India-US Trade Deal: అమెరికా మార్కెట్‌లో మేడ్ ఇన్ ఇండియా హవా.. చైనా పాకిస్థాన్‌ల కంటే భారత్‌కే ఎక్కువ లబ్ధి! పలు జిల్లాల్లో భూ కబ్జాలు.. వైసీపీ నాయకులపై ప్రజావేదిక లో ఫిర్యాదు! ఏపీలో ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! 100 పడకల ఆసుపత్రి... డయాలసిస్ సెంటర్ కూడా! ఇక కష్టాలు తీరినట్లే... చట్టం మన చేతుల్లోకి తీసుకోవద్దు.. ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు సాగుదాం! లండన్ వీధుల్లో మంత్రి బృందం.. అమరావతి కోసం సరికొత్త 'మాస్టర్ ప్లాన్' వేట! విశాఖ తీరాన నౌకాదళ విన్యాసాల పండగ: ఈ నెల 18న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ.. 19న మిలాన్-2026! భక్తులకు శుభవార్త.. ఈ ఏడాది కూడా ఉచిత! శ్రీశైలంలో శివరాత్రి వైభవం - అధికారులకు మంత్రుల బృందం ఆదేశం! ఏపీలో ₹92,649 కోట్ల రైల్వే ప్రాజెక్టులు.. వేగంగా కొనసాగుతున్న పనులు! అనుచిత వ్యాఖ్యలే రాజకీయమా..? జోగి రమేష్‌పై వసంత కృష్ణప్రసాద్ ఫైర్..! Railway Budget 2026: గంటలకు చెక్, నిమిషాల్లో ప్రయాణం.. బడ్జెట్‌లో 7 భారీ హైస్పీడ్ ప్రాజెక్టుల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల మీదుగా.. India-US Trade Deal: అమెరికా మార్కెట్‌లో మేడ్ ఇన్ ఇండియా హవా.. చైనా పాకిస్థాన్‌ల కంటే భారత్‌కే ఎక్కువ లబ్ధి! పలు జిల్లాల్లో భూ కబ్జాలు.. వైసీపీ నాయకులపై ప్రజావేదిక లో ఫిర్యాదు! ఏపీలో ఆ ప్రాంతం ప్రజలకు శుభవార్త! 100 పడకల ఆసుపత్రి... డయాలసిస్ సెంటర్ కూడా! ఇక కష్టాలు తీరినట్లే... చట్టం మన చేతుల్లోకి తీసుకోవద్దు.. ప్రజాస్వామ్యబద్ధంగానే ముందుకు సాగుదాం! లండన్ వీధుల్లో మంత్రి బృందం.. అమరావతి కోసం సరికొత్త 'మాస్టర్ ప్లాన్' వేట! విశాఖ తీరాన నౌకాదళ విన్యాసాల పండగ: ఈ నెల 18న ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ.. 19న మిలాన్-2026! భక్తులకు శుభవార్త.. ఈ ఏడాది కూడా ఉచిత! శ్రీశైలంలో శివరాత్రి వైభవం - అధికారులకు మంత్రుల బృందం ఆదేశం! ఏపీలో ₹92,649 కోట్ల రైల్వే ప్రాజెక్టులు.. వేగంగా కొనసాగుతున్న పనులు! అనుచిత వ్యాఖ్యలే రాజకీయమా..? జోగి రమేష్‌పై వసంత కృష్ణప్రసాద్ ఫైర్..! Railway Budget 2026: గంటలకు చెక్, నిమిషాల్లో ప్రయాణం.. బడ్జెట్‌లో 7 భారీ హైస్పీడ్ ప్రాజెక్టుల ప్రకటన.. తెలుగు రాష్ట్రాల మీదుగా..

High court: విశాఖ ఐటీ భూ కేటాయింపులపై హైకోర్ట్ క్లారిటీ..! ప్రభుత్వ ప్రోత్సాహకాలు తప్పనిసరి..!

 విశాఖ మధురవాడ పరిధిలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌కి 22 ఎకరాలను ఎకరాకు 99 పైసల రేటులో కేటాయించడం వంటివి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్

Published : 2025-08-14 10:27:00
Employement Training: ఈ పథకం మీకు తెలుసా! వారికి రూ.11 లక్షల విలువ చేసేవి రూ.1.5 లక్షలకే!

విశాఖ మధురవాడ పరిధిలో ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్‌కి 22 ఎకరాలను ఎకరాకు 99 పైసల రేటులో కేటాయించడం వంటివి సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను హైకోర్టు విచారించింది. ఈ సందర్భంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్మానం విన్నది.

Prabhas wedding: ప్రభాస్ పెళ్లి ఎప్పుడు.. పెద్దమ్మ శ్యామలా దేవి ఆసక్తికర సమాధానం!

 పిటిషనర్ల తరపున న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ప్రణతి కూడా తమ వాదనలు తెలియజేసి, నూతన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా భూములను కేటాయిస్తున్నామని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయనున్నట్టు తెలిపారు.

AP Excise: ఏపీ ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీ..! లాటరీ & లైసెన్స్ ఫీజుల్లో మార్పులు!

హైకోర్టు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రముఖ కంపెనీలను ఆకర్షించాలంటే ప్రోత్సాహకాలు ఇవ్వడం తప్ప మార్గం లేదని, విశాఖను ఐటీ హబ్‌గా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యం ఉంది అని పేర్కొంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు అవసరం అని, ఇవ్వకపోతే కంపెనీలు బెంగళూరు, హైదరాబాద్ లకు వెళ్లిపోతాయని పిటిషనర్లను ప్రశ్నించింది. 

New Districts: ఏపీలో జిల్లాల పునర్విభజన! పేర్ల మార్పు, కొత్త జిల్లాల ఏర్పాటు! లిస్ట్ పెద్దదే!

ఐటీ కంపెనీల ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు లభించడం, ప్రభుత్వానికి ఆదాయం రావడం, భవిష్యత్తులో వచ్చే లాభాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు సూచించింది. అలాగే భూకేటాయింప్ల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని కౌంటర్ రూపంలో కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

Chandrababu: నా నియోజకవర్గాన్ని ఆ జిల్లాలో కలపండి! చంద్రబాబుకి ఎమ్మెల్యే రిక్వెస్ట్ లేఖ!
Aquaculture: ఏపీలో ఆక్వాకల్చర్‌ రంగానికి గ్లోబల్‌ బూస్ట్‌…! రైతుల ఆదాయం పెంపుకు బిగ్ ప్లాన్!
farmers Subsidy : ఏపీ రైతులకు శుభవార్త! వాటిపై ఏకంగా 75% రాయితీ!
IT Company: ఏపీకి మరో అంతర్జాతీయ ఐటీ సంస్థ…! అక్కడే, అప్పుడే ప్రారంభం కూడా..!
School Holidays: ఏపీలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు... వరుసగా 4 రోజులు!
Voter ID: ఓటర్ ఐడీలో పేరు తప్పా? ఆన్‌లైన్‌లో ఇలా వెంటనే సరిచేసుకోండి!

Spotlight

Read More →