AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల! AP Employees: ఏపీలో ఉద్యోగుల స్థానికతపై కీలక నిర్ణయం.. అమల్లోకి కొత్త నిబంధనలు! Praja Vedika: నేడు (21/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Green Field Highway: తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ హైవే షురూ.... దశాబ్దాల కల! 4 గంటల సమయం ఆదా.... AP CRDA: అమరావతి నిర్మాణంలో వేగం... ఏపీసీఆర్‌డీఏకి ముగ్గురు అదనపు కమిషనర్ల నియామకం! Chandrababu: వికసిత్ భారత్ నిర్మాణంలో మీరే కీలకం.. అధికారులకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి! Assembly seats: అసెంబ్లీ స్థానాల పెంపుపై క్లారిటీ అప్పుడే .. రాజకీయ పార్టీల్లో టెన్షన్.! ఏపీలో 225, తెలంగాణలో 153.. Ambati Rambabu: అంబటి రాంబాబుకు మరో షాక్.. మరో కేసు నమోదు! ఈసారి పక్కాగా జైలుకేనా..? Qatar: ఖతార్‌లో మిన్నంటిన బాబు జన్మదిన వేడుకలు.. భారీగా తరలివచ్చిన ఎన్‌ఆర్‌ఐలు! Chandrababu Campaign: తమిళనాడులో రెండో రోజు చంద్రబాబు ప్రచారం.. నేడు విరుధునగర్ జిల్లాలో పర్యటన! AP Government: గ్రామీణ పేదలకు వరంగా మారిన ఉపాధి హామీ.. భారీగా నిధులు విడుదల! AP Employees: ఏపీలో ఉద్యోగుల స్థానికతపై కీలక నిర్ణయం.. అమల్లోకి కొత్త నిబంధనలు! Praja Vedika: నేడు (21/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Green Field Highway: తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ హైవే షురూ.... దశాబ్దాల కల! 4 గంటల సమయం ఆదా....

Amaravati Expressway: స్పీడ్ యాక్సెస్ రోడ్డుకు కొత్త ఊపు..! ఎలివేటెడ్ కారిడార్‌తో ఆధునిక రూపు..!

 ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతిని జాతీయ రహదారి (NH-16)తో కలుపుతూ సీడ్ యాక్సెస్ రోడ్డును (E3) రాజమార్గ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 21 కిలోమీటర

Published : 2025-10-27 17:29:00
Iphone 16: ఐఫోన్ కొనాలనుకుంటున్నారా.. ఇప్పుడే బెస్ట్ టైమ్! అమెజాన్ లో ఇంకా కొనసాగుతున్న కొనసాగుతున్న పండుగ ఆఫర్లు!

ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతిని జాతీయ రహదారి (NH-16)తో కలుపుతూ సీడ్ యాక్సెస్ రోడ్డును (E3) రాజమార్గ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు. మొత్తం 21 కిలోమీటర్ల పొడవున ఈ రోడ్డును అమరావతి అభివృద్ధి సంస్థ (ADCEL) ఆధ్వర్యంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు రాజధాని ప్రాంతానికి ప్రాణాధారంగా ఉండబోతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పనులు మళ్లీ వేగం అందుకున్నాయి. మొదటి దశ ఇప్పటికే పూర్తయింది. రెండో దశలో పనులు పురోగమిస్తున్నాయి. తాజాగా ఫేజ్‌-3 నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించడం ప్రాజెక్ట్ వేగాన్ని మరింత పెంచింది.

Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్! ఈ రూట్లో 43 రైళ్లు రద్దు!

మూడో దశలో ఉండవల్లి పంపింగ్ స్టేషన్ నుంచి మణిపాల్ హాస్పిటల్ వరకు జాతీయ రహదారి 16తో కలిసే 4 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌ నిర్మాణం ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టులో ఆరు వరుసల ఫ్లైఓవర్, అండర్‌పాస్‌లు, సర్వీస్ రోడ్లు వంటి ఆధునిక సౌకర్యాలు ఉంటాయి. ఈ ప్రాంతంలో ఉన్న మూడు పెద్ద కాల్వలు, విజయవాడ మెయిన్ రైల్వేలైన్, కొండప్రాంతాలు వంటి భౌగోళిక సవాళ్లను అధిగమించేందుకు ఎలివేటెడ్ నిర్మాణం అవసరమైందని అధికారులు చెబుతున్నారు. రెండు సంవత్సరాల్లో ఈ దశ పనులు పూర్తిచేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

Digital Dwarka: డ్వాక్రా సంఘాల్లో అవకతవకలకు చెక్..! స్మార్ట్ యాప్‌లతో కొత్త మార్పు..!

వెంకటపాలెం నుంచి ఉండవల్లి పంపింగ్ హౌస్ వరకు 6 కిలోమీటర్ల మేర రెండో దశ పనులు సాగుతున్నాయి. అయితే భూసేకరణ సమస్యలతో కొంతకాలం నిలిచిపోయిన పనులు ఇప్పుడు వేగం అందుకున్నాయి. ఉండవల్లి ప్రాంతంలో రైతులు మొదట భూములు ఇవ్వడానికి నిరాకరించగా, మంత్రి నారా లోకేశ్ స్వయంగా రంగంలోకి దిగారు. ఆయన సూచనలతో టీడీపీ స్థానిక నాయకులు రైతులను ఒప్పించగా, అధికారులు జరిపిన చర్చలు ఫలితాన్నిచ్చాయి. ఇటీవల రైతులు తమ అంగీకార పత్రాలను సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు అందజేశారు. దీంతో రెండో దశ పనులకు పూర్తి లైన్ క్లియర్ లభించింది.

APSRTC మెగా నోటిఫికేషన్.. వివిధ జిల్లాల్లో 277 పోస్టులు ఖాళీ.. లాస్ట్ డేట్ - రాత పరీక్ష లేకుండానే ఎంపిక! త్వరపడండి!

సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తయితే అమరావతి రాజధాని ప్రాంతం విజయవాడ, గుంటూరు, మంగళగిరి నగరాలతో వేగవంతమైన కనెక్టివిటీ పొందుతుంది. ఈ రోడ్డుతో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు, భవిష్యత్తులో పరిశ్రమలు, ఆఫీస్‌లు, హౌసింగ్ ప్రాజెక్టులు వేగంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అమరావతిని స్మార్ట్ రాజధానిగా తీర్చిదిద్దే దిశలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది.

నవంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. గ్యాస్ ధరల నుంచి బ్యాంకింగ్ లావాదేవీల వరకు.. మీ జేబుకు చిల్లు పడే 5 మార్పులివే!
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. పీఎం కిసాన్ 21వ విడత త్వరలోనే విడుదల! అకౌంట్‌లోకి ₹2,000 రావాలంటే ఇది తప్పనిసరి!
ఉదయాన్నే 4 మెంతులు నోట్లో వేసుకోండి.. షుగరు, గ్యాస్ మాయం.. ఆయుర్వేద రహస్యం ఇదే!
Indigo Service: విజయవాడ నుంచి సింగపూర్‌కు నేరుగా ఇండిగో విమాన సర్వీసు! 4 గంటల ప్రయాణం... వారానికి మూడు సార్లు!
OTT Weekend: ఈ వారం ఓటీటీ హంగామా.. అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లో 20+ కొత్త చిత్రాలు, సిరీస్‌లు!
China : భారత సరిహద్దు వద్ద చైనా కొత్త కుతంత్రం.. పాంగాంగ్ సరస్సు ఒడ్డున వైమానిక స్థావరం నిర్మాణం!

Spotlight

Read More →