రూ. 8.7 లక్షల కోట్లతో జల్‌జీవన్ విస్తరణ..! కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్..! Liquor Prices: ఏపీలో మద్యం ప్రియులకు గుడ్ న్యూస్..! ప్రీమియం బ్రాండ్ల ధరల తగ్గింపునకు కసరత్తు! PM Kisan: రైతుల ఖాతాల్లోకి రూ. 19,000 కోట్లు.. మార్చి 13న పీఎం కిసాన్ 22వ విడత విడుదల! AP Government: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు స్పెషల్ ఆఫీసర్లు! Oil Refineries: ఆయిల్ రిఫైనరీలకు ఎస్మా సెగ..! ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే జైలు శిక్షే! Andhra Politics: రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిపై దుష్ప్రచారమా? వైసీపీ నేతలపై పుల్లారావు ఫైర్! RajyaSabha: సభా నిబంధనలకే నా ప్రాధాన్యత... స్పష్టం చేసిన ఛైర్మన్ రాధాకృష్ణన్! Cycle Distribution: ప్రకాశం జిల్లాలో మంత్రి గొట్టిపాటి పర్యటన..! విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ!

Lokesh: అభివృద్ధికి అడ్డుపడుతున్న ‘టీం 11’ రాజకీయాలు! మంత్రి లోకేశ్ ఫైర్..!

 ఏపీలో పెట్టుబడుల పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఎండగట్టారు. “ఏపీలో ఉన్న ‘టీం 11’ ముఖం చూసి ఎవరైనా

Published : 2026-01-19 20:46:00
మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న ఆటోఇమ్యూన్ వ్యాధులు.. ముందుగా కనిపించే లక్షణాలివే..!!

ఏపీలో పెట్టుబడుల పేరుతో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ఎండగట్టారు. “ఏపీలో ఉన్న ‘టీం 11’ ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తారా?” అంటూ ఆయన తీవ్ర వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పెట్టుబడులు తీసుకురావడానికి తాము విదేశాల్లో ప్రయత్నిస్తుంటే, ఏపీకి రావద్దంటూ కంపెనీలకు ఈ-మెయిల్స్ పంపే ‘ఏడుపుగొట్టు టీం’ రాష్ట్ర అభివృద్ధికి అడ్డు పడుతోందని విమర్శించారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లో నిర్వహించిన యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి పాల్గొన్న సందర్భంగా లోకేశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

నూతన జాతీయ అధ్యక్షుడిగా ఆయన ఏకగ్రీవ ఎన్నిక.. కమల దళంలో యువ రక్తానికి పట్టం!

ఏపీలో పెట్టుబడులు రావద్దన్న ఉద్దేశంతో కొందరు కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. సీఎం చంద్రబాబు నాయుడిని చూసి అంతర్జాతీయ కంపెనీలు ముందుకు వస్తే మాత్రం క్రెడిట్ తీసుకోవాలని చూస్తారని, అదే సమయంలో పెట్టుబడులు వస్తే మాత్రం అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. కోడికత్తి ఘటన, బాబాయి హత్య, కుటుంబ సభ్యులను గెంటేసిన వ్యవహారాలు, ప్రజాధనంతో విశాఖలో రూ.700 కోట్లతో ప్యాలస్ నిర్మించుకున్న వ్యవహారాలే వారి రాజకీయ క్రెడిట్ అని ఎద్దేవా చేశారు. అభివృద్ధి అంటే ఏడుపు, పెట్టుబడులు అంటే ఆందోళన – ఇదే ‘టీం 11’ స్వభావమని లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తిరుమలలో రథసప్తమి సంబరాలు.. ఒకే రోజు ఏడు వాహనాలపై.. భక్తుల కోసం టీటీడీ భారీ ఏర్పాట్లు!

గత 18 నెలల్లో ప్రజా ప్రభుత్వం రూ.23.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుందని, దీని ద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయని లోకేశ్ వెల్లడించారు. దేశంలోకి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే రావడం రాష్ట్రానికి గర్వకారణమని చెప్పారు. పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే నంబర్‌ వన్ స్థానంలో నిలిచిందని తెలిపారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి దిగ్గజ సంస్థలు ఏపీ వైపు చూస్తున్నాయంటే దానికి కారణం ‘బ్రాండ్ సీబీఎన్’ అని స్పష్టం చేశారు.

Andhra Style Nalla Karam: అమ్మమ్మల కాలం నాటి నల్ల కారం ఒకసారి ఇలా ట్రై చేయండి.. వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుంటే ఓహో అనాల్సిందే..!!

తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన వ్యక్తి స్వర్గీయ ఎన్టీఆర్ అని కొనియాడిన లోకేశ్, ఆయన ఆశయాలకు అభివృద్ధిని జోడించి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడని ప్రశంసించారు. చంద్రబాబు విజన్ కారణంగా ఆయనను గుడ్డిగా అనుసరించవచ్చని, ఆయన తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో అభివృద్ధి ఫలాలుగా నిలుస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఒకే రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ ప్రభుత్వ అజెండా అని స్పష్టం చేస్తూ, చిత్తూరు–కడపను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా, కర్నూలును రిన్యూవబుల్ ఎనర్జీ హబ్‌గా, ఉత్తరాంధ్రను ఫార్మా–ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

జ్యూరిచ్‌లో చంద్రబాబు 'విజన్'.. 20 లక్షల ఉద్యోగాలే లక్ష్యం.. తెలుగువారే ప్రపంచానికి దిక్సూచి!
Quantum Computing: 7,9 తరగతులకే క్వాంటమ్ పరిజ్ఞానం.. AP ప్రభుత్వ ప్రత్యేక కార్యక్రమం!
Travel Tips: ఎయిర్‌పోర్ట్‌లో మీ బ్యాగ్ ముందుగా రావాలా..? ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు!
MGNREGS: ఉపాధి హామీ కూలీలకు గుడ్ న్యూస్.. ఫిర్యాదులకు 24x7 టోల్ ఫ్రీ నంబర్!
Travel Viral News: నీటిపై ఇళ్లు.. నీళ్లే రహదారులు.. ఈ గ్రామం చూస్తే కళ్లు చెదిరిపోతాయి..!!
TDP MP: బెంగళూరు నుంచే కుట్రలు.. జగన్‌కు బీఆర్‌ఎస్‌ మద్దతు! ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

Spotlight

Read More →