ఏలూరు జిల్లా దొరసానిపాడులో మద్దిపాటి వెంకటరాజు ఇంటింటి ప్రచారం... సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ప్రచారం... సీఎం జగన్ ఐదేళ్ల విధ్వంసక పాలనపై ప్రజలకు వివరిస్తున్న మద్దిపాటి... ఐదేళ్లలో గ్రామ పంచాయతీ నిధులను కూడా దోచేశారు... వీధి లైట్లు, రోడ్లు, మంచినీటి సరఫరా లేని పరిస్థితుల్లో గ్రామాలు.
మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
దేశంలో, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది... చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తారు... గోపాలపురం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుస్తా అని గోపాలపురం టీడీపీ అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు తెలిపారు.
మీ వ్యాపార ప్రకటనల కొరకు ఆంధ్ర ప్రవాసి డాట్ కామ్ AndhraPravasi.com ఉచితంగా అందిస్తున్న క్లాసిఫైడ్స్ Classifieds లో ప్రకటించుకొని మీ వ్యాపారాన్ని అభివృధ్ది చేసుకోండి.
ఇవి కూడా చదవండి:
ఐదేళ్లలో అభివృద్ధి నిల్! విధ్వంసం ఫుల్ !! అంతా రివర్సే పాలన! ఆర్భాటం గా అబద్దాల ప్రచారం
ఎన్డీఏలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం!! కొలిక్కి వచ్చిన పొత్తులు!!
ఏప్రిల్ 1 నుంచి దేశంలోని రైల్వే స్టేషన్లలో డిజిటల్ పేమెంట్స్!!
వియత్నాంలో వెలుగు చూసిన ఘటన!! వ్యక్తి పెద్ద పేగులోకి చొరబడి చిల్లులు పెట్టిన ఈల్ చేప..
18 అసెంబ్లీ స్థానాల జనసేన అభ్యర్థుల ప్రకటన!! నియోజకవర్గల అభ్యర్థులు వీరే!!
బిజెపి ఆంధ్ర తో సహా 111 అభ్యర్థుల ప్రకటన!! RRR కు మొండి చెయ్యి!
కమ్మ నేతల ఒత్తిడితోనే కార్పొరేషన్ ఏర్పాటు! నేడు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి