Nadendla Manohar: మంత్రి నాదెండ్ల మనోహర్‌కు సీఎం ఫోన్.. పితృ వియోగంపై ప్రగాఢ సానుభూతి!! Singapore Maritime Week: సింగపూర్ మారిటైమ్ వీక్‌లో ఏపీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్... మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి! Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు మృతి రాజకీయ రంగానికి తీరని లోటు... మంత్రి కందుల దుర్గేష్! Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా... వెంటనే ఈ పని చేయండి! AP Politics: ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన! హోం మంత్రి షణ్ముగంతో మంత్రుల బృందం కీలక భేటీ! AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు..! మాజీ సీఎం స్పెషల్ సెక్రటరీపై చర్యలకు సిట్ సిద్ధం! Chandrababu Action Plan: చంద్రబాబు యాక్షన్ ప్లాన్... నేడు అమలాపురం, కోనసీమ నేతలతో కీలక భేటీ! AP High Court: ఏపీలో కారుణ్య నియామకాల గుట్టురట్టు... పదేళ్లలో 20 వేల కొలువుల భర్తీ!! Chandrababu: నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు... ఫుల్ డీటైల్స్!! Praja Vedika: నేడు (22/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్! Nadendla Manohar: మంత్రి నాదెండ్ల మనోహర్‌కు సీఎం ఫోన్.. పితృ వియోగంపై ప్రగాఢ సానుభూతి!! Singapore Maritime Week: సింగపూర్ మారిటైమ్ వీక్‌లో ఏపీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్... మంత్రి బి.సి. జనార్ధన్ రెడ్డి! Nadendla Bhaskara Rao: నాదెండ్ల భాస్కరరావు మృతి రాజకీయ రంగానికి తీరని లోటు... మంత్రి కందుల దుర్గేష్! Annadata Sukhibhava: అన్నదాత సుఖీభవ డబ్బులు రాలేదా... వెంటనే ఈ పని చేయండి! AP Politics: ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన! హోం మంత్రి షణ్ముగంతో మంత్రుల బృందం కీలక భేటీ! AP Liquor Scam: ఏపీ మద్యం కుంభకోణంలో కీలక మలుపు..! మాజీ సీఎం స్పెషల్ సెక్రటరీపై చర్యలకు సిట్ సిద్ధం! Chandrababu Action Plan: చంద్రబాబు యాక్షన్ ప్లాన్... నేడు అమలాపురం, కోనసీమ నేతలతో కీలక భేటీ! AP High Court: ఏపీలో కారుణ్య నియామకాల గుట్టురట్టు... పదేళ్లలో 20 వేల కొలువుల భర్తీ!! Chandrababu: నేడు సచివాలయానికి సీఎం చంద్రబాబు... ఫుల్ డీటైల్స్!! Praja Vedika: నేడు (22/04) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

Chandrababu: పేలుడు ఘటన! మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల పరిహారం అందించిన చంద్రబాబు!

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్టోబర్ 8న జరిగిన బాణాసంచా పేలుడు ఘటన రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎ

Published : 2025-10-21 18:32:00
అడ్వాన్స్ డ్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్టప్‌లలో సహకారం కోసం నారా లోకేష్ క్రిస్ మిన్స్ భేటీ!!

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అక్టోబర్ 8న జరిగిన బాణాసంచా పేలుడు ఘటన రాష్ట్రాన్ని విషాదంలో ముంచింది. ఈ ప్రమాదంలో 10 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, బాధిత కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.

Jobs: నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. రాత పరీక్ష లేకుండానే బ్యాంక్ జాబ్స్! వెంటనే అప్లయ్ చేసేయండి..!

సచివాలయంలో సీఎం చంద్రబాబు, హోమ్ మంత్రి అనిత, అధికారులు సురేష్ మరియు ఆకే రవికృష్ణలతో సమావేశమై ఘటనపై సమగ్ర నివేదికను స్వీకరించారు. ఆ నివేదికలో, ఒకే షెడ్డులో 14 మంది కార్మికులు ప్రమాదకర పదార్థాలతో పనిచేస్తుండగా, హార్డ్ మెటీరియల్ వాడటం వల్ల స్పార్క్ వచ్చి పేలుడు సంభవించిందని తెలిపారు. తయారీ కేంద్రంలో భద్రతా నిబంధనలు పూర్తిగా పాటించలేదని నివేదిక పేర్కొంది.

POCO M6 Plus 5G – అద్భుత ఫీచర్స్, ధర తెలుసుకుంటే షాక్ అవ్వాల్సిందే!

ఈ వివరాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులకు కఠిన ఆదేశాలు జారీ చేశారు. బాణాసంచా తయారీ కేంద్రాలకు లైసెన్సులు జారీ చేసే ముందు నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తున్నారా లేదా అన్నది తరచూ తనిఖీ చేయాలని ఆయన సూచించారు. అలాగే, అన్ని తయారీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ జరగాలని ఆదేశించారు.

2023 births: 2023 జననాలు మరణాల గణాంకాలపై ముఖ్యాంశాలు.. జననాల్లో APలో టాప్ 3 జిల్లాలు!

ఎక్స్‌ప్లోసివ్ పదార్థాల కొనుగోళ్లు ఇకపై ఆన్‌లైన్‌లో మాత్రమే జరగాలని సీఎం పేర్కొన్నారు. బాణాసంచా తయారీ మరియు విక్రయాలపై కఠిన పర్యవేక్షణ ఉండాలని, నిబంధనలు పాటించని కేంద్రాలను తక్షణమే మూసివేయాలని ఆదేశించారు. ఉల్లంఘన చేసిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని కూడా స్పష్టం చేశారు.

Flash Floods: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావం! ఏపీలో వర్షాల ధాటికి తడిసిముద్దైన రాష్ట్రం !

బాణాసంచా తయారీ కేంద్రాల్లో పనిచేసే ప్రతి కార్మికుడికి వ్యక్తిగత బీమా తప్పనిసరి చేయాలని సీఎం చంద్రబాబు తెలిపారు. భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించడమే భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలను నివారించే మార్గమని ఆయన పేర్కొన్నారు. కోనసీమ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తుందని, బాధితులకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

Gosala case: భూమనకు తిరుపతి పోలీసుల నోటీసులు..! విచారణకు హాజరు కావాలని ఆదేశం..!
TET: రెండేళ్లలో TET పాస్ కాకపోతే ఉద్యోగం రద్దు.. సుప్రీంకోర్టు హెచ్చరిక!
Diwali Bonus: ఉద్యోగులకే లగ్జరీ స్కార్పియోలు..! దీపావళి సంబరంగా 51 కార్లు గిఫ్ట్ చేసిన ఫార్మా యజమాని..!
సిడ్నీ రోడ్‌షోలో నారా లోకేష్ ఆహ్వానం – విశాఖలో పెట్టుబడుల సమ్మిట్‌కు ప్రపంచ పరిశ్రమల నేతలకు పిలుపు!!
బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాల భర్తీ..అక్టోబర్ 30 చివరి గడువు! పూర్తి వివరాలు ఇవే!!

Spotlight

Read More →