Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్! Nara Lokesh: ఏపీలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఉన్న అవకాశాలపై ప్రెజెంటేషన్.. రష్యా వేదికగా లోకేష్ గ్లోబల్ ప్లాన్! Chandrababu: నేను కూడా సైకిల్ పైనే వస్తా.. వీలైతే ఈ-సైకిళ్లు వాడదాం: టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపు! CM Vijay: సీఎం విజయ్‌పై పిటిషన్ ఉపసంహరణ.. కేసు ముగించిన మద్రాస్ హైకోర్టు! Chandrababu: సిమెంట్, ఐరన్ ఓర్ పరిశ్రమల ప్రయోజనాలే ముఖ్యం.. కేంద్రమంత్రితో చంద్రబాబు లీగల్ ఫైట్! Chandrababu: లాటరైట్ గనుల నిబంధనల మార్పులపై కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ! Pawan Kalyan: చెరువు కబ్జా ఆరోపణలపై పవన్ కల్యాణ్ ఫైర్.. నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికే రాసిస్తానని సవాల్! Pawan Kalyan: నా తప్పుంటే నడిరోడ్డుపై ఉరితీయండి.. కానీ ప్రజల మధ్య గొడవలు పెట్టొద్దు: పవన్ సంచలన సవాల్! AP Development: 6 జిల్లాల్లో 525 ఘాట్లు, మెగా సిటీగా ఆ ప్రాంతం... రూపు రేఖలు మారబోతున్నాయ్...!! Chandrababu: టీడీపీ కార్యాలయంలో ఎస్‌ఐఆర్ వర్క్‌షాప్.. దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు! Pawan Kalyan: తెలంగాణ ఆవిర్భావం చరిత్రలో ఒక మహత్తర మైలురాయి.. అమరవీరులకు వినమ్రంగా నివాళులర్పించిన పవన్!

Narendra Modi: ప్రధాని మోదీ యూకే పర్యటన షురూ..! వాణిజ్య ఒప్పందం, ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి!

 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం సాయంత్రం లండన్‌ చేరుకున్నారు. జూలై 23, 24 తేదీల్లో జరగనున్న ఈ పర్యటనలో, యునైటెడ్ కి

Published : 2025-07-24 09:44:00
AP Development: ఏపీకి మరో 4 ప్రతిష్టాత్మక కంపెనీలు.. ఆ జిల్లాకు పండగే! ఏకంగా రూ.20 వేలకోట్లు పెట్టుబడులు!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం బుధవారం సాయంత్రం లండన్‌ చేరుకున్నారు. జూలై 23, 24 తేదీల్లో జరగనున్న ఈ పర్యటనలో, యునైటెడ్ కింగ్‌డమ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై సంతకం చేయడం, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని (CSP) బలోపేతం చేయడం కీలక అంశాలుగా ఉన్నాయి.

Narayana: కార్యకర్తలకు గుడ్ న్యూస్! కీలక ప్రకటన చేసిన మంత్రి నారాయణ!


లండన్‌లో ఘనస్వాగతం
మోదీ లండన్‌ చేరుకున్న వెంటనే యూకే విదేశాంగ శాఖ మంత్రి కేథరీన్ వెస్ట్, యూకేలో భారత హైకమిషనర్ విక్రమ్ దొరైస్వామి, బ్రిటన్‌కు భారత హైకమిషనర్ లిండీ కామెరాన్ ఘనస్వాగతం పలికారు. లండన్ శివార్లలో భారతీయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున మోదీకి స్వాగతం పలికారు. ‘‘చాలా సంవత్సరాల తర్వాత మోదీని ఇక్కడ ప్రత్యక్షంగా చూడటం డయాస్పోరాకు గొప్ప గర్వకారణం," అని ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ అధ్యక్షుడు కుల్దీప్ షెఖావత్ అన్నారు.

Praja Vedika: నేడు (24/7) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!


కీర్ స్టార్మర్, కింగ్ చార్లెస్‌తో సమావేశాలు
ఈ పర్యటనలో మోదీ, బ్రిటిష్ ప్రధాని కీర్ స్టార్మర్‌తో చర్చలు జరిపి, చెక్వర్స్‌లో అతిథిగా ఉంటారు. అనంతరం బ్రిటన్ రాజు చార్లెస్ IIIను కలిసే అవకాశం ఉంది.
ఆర్థిక సహకారమే ప్రధాన లక్ష్యం
ఈ పర్యటనలో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, రక్షణ, విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారం పెంపొందించడంపై ప్రధాన దృష్టి సారించనున్నారు. ఉత్పత్తులపై దిగుమతి, ఎగుమతుల సుంకాలను తగ్గించి వాటిని పోటీతత్వంగా మార్చేందుకు ప్రతిపాదిత ఎఫ్‌టీఏ కీలకం కానుంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు పెంచాలని భారత్-యూకే లక్ష్యంగా పెట్టుకున్నాయి.

Red Alert: హైదరాబాద్ వాసులకు రెడ్ అలర్ట్! రెండు రోజులు భారీ వర్షాలు!


భారత్-యూకే వాణిజ్య సంబంధాల పరిస్థితి
2023-24లో వాణిజ్య విలువ 55 బిలియన్ డాలర్లను దాటింది.
యూకే, భారత్‌కు ఆరో అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారు. ఇప్పటివరకు 36 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది.
బ్రిటన్‌లో 1,000 భారతీయ సంస్థలు సుమారు లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.
యూకేలో భారత పెట్టుబడులు సుమారు 20 బిలియన్ డాలర్లు.

Srivani Ticket Counter: తిరుమలలో కొత్త శ్రీవాణి టికెట్ కౌంటర్ ప్రారంభం! ఎక్కడంటే... పూర్తి వివరాలు ఇవే!


ఇతర పూర్వ పర్యటనలు
మోదీకి ఇది ప్రధాని పదవిలో నాల్గో యూకే పర్యటన. గతంలో 2015, 2018, 2021 (సీవోపీ-26 సందర్భంగా)లో బ్రిటన్‌కి వెళ్లారు. గత ఏడాది జీ20 (బ్రెజిల్‌) మరియు జీ7 (కెనడా) సమావేశాల్లో స్టార్మర్‌తో భేటీ అయ్యారు.

Dwcra Womens: ఏపీ డ్వాక్రా మహిళలకు శుభవార్త! ప్రభుత్వం ఉచితంగా రూ.50వేలు .. నెలకు రూ.20వేలు సంపాదించొచ్చు!
Bogatha Waterfalls: బొగత జలపాతం తాత్కాలిక మూసివేత...! ఆ జలపాతాలు శాశ్వత మూసివేత!
Jail Officials: ఏపీలో ఇద్దరు జైలు అధికారులపై వేటు! ఎర్రచందనం స్మగ్లర్ కు..!

Spotlight

Read More →