Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు! Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు 10 కొత్త రహదారులు - పట్టాలెక్కనున్న 100 ఏసీ బస్సులు! Retirement age: ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్... 62 ఏళ్లకు రిటైర్మెంట్ వయస్సు పెంపు! AP Government: భూ రిజిస్ట్రేషన్లపై ఏపీ సర్కార్ కీలక స్పష్టత - ఆ భూములకు నో పర్మిషన్! Amaravati Works: అమరావతిలో ముస్తాబైన మంత్రి, ఎమ్మెల్యేల విల్లాలు! 2027 నాటికి... Chandrababu Schedule: నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు! ఫుల్ షెడ్యూల్... Chandrababu New House: అమరావతి నడిబొడ్డున చంద్రబాబు కలల సౌధం! త్వరలోనే గృహప్రవేశం! Amaravati RevenueCity: మళ్లీ చిగురిస్తున్న అమరావతి కల... ఏపీని రెవెన్యూ హబ్‌గా మార్చబోతున్న చంద్రబాబు! Prajavedhika: భూ సర్వే జరిగినా సరిహద్దుల లొల్లి... ఇసుక మాఫియా వేధింపులు.. మంత్రి భరోసా!! Pawan Kalyan: అమరావతి నుంచి ఫోన్.. సహచర మంత్రికి అండగా ఉంటామని పవన్ భరోసా.. Minister Savitha: వైసీపీ అంటే హంతకులను తయారుచేసే ఫ్యాక్టరీ.. మంత్రి సవిత సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు పాలనలో పరిశ్రమల జోరు – అనంతపురం జిల్లాలో రేమండ్ గ్రూప్ భారీ పెట్టుబడి!!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోంది. ఆయన ఒకే ఏడాది పాలనలోనే పెట్టుబడులను ఆకర్షించే వాతావరణం సృష్టిం

Published : 2025-10-09 13:07:00
Rural Banks: ఏపీలోని గ్రామీణ బ్యాంకుల విలీన ప్రక్రియ! ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తోంది. ఆయన ఒకే ఏడాది పాలనలోనే పెట్టుబడులను ఆకర్షించే వాతావరణం సృష్టించి, పరిశ్రమల రంగంలో రాష్ట్రాన్ని ముందంజలో నిలిపారు. పారదర్శక పాలన, వేగవంతమైన నిర్ణయాలు పెట్టుబడిదారులకు ఇచ్చిన నమ్మకం ఫలితంగా అనేక జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సారిస్తున్నాయి. పరిశ్రమల అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల ఉపాధి అవకాశాల సృష్టి దిశగా ఆయన చేపట్టిన చర్యలు ఫలితమిస్తున్నాయి.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉప్పాడ పర్యటన…

ఇలాంటి అభివృద్ధి క్రమంలోనే అనంతపురం జిల్లా కి మరో మంచి శుభవార్త వచ్చింది. ప్రముఖ రేమండ్ గ్రూప్ భారీ స్థాయిలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ సంస్థ అనంతపురం జిల్లాలోని గుడిపల్లి మరియు టెకులోడు ప్రాంతాల్లో రెండు ప్రధాన పరిశ్రమలను స్థాపించడానికి సిద్ధమైంది. మొత్తం ₹943 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకోనున్నాయి.

Ration Cut: ఏపీలో వారందరికీ రేషన్ కట్! ప్రభుత్వం కీలక నిర్ణయం!

గుడిపల్లిలో ₹430 కోట్లతో ఆటో భాగాల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనిట్ ప్రారంభమైతే 4,096 మంది యువకులకు ఉద్యోగాలు లభించనున్నాయి. అదే విధంగా, టెకులోడులో ₹510 కోట్లతో ఏరోస్పేస్ యూనిట్ ను స్థాపించనున్నారు. దీని ద్వారా మరిన్ని 1,400 ఉద్యోగాలు కలుగనున్నాయి.

Foreign Minister: ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి ముత్తఖీ న్యూఢిల్లీలో..! భద్రతా, మౌలిక ప్రాజెక్టులపై కీలక చర్చలు..!

ఈ రెండు ప్రాజెక్టులు ప్రారంభమైతే అనంతపురం జిల్లా పరిశ్రమల రంగంలో కొత్త ఊపును అందుకుంటుంది. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. చిన్న వ్యాపారాలు, సాంకేతిక నిపుణులు, కూలీలకు కూడా కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి.

విజయ్‌ ఇంటికి బాంబు బెదిరింపు.. సభలు పెడితే జాగ్రత్త - తీవ్ర కలకలం! కంట్రోల్ రూమ్‌కు..

రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించిందని అధికారులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తోందని వారు తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత ప్రాంతీయ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, గ్రామీణ ప్రాంతాల్లో చైతన్యం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Navodaya: నవోదయ అడ్మిషన్‌ గడువు మరోసారి పొడిగింపు..! ఎప్పటి వరకు అంటే?

స్థానిక ప్రజలు ఈ పెట్టుబడిని స్వాగతిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. రోడ్లు, విద్యుత్, నీటి సదుపాయాలు మెరుగుపడతాయని, యువతకు కొత్త ఆశలు కలుగుతున్నాయని అభిప్రాయాలను తెలిపారు.

₹70 వేల స్కూటర్ ఇప్పుడు సగం ధరకే.. మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్న 'రూబీ'! 2,000 చెల్లిస్తే సొంతం!
ఇలియానా బోల్డ్ కామెంట్స్ మళ్లీ వైరల్.. శృంగారం గురించి అమ్మడు ఏమందంటే!
Navi Mumbai Airport: నవీ ముంబై అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్, మెట్రో లైన్ 3 ప్రారంభం! ముంబైకి కొత్త మణిహారాలు!
నేడు హోరాహోరీ - ప్రపంచకప్‌లో కీలక పోరు.. టీమిండియా ముందు అసలైన సవాల్.. మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్!

Spotlight

Read More →