ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం! ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం! మరో 10 కార్పొరేషన్లకు బోర్డు డైరెక్టర్లు నియామకం! Kanya Vivah Sahayata : ఆన్‌లైన్ దరఖాస్తులతో సులభంగా లబ్ధి పొందే అవకాశం.. పేద కుటుంబాలకి ఊరట.. కన్యా వివాహ్ సహాయతా యోజనతో వెలుగులు! Aadhaar Security: కొత్త యాప్‌తో ఆధార్ మరింత సేఫ్..! పంచుకునే వివరాలపై పూర్తి కంట్రోల్..! Government Scheme: ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా! నెల నెలా రూ.20 వేలు మీ అకౌంట్ లో పడిపోతాయి! NHAI Projects: రణస్థలంలో రాకపోకలకు కొత్త ఊపు! రూ.242 కోట్లతో సరికొత్త ఫ్లైఓవర్.. విశాఖ రోడ్డు ఇక సూపర్ ఫాస్ట్! Centre Scheme: పేద ఖైదీలకు కేంద్ర పథకం సహాయం!! జైల్లో మిగిలిపోతున్న ఖైదీలకు పెద్ద ఊరట!! ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య భీమా ప్రకటించిన సీఎం చంద్రబాబు! రైతన్నలకు గుడ్‌న్యూస్ - ఒక్కొక్కరి అకౌంట్లోకి రూ. 2000! ఈ పని చేస్తేనే.. కొత్త రూల్స్, స్టేటస్ చెక్ వివరాలివే! Assam: అసోం ప్రభుత్వం బహుభార్యత్వం నిషేధానికి కీలక బిల్లును ఆమోదించింది!! ఆంధ్రప్రదేశ్‌లో మరో మెడికల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌! 227 మంది స్పెషలిస్టు వైద్యుల నియామకం!

Temples: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఆలయాలకు మహర్దశ..! రూ.772 కోట్లతో..!

2025-07-27 20:33:00
CBN Singapore tour – Day -1: మీరు ఎన్ఆర్ఐలు కాదు.. ఎంఆర్ఐలు - మన బ్రాండ్ సిబిఎన్! 20లక్షల ఉద్యోగాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ పట్టనుంది. దేవాలయాల అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రూ.772 కోట్లతో రాష్ట్రంలోని 9వేలకు పైగా ఆలయాలను అభివృద్ధి చేయనుంది. ఈ విషయాన్ని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. 772 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రాష్ట్రంలోని 9098 ఆలయాలను పునర్నిర్మించనున్నట్లు మంత్రి వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయాన్ని సందర్శించారు. అలాగే శ్రీకూర్మనాథ ఆలయాన్ని స్థానిక ఎమ్మెల్యే శంకర్‌తో కలిసి దర్శించుకున్నారు.

RRB Railway Jobs: నిరుద్యోగులకు మరో ఛాన్స్… ఆర్‌ఆర్‌బీ రైల్వే పోస్టులకు దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే?

 ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ.." రాష్ట్రంలోని ఆలయాల పునర్నిర్మాణం కోసం ఏడాదిలోపు 772 కోట్లు వినియోగిస్తాం. ధూపం, దీప, నైవేద్యాల కోసం 5,523 దేవాలయాలకు ఒక్కొక్కదానికి రూ.10,000 చొప్పున అందిస్తాం, ఈ మొత్తం రూ.66.27 కోట్లు. శ్రీకాకుళం జిల్లాలో కొత్తగా ఐదు దేవాలయాలను ఇందులోకి చేర్చాం. దీనికి అదనంగా, రూ.5 కోట్లతో మూడు దేవాలయాలను పునర్నిర్మిస్తున్నారు, దీని కోసం ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశాం." అని చెప్పుకొచ్చారు. మరోవైపు శ్రీకాకుళం ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా అభివృద్ధి చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆనం రామనారాయణరెడ్డి చెప్పుకొచ్చారు.

Pharma-project: ఆంధ్రప్రదేశ్‌కి మరో మెగా ఫార్మా ప్రాజెక్ట్... లారెస్ ఫార్మా నుంచి రూ.5,630 కోట్ల పెట్టుబడి!

 శ్రీకాకుళం జిల్లాలో ఆలయాల అభివృద్ధికి ఇప్పటికే కోటీ 96 లక్షలు కేటాయించామని.. రూ.12.75 కోట్లతో మరో 20 పనులను కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలోని 157 దేవాలయాలకు ఒక్కొక్క ఆలయానికి రూ.10000 చొప్పున అందించినట్లు వివరించారు. మరోవైపు విశాఖపట్నంలో 76 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒక్కరోజులోనే ఆమోదం లభించిందని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అన్ని హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు.

Steel Plant: ఏపీకి మరో కంపెనీ.. ఆ జిల్లావాసులకు ఎగిరి గంతేసే వార్త..!ఎన్నాళ్లకెన్నాళ్లకు!

 మరోవైపు అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో పునర్నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. భవిష్యత్ తరాల కోసం అరసవల్లి, శ్రీకూర్మం ఆలయాలను సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు.

savitha Comments: బీసీ హాస్టళ్లపై చర్చకు సిద్ధమేనా? – వైకాపాకు మంత్రి సవిత ఛాలెంజ్!
PMVBRY: వారికి శుభవార్త... రూ.15 వేలు బోనస్! ఆగస్టు 1 నుండి అమలు!
Tamilnadu CM: తమిళనాడు సీఎం నివాసానికి బాంబు బెదిరింపు! విస్తృత తనిఖీల అనంతరం..!
CMF Smartwatch: కొత్త లుక్ అదిరిపోయే ఫీచర్లతో బెస్ట్ స్మార్ట్ వాచ్ లాంచ్! ఎప్పుడంటే?
BSF Constable Jobs: బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో కానిస్టేబుల్‌ ఉద్యోగాలు..! టెన్త్‌ పాసైతే చాలు!
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ తో భారత సత్తా ప్రపంచానికి... ప్రధాని మోదీ!

Spotlight

Read More →