Nara Lokesh: అసెంబ్లీలో అమరావతిపై చారిత్రాత్మక చర్చ: జగన్ మాత్రం బెంగళూరు పారిపోయారు! లోకేశ్ హాట్ కామెంట్స్.. Amaravati Capital: జగన్ నిర్ణయాలను ఎండగట్టిన షర్మిల.. అమరావతి తీర్మానం ప్రభుత్వ విజన్‌కు నిదర్శనం! Amaravathi: ఇక మార్పుల్లేవు.. అమరావతికి చట్టబద్ధతే లక్ష్యం- సీఎం చంద్రబాబు! Middle East Conflict: భారత్ దెబ్బకు అమెరికా మైండ్ బ్లాక్.. అర్జెంటీనాతో మోదీ 'మాస్టర్ ప్లాన్'! Praja Vedika: నేడు (28/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Kharif Season 2026: ఖరీఫ్ సీజన్‌కు లైన్ క్లియర్.. ఎరువుల కొరతపై కేంద్రం కీలక ప్రకటన.!! Digital Health Portal: విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్... డిజిటల్ హెల్త్ పోర్టల్ ప్రారంభం! Pawan Kalayan: రఘురామరాజుపై దాడిని ఖండించిన పవన్ కల్యాణ్: "దీని వెనుక పెద్ద కుట్ర కోణం ఉంది!" Attack on Deputy Speaker: వేడుకల్లో రణరంగం - తృటిలో తప్పిన ప్రమాదం.. రఘురామకృష్ణరాజుపై రాళ్లు, మేకులతో దాడి! Nara Lokesh: గ్లోబల్ స్టార్‌కు లోకేశ్ ప్రశంసలు.. క్రమశిక్షణ, అంకితభావంలో చరణ్ మా అందరికీ గర్వకారణం.. Nara Lokesh: అసెంబ్లీలో అమరావతిపై చారిత్రాత్మక చర్చ: జగన్ మాత్రం బెంగళూరు పారిపోయారు! లోకేశ్ హాట్ కామెంట్స్.. Amaravati Capital: జగన్ నిర్ణయాలను ఎండగట్టిన షర్మిల.. అమరావతి తీర్మానం ప్రభుత్వ విజన్‌కు నిదర్శనం! Amaravathi: ఇక మార్పుల్లేవు.. అమరావతికి చట్టబద్ధతే లక్ష్యం- సీఎం చంద్రబాబు! Middle East Conflict: భారత్ దెబ్బకు అమెరికా మైండ్ బ్లాక్.. అర్జెంటీనాతో మోదీ 'మాస్టర్ ప్లాన్'! Praja Vedika: నేడు (28/03) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Kharif Season 2026: ఖరీఫ్ సీజన్‌కు లైన్ క్లియర్.. ఎరువుల కొరతపై కేంద్రం కీలక ప్రకటన.!! Digital Health Portal: విద్యార్థుల కోసం ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్... డిజిటల్ హెల్త్ పోర్టల్ ప్రారంభం! Pawan Kalayan: రఘురామరాజుపై దాడిని ఖండించిన పవన్ కల్యాణ్: "దీని వెనుక పెద్ద కుట్ర కోణం ఉంది!" Attack on Deputy Speaker: వేడుకల్లో రణరంగం - తృటిలో తప్పిన ప్రమాదం.. రఘురామకృష్ణరాజుపై రాళ్లు, మేకులతో దాడి! Nara Lokesh: గ్లోబల్ స్టార్‌కు లోకేశ్ ప్రశంసలు.. క్రమశిక్షణ, అంకితభావంలో చరణ్ మా అందరికీ గర్వకారణం..

Vande Bharat : 3 వందేభారత్ రైళ్లు ప్రారంభించిన మోదీ.. మూడు రాష్ట్రాలకు.. ఇక ట్రాఫిక్ టెన్షన్‌కు గుడ్‌బై!

ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటనలో పలు ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మూడు వందేభారత్ రైళ్లకు జెండా ఊపి ప్రయాణాన్ని ప్రారంభించార

Published : 2025-08-10 14:10:00
Film Industry: నిర్మాతల మూడేళ్ల ప్రతిపాదన తిరస్కరించిన కార్మికులు..! వేతనాలను 30% పెంచాలని డిమాండ్!

ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటనలో పలు ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మూడు వందేభారత్ రైళ్లకు జెండా ఊపి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఇవి బెంగళూరు-బెళగావి, అమృత్సర్-శ్రీమాతా వైష్ణో దేవి కత్రా, మరియు నాగ్పూర్ (అజ్నీ)-పుణే మార్గాలలో నడుస్తాయి. ఈ రైళ్లు వేగవంతమైన, సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని అందించనున్నాయి.

WhatsApp: వాట్సాప్‌లో కొత్త కొలేజ్ ఫీచర్.. ఒక్క స్టేటస్‌లో ఆరు ఫోటోలు!

రైళ్ల ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ బెంగళూరులో 19.15 కి.మీ పొడవైన ఎల్లో లైన్ మెట్రో (రాగిగుడ్డ-బొమ్మసంద్ర)ను దేశానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎలక్ట్రానిక్ సిటీ వరకు మెట్రోలో స్వయంగా ప్రయాణించి, అక్కడి ప్రయాణికుల అనుభవాన్ని తెలుసుకున్నారు.

Scam: వైసీపీ పాలనలో ‘ఆడుదాం ఆంధ్రా’ అవినీతి కేసు..! దర్యాప్తు నివేదిక త్వరలో ప్రభుత్వానికి..!

ఇకపై, బెంగళూరులో రవాణా సౌకర్యాలను మరింతగా విస్తరించేందుకు, రూ. 15,640 కోట్ల వ్యయంతో 44.65 కి.మీ పొడవు కలిగిన మెట్రో ఫేజ్-3 ప్రాజెక్ట్‌కు ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యాక నగర రవాణా సౌకర్యం మరింత సులభతరం అవుతుందని, ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని అధికారులు తెలిపారు.

AP Exams System: ఏపీ స్కూల్ విద్యార్ధులకు బిగ్ అప్‌డేట్! ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త పరీక్ష విధానం!

ఈ పర్యటనలో ప్రధాని మోదీ, రాష్ట్ర ప్రజలతో పాటు, అభివృద్ధి పనుల్లో పాల్గొన్న ఇంజనీర్లు మరియు కార్మికులను అభినందించారు. ఆయన మాట్లాడుతూ, దేశంలో రవాణా రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఆధునిక రైలు మరియు మెట్రో సదుపాయాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు.

లెజెండ్ బాలయ్య కొత్త రికార్డు..! డాకూ మహారాజ్ 200 రోజులు థియేటర్ ఆల్ టైం రికార్డ్!
Sports: టీ20, టెస్టుల తరహాలో వన్డే లో కూడా మార్పు..! కోహ్లీ, రోహిత్‌ల ఫిట్‌నెస్ పై సెలక్టర్ల ఆందోళన!
P4 కార్యక్రమానికి ప్రవాసాంధ్రుల మద్దతు! పేదల కోసం ఏకమవ్వాలని పిలుపు! స్వదేశం మన హృదయంలో..
ED: సృష్టి కేసులో ఈడీ రంగప్రవేశం.. మనీలాండరింగ్ దర్యాప్తు ప్రారంభం!
Adudam Andhra: రోజాకి బిగుస్తున్న ఉచ్చు.. 'ఆడుదాం ఆంధ్రా' స్కాం పై ముగిసిన విచారణ! ఇక జైలేనా..?
Free Bus Scheme: రాష్ట్రవ్యాప్తంగా ఉచిత బస్సు పథకం.. 74% RTC బస్సులు మహిళల కోసం సిద్ధం!

Spotlight

Read More →